హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): వన్యప్రాణుల వే ట నానాటికీ అధికమవుతుండటంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. వేటగాళ్లపై నిఘాను కట్టుదిట్టం చేయాలని, వన్యప్రాణుల వేటను నిరోధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని క్షేత్రస్థా యి అధికారులను హెచ్చరించింది. ఇటీవల కనకగిరి ప్రాంతాల్లో వ న్యప్రాణుల వేట, మరోవైపు సిద్దిపేటలో చిరుతపులి మృతి చెందిం ది. సీరియస్గా తీసుకున్న అటవీ శాఖ.. వేటగాళ్లు ఏర్పాటు చేసిన వలలు, ఉచ్చులను తొలగించాలని సిబ్బందిని ఆదేశించింది.