రాయపోల్ డిసెంబర్ 12 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో గత ఐదేళ్లుగా మండల కో-ఆప్షన్ సభ్యుడిగా పనిచేసిన పర్వేజ్ అహ్మద్ (Parvez Ahmed ) తన స్వగ్రామమైన మంతూర్ సర్పంచిగా ఎన్నికయ్యారు.
Harish Rao | ఎంబీబీఎస్ సీటు సాధించిన ఓ పేదింటి ఆడబిడ్డకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అండగా నిలిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించిన పెర్క శ్రీజకు మొదటి సంవత్
Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు నాడు చేసిన సాయంతో ఓ యువతి నేడు డాక్టర్ అయ్యింది. ఈ విషయాన్ని హరీశ్రావుకు చెప్పడానికి దాదాపు 20 కి.మీ. ఆయన కారును చేజ్ చేసి వెళ్లి మరీ తన ఆనందాన్ని పంచుకుంది
విద్యార్థులు గురువుల మార్గదర్శనంలో నిరంతరం జ్ఞానాన్ని పెంచుకోవడం, అధ్యయనం చేయడం ద్వారా గొప్పస్థాయికి ఎదగవచ్చునని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. తెలంగాణ ప్రైవేట్ సూల్ అసోసియేషన
హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ఇక్కడి ప్రజలకు ఒరిగిందేమీ లేదని, గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ అని, అయినప్పటికీ 96శాతం రిజర్వాయర్ పనులు పూర్తి చే�
Siddipet | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేసీఆర్ అభివృద్ధి పాలనను కోరుకుంటూ సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కుకునూరుపల్లి, గజ్వేల్, జగదేవ్పూర్ మండలాలకు చెందిన కాంగ్ర
India International Science Festival | 2025 డిసెంబర్ 6 నుంచి 9 వరకు హర్యానా రాష్ట్రంలోని పంచకుల క్యాంపస్లో జరగనున్న ఎడ్యుకేషన్ ఫర్ ఆస్పైరింగ్ ఇండియా సైన్స్ సఫారీ, గేమ్స్ , అడ్వెంచర్స్ వర్క్షాప్లో బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశ�
Deeksha Divas |రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్ను ఘనంగా జరుపుకుంటున్నారు. సిద్దిపేటలో అంబేడ్కర్ విగ్రహానికి హరీశ్రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
Harish Rao |కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేండ్లు పాలించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండని హరీశ్రావు తెలిపారు. ప్రాణాన్ని ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి నా�
Deeksha Divas | దీక్షా దివస్ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఉద్యమంలో నేను.. అనే ట్యాగ్లైన్తో నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు సోషల్మీడియాలో ఉద్యమ జ్ఞాపకాలకు సంబంధి
Harish Rao | కేసీఆర్ ప్రతి బతుకమ్మకు 18 ఏండ్లు నిండిన కోటి 30 వేల మంది మహిళలకు చీరెలు అందించారని హరీశ్రావు గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ హెచ్ జీ గ్రూప్ లో ఉన్న సుమారు 40 లక్షల మందికి మాత్రమే చీరెలు ఇస్తు�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారంలో బెల్ట్షాపులు మూసివేయాలని శనివారం మహిళలు ఆందోళనకు దిగారు. భర్తలు తాగి వచ్చి కొడుతున్నారని, సంసారాలు నాశనం అవుతున్నాయని పురుగు మందు డబ్బాలు పట్టుకొని గ్రామప�
Harish Rao | పిల్లల్లో ఉన్న ఆలోచనలకు ఒక రూపం కల్పించేది సైన్స్ ఫెయిర్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. ఈ రోజుల్లో ప్రపంచం అంతా స్టార్టప్ యుగం నడుస్తుందని తెలిపారు.
Harish Rao | సిద్దిపేట ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను మాజీ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. నిజానికి ఇందిరానగర్ పాఠశాల అంటే ఉత్సాహంగా ఉండే విద్యార్థులు గుర్తుకొస్తారు.. నేనెప్పుడూ ఈ స్కూల్�