సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాలకు నీరందించే ఎస్-6 కెనాల్ను వెంటనే పూర్తిచేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సిరిస
సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. రాత్రిపూట ఒంటరిగా తిరుగొద్దని, బృందాలుగా వెళ్లాలని సూచ
Parvez Ahmed | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని మంతూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఆ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు ఇవాళ విద్యుత్ శాఖ అధికారులను కలిశారు.
Harish Rao | మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్లో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు పర్యటించారు. అక్కడ పార్టీ శ్రేణులు నిర్వహించిన భారీ రోడ్షోలో పాల్గొన్నార�
Rayapol | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం మెడ భాగాన్ని ధ్వంసం చేసి ఒకవైపు వంచినట్లు గ్రామస్తులు గుర
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. అన్ని మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 402 వార్డులు ఉండగా 1,658 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
RS Praveen | సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమరవీరుల స్థూపం దగ్గర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెలిపోన్ ట్యాపింగ్ పేరుతో బ�
తెలంగాణ రాష్ట్రంలో నాటి సీఎం కేసీఆర్ విజన్తోనే బీసీ బాలికల గురుకులాలు ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం చింతమడక మహా�
Harish Rao | సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామ చావడి ( రచ్చ బండ ) వద్ద గ్రామ వృద్ధులతో గురువారం నాడు మాజీ మంత్రి హరీశ్రావు ఆత్మీయంగా ముచ్చటించారు. పెన్షన్ల పెంపు, రైతుబంధు, కరెంట్ కోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం వ�
Harish Rao | చైనా మాంజా పట్ల ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు కోరారు. సంక్రాంతి పండుగ సమయంలో చైనా మాంజా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.