సిద్దిపేట (Siddipet) పరుగుల సందడిగా మారిందని, సరికొత్త కార్యక్రమానికి వేదికైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వేదికగా మారిందని చెప్పారు. సిద్దిపేట సరికొత్త ఆవిష్
రూ.19 వేల కోట్ల రుణాలను మాఫీ (Rythu Runa Mafi) చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రకటించిండటంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంబురాలు జరుపుకొంటున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటా�
అసాధ్యాలను సుసాధ్యం చేయడం సీఎం కేసీఆర్కు ముందు నుంచి అలవాటు. ప్రజల ఆక్షాంక్షలను నెరవేర్చి చిరకాల స్వప్నాన్ని తెలంగాణ సాధించి నిరూపించారు.ప్రజల కలలను నిజం చేస్తూ బంగారు తెలంగాణ ధ్యేయమే లక్ష్యంగా అడుగు
ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. చెట్లను పెంచడం ద్వారా ఆరోగ్య అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. చెత్తవల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం కార్యక్రమానికి �
Heavy rains | రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ తడిసిముద్దయింది. చెరువులు, ప్రాజెక్ట్లు నిడుకుండలా మారాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, జిల్లాలో కురు
కుల సంఘ భవనాలు ఆత్మీగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర, ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో చిన్నకోడూరు మండలంలోని ఒబులాపూర్ ఓపెన్ జిమ్, మల్ల�
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలకాలం కలిసి ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. భార్య ముఖంపై తలగడ పెట్టి ఊపిరి అడకుండా చేసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన జిల్లా�
Minister Harish Rao | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సిద్ధిపేట పట్టణంలో బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగ�
Dubbak | సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం లచ్చపేటలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. కులాలు వేరుకావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిన వాళ్లు ఇంట్లో ఉరివేసుకున్నట్�
Minister Harish Rao | కాలం కావడం లేదని అధైర్య పడొద్దని.. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటారని.. కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు, కుంటలు నింపుతామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు భరోసా ఇచ్చార�
సీఎం కేసీఆర్ పాలనలో సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి మహర్దశ పట్టింది. క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యా�
Telangana | సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడని లైన్మెన్పై ఓ ఇంటి యజమాని పెట్రోల్ పోసి చంపేందుకు యత్నించాడు.
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన సిద్దిపేటలోని అగ్రికల్చర్ ఫామ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు.
తెలంగాణ రాష్ట్రం గడిచిన తొమ్మిదేండ్లలో వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో విశ్వ ఆయుర్వే�