Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ ఒక్క గింజ కూ
Bhu Bharathi | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతిలో లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితమైన ఓ భూయజమానికి తెలియకుండా ఏఐ ఫొటోలు, ఫోర్జరీ సంతకాలతో ఇతరుల పేరిట భూ�
కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి మోసపోయి.. గోసపడుతున్నామని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ఇట్టిపల్లి ఉపాధిహామీ కూలీలు మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో తమ గోడు వెల్లబోసుకున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణిచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నది. సమ్మె రెండో రోజు గురువారం ఆర్టీసీ కార్మికులు డిపోల నుంచి బస్సులు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించగా, బస్సులను �
Siddipet | సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు పొన్నం అనూప్కుమార్తో నెలకొన్న భూ వివాదం కొత్తమలుపు తిరిగింది.
Harish Rao | డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డ�
ఎక్కడ చూసినా డీలిమిటేషన్పై చర్చ జరుగుతోంది. శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం నేడు, రేపు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దీనిపై చర్చ జరపనున్న విషయం తెలిసిందే. సిద్దిపేట,మెదక్, సంగారెడ్
Harish Rao | రేవంత్రెడ్డి సర్కారు దళితులకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. ఎస్సీ కార్పోరేషన్కు నిధులు కేటాయించి, వాటిని వినియోగంచడం లేదని విమర్శించారు.
Harish Rao | కరెంటు ఇవ్వరు, రైతుబంధు వేయరు, బోనస్ ఇవ్వరు, పండిన పంటను మద్దతు ధరకు కొనరు.. మీ ప్రభుత్వం రైతుల కోసమా? లేక కాంట్రాక్టర్లు, దళారుల కోసమా? అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుననదని.. పంట కొనుగోలులో నిర్లక్ష్యం వహి�
తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం అంటే భూములు, వ్యాపారాలు కాపాడుకోవడమే అని చాలామంది అభిప్రాయం. కానీ, ఆయన మాత్రం అలాకాదు. తన తండ్రి సాధన చేసిన కళను బతికించడమే తన కలగా మార్చుకున్నాడు.
గజ్వేల్లోని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా రాయపోల్ ఉమ్మడి మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సర్వుగారి యాదవ రెడ్డి అన్న�