తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సిద్దిపేటలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మచ్చ విజితా వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. మార్కెట్ యార్డ�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (Telangana Decade celebrations) రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సిరిసిల్ల (Sircilla) జిల్లా కలెక్టరేట్లో మంత్రి కేటీఆర్ (Minister KTR) జాతీయ జెండా ఆవిష్కరించారు.
సిద్దిపేటకు (Siddipet) వీలైనంత తొందర్లో రైలు (Train) కూత వినిపించాలని, యుద్ధప్రాతిపదికన ట్రాక్ (Railway track) నిర్మాణ పనులను పూర్తిచేయాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు.
Road Accident | బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన నలుగురు సోదరులను మృత్యువు కబళించింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అన్నాదమ్ములు దుర్మరణం చెందారు.
“తక్కెడు బంగారం ఇచ్చిన తడ్కపల్లికి పిల్లనివ్వను.. అనే సంప్రదాయం అప్పట్లో ఉండే”.. సిద్దిపేట నియోజకవర్గంలో పిల్లనివ్వాలంటే ఈ సామెత విరివిగా ప్రాచుర్యంలో ఉండే. ఇదే సామెతను నియోజకవర్గ పర్యటనకు వెళ్లినప్పు�
Kedarnath | చుట్టూ మంచుకొండలు, జల జల పారే సెలయేరు, మందాకిని నదీప్రవాహం, భూలోక దేవలోకంగా చార్ధామ్ యాత్ర విరాజిల్లుతోంది. అందులో ప్రధానమైనదిగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా వెలుగొందుతున్న పుణ్య క్షేత్రం కే�
సిద్దిపేటకు చెందిన ప్రముఖ దంత వైద్యుడు అరవింద్కు అరుదైన గౌరవం దక్కింది. డెంటిస్ట్ ఫైనల్ పరీక్షలకు ఎగ్జామినర్గా విధులు నిర్వర్తించేందుకు రావాలని ఆఫ్రికాలోని యూనివర్సిటీ ఆఫ్ రువాండా డెంటల్ కాలేజ
Minister Srinivas Yadav | తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోనూ 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేటలో పీవీ నరసి�
మత్స్య సంపద అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శమని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. మూగజీవాలకు కూడా సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో విస్తృత సేవలు అందుతున్నాయని చెప్పారు.
Minister Harish Rao | నాటి ఎమ్మెల్యేగా.. నేటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి అంకురార్పణ చేసి.. నేటి హరిత నిధి ఏర్పాటుకు వేదికగా ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తె�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో (Husnabad) పర్యటిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి నులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా �
మండలంలోని రాఘవాపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదాలకు చెక్ పడుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రాఘవాపూర్లో ఇప్పటివరకు ఉన్న లోలెవల్ బ్రిడ్జి స్థానంలో హైలెవల్ వంతె�
నిరుద్యోగులను మోసం చే సిన కేసులో బీజేపీ నే త సిద్దిపేటకు చెందిన గడగోని చక్రధర్గౌడ్, అతని బావమరిది గణేశ్ సహా శ్రావణ్, వీరబాబును 4రోజుల పోలీస్ కస్టడీకి బుధవారం కోర్టు అనుమతిచ్చింది.
TSRTC | సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్కు ఆర్టీసీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. సిద్దిపేట బస్ డిపోలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మూడు డీలక్స్ బస్సులను జెండా ఊపి ప్ర