సిద్దిపేట వాసుల రైలు కల త్వరలోనే నెరవేరనున్నది. గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తికాగా, శుక్రవారం రైల్వే సేఫ్టీ అధికారులు ట్రయల్న్న్రు విజయవంతంగా నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి బయల
Siddipet | సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట వాసుల దశాబ్దాల రైల్వే కల సాకారం కానున్నది. సిద్దిపేట రైల్వేస్టేషన్లో తొందరలోనే రైలు కూత వినబడనున్నది. గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తవ్వగా.. శుక్రవారం
Siddipet | సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి వచ్చిన క్వాలిస్ ఢీకొనడంతో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు.
చిన్న చిన్న దొంగతనాలతో లాభం లేదనుకున్నాడో ఏమో.. ఏకంగా ఆర్టీసీ హైర్ బస్సునే అపహరించాడు. ప్రయాణికులను ఎక్కించుకొని టికెట్లు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేశాడు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 9 ఏండ్లుగా నాజీలను మించిన అరాచక పాలన సాగిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీవాళ్లు మాజీలుగా మిగిల
నాడు కన్న కలలు నేడు నిజమవుతున్నాయని.. సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేటకు ఒక్కొక్కటిగా అన్నీ చేసుకున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
దసరా నాటికి సిద్దిపేట నెక్లెస్ రోడ్డు పూర్తవుతుందని మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేట వాసులు కలలు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయని చెప్పారు.
సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని కోమటి చెరువు మరో అద్భుత ఘట్టానికి వేదికైంది. ఆదివారం 450 డ్రోన్లతో సిద్దిపేట అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేలా మెగా డ్రోన్ షో జరుగనున్నది.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ (Rang
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట జీనోమ్ వ్యాలీలో (Genome valley) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. మంగళవారం ఉదయం కొల్తూరు వద్ద వేగంగా దూసుకొచ్చిన బైకు ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును ఢీకొట్టింది. దీంతో బ
Minister Harish Rao | సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నెల రోజుల్లోగా రైతులందరికీ రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో పలు అభ�
‘మధుర కవి’గా పేరు పొందిన మడిపడగ బలరామాచార్యులు కవిగానే గాక చిత్రకారునిగా, శిల్పిగా, గాయకుడిగా, గ్రంథ ప్రచురణ సంస్థ నిర్వాహకుడిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా బహుముఖీయమైన సేవలందించిన వ్యక్తి.
అన్ని రంగాల్లో సిద్దిపేట అగ్రగామిగా నిలిచిందని.. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్దామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఎడ్యుకేషన్ కాంప్లెక్స్లో
ప్రతి సంవత్సరం ఆగస్టు 6వ తేదీన హాఫ్ మారథాన్ నిర్వహిస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. సిద్దిపేట ఏ రంగంలోనైనా ఆదర్శంగా ఉండాలన్నదే తన తపన అన్నారు. ప్రపంచంలో ఎక్కడా జ