‘అధైర్యపడొద్దు.. మి మ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. క్షేమంగా స్వదేశానికి రప్పిస్తాం’ అని జోర్డాన్లో చిక్కుకున్న 12మంది తెలంగాణ కార్మికులకు మాజీ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు.
వాడవాడల్లా కుక్కలు (Street Dogs) గుంపులుగా తిరుగుతూ జనాన్ని భయపెడుతున్నాయి. దీంతో రోడ్లపై తిరగాలంటేనే ప్రజలు, ప్రయాణికులు జంతుకుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో కుక్కల బెడద నెలకొన్నది.
Revanth Reddy |‘మేము అడిగినంత ఇవ్వండి. లేదంటే మీ ఇల్లు రోడ్డు విస్తరణలో పోతుంది. మీ ఇంటి మీదికి బుల్డోజర్ వస్తుంది జాగ్రత’ అంటూ సిద్దిపేట జిల్లాలో పలువురికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. ‘రేవంత్రెడ్డి ఫోర్స్�
ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా బిల్లులు రాకపోవడంతో ఓ లబ్ధిదారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్లలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది? ఒక్కో మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కో రైతుకు ఎంత బాకీ పడింది? ఒక్కో ఇంటికి ఎంతబాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే �
Harish Rao | దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ్గ గ్రామంలో వెలిసిన శ్రీవిజయదుర్గా సమేత శ్రీ సంతాన మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని హరీశ్రావు దర్శించుకున్నారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి సేవలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ పాల్గొన్నారు. గురువా రం స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు గొం
Harish Rao | నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మనకు ఎమోషన్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో హరీశ్రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ శివారులోని పామాయిల్ ఫ్యాక్�
Drugs | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాలపై నివారణ కోసం మండలం కేంద్రంలోని టీ షాపులు, పాన్షాపులు, కిరాణాలు, ఇతర అనుమానాస్పద ప్రాంతాల్�
ప్రజాభవన్ వద్ద ఓ మహిళా రైతు ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన మోక్ష మేరి (63)కు మూడు ఎకరాల 18 గుంటల వ్యవసాయ భూమి ఉ�
భూ భారతి దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్లోని తహసీల్ కార్యాలయం, పీహెచ్సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చే