మీ వెన్నంటి ఉంటానని.. మనమంతా కలిసికట్టుగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్హాల్�
ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ దళిత్ జర్నలి�
“గతంలో మేదరి కులాన్ని ఎవరూ పట్టించుకోలే.. సీఎం కేసీఆర్ మేదరులను గుర్తించి వారికి హైదరాబాద్లో ఎకరం జాగా, కోటి రూపాయలతో భవనాన్ని మంజూరు చేసి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు” అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్ర�
Minister Dayakar Rao | అన్ని కులవృత్తులకు న్యాయం చేసింది ముఖ్యమంత్రి కేసీఆరేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ మేదరి సంఘం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగ�
Minister Harish Rao | కరోనా సమయంలో ప్రపంచమంతా తలకిందులైతే.. ఆయుర్వేదం ఒక్కటే
భరోసానిచ్చిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాలులో విశ్వ ఆయుర్వేద పరిషత�
Minister Harish Rao | రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు(Minister Harish Rao) ఆదివారం సిద్దిపేటలోని రైతు బజార్(Raitu Bazar)ను ఆకస్మికంగా సందర్శించారు.
రాష్ట్రంలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సముద్ర మట్టం నుంచి 7.6 కి�
ప్రజలు హాస్పిటల్కు వెళ్లకుండా ఉంటేనే ఆరోగ్య తెలంగాణ సాకారవుతుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పెద్దపెద్ద హాస్పిటల్స్ కట్టడం ఆరోగ్య తెలంగాణ (Telangana) కాదని చెప్పారు.
నా చివరి రక్తపు బొట్టు మీకోసం ధారపోస్తానని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామంలో మంగళవారం రూ.9 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశ
సిద్దిపేట ప్రయోగశాలగా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. అందరి సమష్టి కృషితోనే సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని..ఇదే స్ఫూర్తి రాబోయే రోజుల్లో కొ
తెలంగాణలోని అన్ని జైళ్లతో సౌకర్యాలు కల్పించి ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడంలో రాష్ట్ర జైళ్ల శాఖ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిప�
Minister Harish Rao | ఖైదీల్లో మార్పును తీసుకువచ్చి.. సత్ప్రవర్తన బయటకు వచ్చేలా కృషి చేస్తున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. ఎన్సాన్పల్లి గ్రామంలో జిల్లా కారాగార భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
Minister KTR | ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు
Siddipet | ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అనేక జిల్లా కేంద్రాల్లో సకల వసతులతో ఐటీ టవర్లను నిర్మించి కంపెనీలన�