“పిల్లలకు పెట్టాల్సిన భోజనమేనా ఇది..నిర్లక్ష్యంగా వంటలు వండితే ఎలా, మెనూ ఎందుకు పాటించడం లేదు, మీ ఇస్టానుసారంగా పిల్లలకు భోజనం పెడితే సహించేదిలేదు”అని సిద్దిపేట కలెక్టర్ హైమావతి మండిపడ్డారు. సిద్దిపే�
Siddipet | సమస్యల పరిష్కారానికి సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో అన్నదాతలు రోడ్డెక్కారు. సిద్దిపేట - ముస్తాబాద్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఉజ్వల కెరీర్కు పదో తరగతి ఎంతో కీలకమని, ఆత్మవిశ్వాసంతో చదివితే లక్ష్యం చేరుకోవచ్చని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగత�
Harish Rao | మంచి మార్కులు సాధిస్తే ఐప్యాడ్ గిఫ్ట్గా ఇస్తానని పదో తరగతి విద్యార్థులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ
Veera Bhadra Swamy Temple | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ఆలయ ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన, పుణ్యవచనం, మాతృకా, �
Rayapol | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో చిన్నారుల విద్య, ఆరోగ్యాభివృద్ధికి తోడ్పడే అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు,ఉప సర్పం
సిద్దిపేట జిల్లాలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపెల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం మేడిపెల్లికి చెందిన శ్రీజకు తల్లిదండ్రులు లేకపోవడ
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ ప్రజల చిరకాల కోరిక ఆదిలోనే అడ్డుపుల్ల పడింది.పట్టణంలోని పెద్ద చెరువు సుందరీకరణ పనులు చేపట్టాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రాష్ట్ర స్థ్ధాయిలో సంబంధిత ఉన్నత�
Rayapol |సిద్దిపేట జిల్లా బేగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు“జిజ్ఞాస” జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. ఈ జాతీయ స్థాయి కాంపిటీషన్లో బేగంపేట విద్యార్థులు పా
సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాలకు నీరందించే ఎస్-6 కెనాల్ను వెంటనే పూర్తిచేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సిరిస
సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. రాత్రిపూట ఒంటరిగా తిరుగొద్దని, బృందాలుగా వెళ్లాలని సూచ
Parvez Ahmed | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని మంతూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఆ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు ఇవాళ విద్యుత్ శాఖ అధికారులను కలిశారు.
Harish Rao | మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్లో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు పర్యటించారు. అక్కడ పార్టీ శ్రేణులు నిర్వహించిన భారీ రోడ్షోలో పాల్గొన్నార�
Rayapol | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం మెడ భాగాన్ని ధ్వంసం చేసి ఒకవైపు వంచినట్లు గ్రామస్తులు గుర