Mallanna temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple )ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరి�
Harish Rao | పిల్లలకు మంచి చదువు, నాణ్యమైన వైద్యం అందించేందుకు తాము కృషి చేశామని రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో జరిగ�
అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో మొత్తం 224 మంది అభ్యర్థులు.. 320 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు పెద్ద సంఖ్యలో నా
తాము అధికారంలోకి వస్తే వ్యవసాయానికి మూడు గంటలు మాత్రమే కరెంటు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అది సరిపోతుందా? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
“సిద్దిపేట ప్రజలే ప్రచారకులు, జిల్లా కేంద్రానికి ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకుందాం” అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం పట్టణంలోని మెహిన్పురా వేంకటేశ్వరాలయంలో నామి�
Harish Rao | కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనుకకు పోతదని రాష్ట్ర మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట నుంచి ఏడోసారి నామినేషన్ దా�
మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్వో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఉద్యమాల పురిటిగడ్డ.. అభివృద్ధి పూదోట... గులాబీ కంచుకోట సిద్దిపేట. ఎన్నికలు ఏవైనా ఇక్కడ ఎగిరేది గులాబీ జెండానే. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆరుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత స్థానంలో �
CM KCR | నంగునూరు, నవంబర్ 3: మండలంలోని కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ తన ఇష్టదైవమైన క�
Konaipally | బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేడు (శనివారం) సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. తన నామినేషన్ పత్రాల�
‘ఔర్ ఏక్ దకా... దేడ్ లాక్ పకా’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట, గజ్వేల్లో మంగళవారం నియోజకవర్గాల స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మ
Minister Harish Rao | ‘చేసింది చెపుదాం.. సిద్దిపేట ప్రజల గౌరవాన్ని నిలబెడుదాం. ప్రజలు కోరే అభివృద్ధి చేసుకున్నాం. ప్రేమతో ప్రజలను ఓటు అడిగి మేనిఫెస్టోను’ వివరించాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నార�
Minister Harish Rao | వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ని పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు.
సిద్దిపేట జిల్లా పొన్నాల ప్రధాన రహదారి వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను �