సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అనంతసాగర్లో డెంగీతో బోనగిరి యశ్వంత్(10) శుక్రవారం మృతిచెందాడు. యశ్వంత్కు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో అతని తండ్రి కిష్టయ్య కుకునూర్పల్లెలో వైద్యం చేయించారు.
తెల్లారింది మొదలు యూరియా (Urea) కోసం పరుగులు పెడుతున్నారు. రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులన్నీ వదులుకొని కుటుంబ సమేతంగా వచ్చి గంటల తరబడి క్యూలైన్లో నిలుచున్న యూరియా దొరకకపోవడం కష్టంగా మా�
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్లోకి కాళేశ్వరం జలాలు పరుగులు తీశాయి. మోటర్లు ఆన్చేసి జిల్లాలోని రిజర్వాయర్లు నింపాలని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరికలకు ప్రభుత్వం దిగివచ్చింది.
రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల సమస్యలు పట్టించుకోకుండా సొంత ప్రయోజనాలే ముఖ్యం అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్ కేటాయించారు. ఆ ట్రాక్టర్తో ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేసేవారు. కానీ ప్�
Roypole : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) వ్యవస్థాపకులు సోరాబ్జీ పోచ్కన్వాలా (Sorabji Pochkhanawala) 144 వ జయంతి వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
తెలుగు భాషా సంస్కృతి పునరుజ్జీవనానికి ప్రతిరూపంగా నిలుస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆట), సభ్యునిగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బాగన్న గారి రవీందర్ రెడ్డినియామకమయ్యారు.