Minister Harish Rao | బీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు, భవన నిర్మాణరంగ కార్మికులకు రూ.6లక్షల బీమాను అందిస్తుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని శ్రీనివాస టాకీసు బీఆర్టీయూ ట్�
Minister Harish Rao | అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోవడం దురదృష్టకరమని ఆర్థికమంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేట, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించా�
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) రైతులకు భరోసానిచ్చారు. రాత్రి కురిసిన అకాల వర్షాలకు సిద్దిపేట (Siddipet) జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఎంత ఎదిగితే తెలంగాణ ప్రజలకు అంత లాభమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. గుజరాత్ నేతలకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఎందుకుంటుందని చెప్పారు. హిస్టరీలు క్రియేట్ చేయడం కేసీఆర్కు కొ�
ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు (Mini Plenary) నిర్వహిస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభలను ఏర్పాట�
Minister Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టే లేకుంటే.. ఇన్ని లక్షల ఎకరాలు ఎలా పారేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక�
“సీఎం కేసీఆర్ పరిపాలన దేశానికి రోల్మోడల్గా నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కేం�
Minister Harish Rao | స్వచ్ఛ సిద్ధిపేటలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని మల్లయ్య గార్డెన్స్లో ఆదివారం ముస్లింలకు రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమం జిరగింది. కా
Mission Bhagiratha | మిషన్ భగీరథలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆరు జిల్లాల్లో మిషన్ భగీరథ నీళ్ల పంపిణీకి స్థిరీకరించేందుకు ఉపయోగపడే భారీ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ నిర్వహించారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను �
Minister Harish Rao | ‘మీరు నాపై చూసిస్తున్న ప్రేమకు నా కళ్లల్లో నీళ్లు వస్తున్నయ్. మీ ఆదరణకు ఎంత చేసినా తక్కువే. ఇంకా మీకు చాలా సేవ చేయాలి’ అంటూ మంత్రి హరీశ్రావు భావోద్వేగానికి గురయ్యారు. సిద్ధిపేట రూరల్ మండలం రాఘ�