ఎక్కడ చూసినా డీలిమిటేషన్పై చర్చ జరుగుతోంది. శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం నేడు, రేపు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దీనిపై చర్చ జరపనున్న విషయం తెలిసిందే. సిద్దిపేట,మెదక్, సంగారెడ్
Harish Rao | రేవంత్రెడ్డి సర్కారు దళితులకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. ఎస్సీ కార్పోరేషన్కు నిధులు కేటాయించి, వాటిని వినియోగంచడం లేదని విమర్శించారు.
Harish Rao | కరెంటు ఇవ్వరు, రైతుబంధు వేయరు, బోనస్ ఇవ్వరు, పండిన పంటను మద్దతు ధరకు కొనరు.. మీ ప్రభుత్వం రైతుల కోసమా? లేక కాంట్రాక్టర్లు, దళారుల కోసమా? అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుననదని.. పంట కొనుగోలులో నిర్లక్ష్యం వహి�
తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం అంటే భూములు, వ్యాపారాలు కాపాడుకోవడమే అని చాలామంది అభిప్రాయం. కానీ, ఆయన మాత్రం అలాకాదు. తన తండ్రి సాధన చేసిన కళను బతికించడమే తన కలగా మార్చుకున్నాడు.
గజ్వేల్లోని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా రాయపోల్ ఉమ్మడి మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సర్వుగారి యాదవ రెడ్డి అన్న�
Bengaluru Techie : కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం జరిగింది. తెలంగాణకు చెందిన యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా భర్త గదిలో ఆత్మహత్య చేసుకోగా, ఇది తెలిసిన భార్య వెంటనే బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చే�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్లకు చెందిన ఇద్దరు విద్యార్థులు కాలువలో పడి మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కుక్కల రిషిత(13 ) ఎనిమిదో తరగతి, కుక్కల మనీశ్ (12) ఏడో తరగతి చదువుత�
Rayapol | రాయపోల్, మార్చి 22: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం గుర్రాల సోఫా వద్ద బేగంపేట, అప్పాయిపల్లి, వడ్డేపల్లి, దొడ్లపల్లి, మాచినపల్లి గ్రామాల యువకులు రహదారిపై ధర్నాకు దిగారు. హైమద్ నగర్ చౌరస్తా నుంచి నాచారం
Harish Rao | మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మేం అసెంబ్లీలో చేసిన ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. మా పోరాటం
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటను కాపాడుకునేందుకు రెండు బోర్లు వేసినా చుక్క నీరు రాక సిద్దిపేట జిల్లాలో ఒకరు, దిగుబడి రాదేమోననే ఆందోళనతో ఆదిలాబాద్ జిల్లాలో మరొకరు బలవన్మరణానికి �