Minister Harish Rao | సిద్దిపేట కీర్తిని ప్రపంచపటంలో నిలబెట్టిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేటలో లక్ష మందితో సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ నిర్�
రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన బీఆర్ఎస్ (BRS) విపక్షాలకు అందనంత దూరంలో నిలచింది. ఇక అసలు సిసలైన పోరాటాన్ని మొదలు పెడుతున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా
ఎరుకల సాధికారత పథకాన్ని తెచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని, అందుకే ఎన్నికల్లో మంత్రి హరీశ్రావును మరోసారి గెలిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేస్తామని సిద్దిపేట రూర ల్ మండలానికి చెందిన ఎరుకల సంఘం ప్�
రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచేలా సిద్దిపేట జిల్లా సమాఖ్య భవనాన్ని నిర్మించామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ఉదయం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మిట్టపల్లి, ఎల్లు
సికింద్రాబాద్-సిద్దిపేటకు కొత్తగా ఏర్పాటు చేసిన రైలు సర్వీసులో రోజువారీగా ప్రయాణం చేసేవారి కోసం సీజనల్ టికెట్ విధానాన్ని ప్రవేశ పెడుతూ దక్షిణమధ్యరైల్వే జోనల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నెల �
కేసీఆర్ మాట అంటే తప్పడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. కొందరి నాలుకకు నరం లేదనీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు.
Siddipet | సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని మునిగడప గ్రామ శివారులో ఓ వ్యవసాయ పొలం వద్ద శనివారం రాసి పోసినట్లుగా కోతుల కళేబరాలు కనిపించడంతో మండలంలో కలకలం కలిగించింది.
వైద్య వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవం సృష్టించిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఒకప్పుడు డబ్బులు ఉన్నవాళ్లే డాక్టర్లు అయ్యేవారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలనలో రైతులు, కూలీల పిల్ల�
సిద్దిపేట జిల్లా ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. చుక్చుక్ రైలు బండి రానే వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, మంత్రి హరీశ్రావు కష్టంతో రైలు సౌకర్యం అందుబాటులోకి రావడంతో జిల్లా ప్రజల ఆనందానికి అవధులు లే
Minister Harish Rao | మనోహరాబాద్ - సిద్దిపేట మధ్య మంగళవారం రైలును ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. త్వరలోనే తిరుపతి - బెంగళూరు నగరాలకు ట్రైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్గఢ్ దక్షిణ ప్రాంతాల మీదుగా విస్తరించింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ర్టాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హై�
Siddipet | సిద్దిపేట రైల్వే ప్రయాణికుల కష్టాలు తీరబోతున్నాయి. ఇకపై గంటన్నరలోనే సిద్దిపేట నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. కాచిగూడ, సికింద్రాబాద్ సహా పలు రైల్వే స్టేషన్ల నుంచి సిద్దిపేటకు రైళ్లు నడిపించాలని రై�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వర్గీయులు కొట్టుకున్నారు.