ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని రైతులు ఆనందంగా ఉన్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. కన్న కొడుకు చూడకపోయినా ఇంటికి పెద్ద కొడుకులా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పెన్షన్ ఇస్తున్నారని చెప్పారు.
palm oil | ఆయిల్పామ్ సాగుకు సిద్దిపేట జిల్లా అడ్డాగా మారుతున్నది. సర్కారు ఇస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహంతో పాటు మార్కెట్లో పంటకు మంచి డిమాండ్ ఉండడంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభ�
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం, సాధించిన ఫలితాలను అధ్యయనం చేసేందుకు పంజాబ్కు చెందిన అధికారుల బృందం మంగళవారం రాష్ర్టానికి రానున్నది.
దక్షిణ భారత దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ ఎదిగి దేశ ప్రజలకు బువ్వ పెడుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో భూమికి బరువయ్యే విధంగా పంటలు పండుతున్నాయని తెలిపారు.
వర్షాకాలం వచ్చేనాటికి పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, అన్నీ రోడ్ల బీటీ రెన్యువల్స్ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం �
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్ను వసూలుపై జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి సారించడంతో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. వందశాతం పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా గ్రామాల్లో
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం 25 రోజుల పాటు కొనసాగుతూ లక్షా 44వేల 510 మందికి కంటి పరీక్షలు చేసింది. ఇందులో పురుషులు 68,962 మంది, మహిళలు 75,548 మంది ఉన్న
సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా మారిందని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతం ఉంటే, ఒక్క తెలంగాణలోనే 7.8 శాతం ఉన్నదని చెప్పారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియంలో మరో క్రీడా సంగ్రామం మొదలైంది. మంత్రి హరీశ్రావు నేతృత్వంలో జరుగుతున్న సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్-3 మ్యాచ్లు గురువారం ఉదయం అట్టహాసంగా ఆరంభమ
‘భూసారాన్ని కాపాడుకుంటేనే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లేనని, చెత్తను వెల్త్ ఆఫ్ వేస్ట్గా మార్చుకోవడం సిద్దిపేట మున్సిపాలిటీ గొప్పతనం.. భూమిత్ర అంటే భూమికి మిత్రులుగా మారాలి. మనిషి ఆరోగ్యానికి భూమి�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంటలకు నీరందించటానికి రైతన్నలు కంటతడి పెట్టుకోగా స్వరాష్ట్రంలో నేడు పుష్కలంగా పంటలకు తడి నీరు అందుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి (Komuravelli Mallanna) క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి హరీశ్ రావు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితర సాధ్యుడని అన్నారు. సిద్దిపేట సిగలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడు.