KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ సాగు సంకల్పం ఒక్కొక్కటిగా ఫలితాలనిస్తున్నది. ఆయన ముందుచూపుతో తెచ్చిన ఎన్నో విప్లవాత్మక పథకాలు నేడు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి.
Singireddy Niranjan reddy | కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తవ్. కేసీఆర్ అద్భుతంగా పరుగులు పెట్టించిన పాలమూరు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిదని అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన�
తమ భూమి సమస్యకు పరిష్కారం చూ పనందుకు మనస్తాపంతో దంపతులిద్దరూ సె క్రటేరియట్ సాక్షిగా బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సెక్రటేరియట్ ప్రధా న ద్వారం సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆ త్మహత్యకు యత్నిం�
Enaguirthi : సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట - భూంపల్లి మండలంలో ఎనగుర్తిలో విషాదం నెలకొంది. యాసంగి సాగు కోసం పొలంలోని వరి కొయ్యలను తగలబెట్టే క్రమంలోఎల్లయ్య(60) అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు.
రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగిరం చేయకుంటే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని సిద్దిపేట జిల్లా అధికార యంత్రాంగానికి , ప్రభుత్వానికి హరీశ్రావు హెచ్చరించారు. సిద్దిపేట అర్బన్ మం�
Harish Rao | వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వానిది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. రెండు రోజుల్లో వడ్ల కొనుగోలు వేగవంతం చేయకపోతే.. నేనే స్వయంగా వేలాది మంది రైతుల
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో హనుమకొండ-సిద్దిపేట రహదారిపై రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వానికి వ్యతి
Siddipet Startup Community | చాలామంది వ్యాపారాలు మొదలుపెట్టి నష్టాలు రాగానే చేతులెత్తేస్తుంటారు. మరికొందరు స్టార్టప్లు ప్రారంభించి.. వాటికి ఆదరణ లేదని వదిలేస్తుంటారు. అలాంటివారికి అండగా నిలుస్తున్నది సిద్దిపేట స్టార�
Condom in Beer | సిద్దిపేట జిల్లాలో ఓ మందుబాబుకు షాకింగ్ ఘటన ఎదురైంది. వేసవికాలంలో చల్లగా బీర్ తాగుతుంటే.. ఆ బాటిల్లో కండోమ్ ప్యాకెట్ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా కలకలం రేపింది.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో రూ.10వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్ భర్త ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన �
ACB Trap | బాధితుడి ప్లాట్లో నుంచి వెళ్తున్న డైనేజీ పైప్లైన్ ను తొలగించేందుకు లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శి ని ఏసీబీ అధికారులు రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు.