Rayapol | రాయపోల్, మార్చి 22: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం గుర్రాల సోఫా వద్ద బేగంపేట, అప్పాయిపల్లి, వడ్డేపల్లి, దొడ్లపల్లి, మాచినపల్లి గ్రామాల యువకులు రహదారిపై ధర్నాకు దిగారు. హైమద్ నగర్ చౌరస్తా నుంచి నాచారం
Harish Rao | మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మేం అసెంబ్లీలో చేసిన ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. మా పోరాటం
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటను కాపాడుకునేందుకు రెండు బోర్లు వేసినా చుక్క నీరు రాక సిద్దిపేట జిల్లాలో ఒకరు, దిగుబడి రాదేమోననే ఆందోళనతో ఆదిలాబాద్ జిల్లాలో మరొకరు బలవన్మరణానికి �
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రతి శుక్రవారం జరిగే వార సంత(అంగడి)కి ప్రత్యేకత ఉంది. చుట్టూ 40కిలోమీటర్ల పరిధిలో ఇంత పెద్ద అంగడి మరెక్కడా జరగదు. ఇక్కడికి హుస్నాబాద్ మం డలం నుంచే కాకుండా చుట్టుపక్
Harish Rao | సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు పెట్టుకుని ఈ జిల్లాకు ఎలా అడుగుపెడతావని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. సిద్దిపేటపై ఎందుకింత కక్ష అని నిలదీశారు. ఈ మేరకు స�
Narmetta Oil Palm Factory | వ్యవసాయంలో మూస పద్ధతులు వీడి.. రైతులకు కొత్త సాగు దారులు చూపించి ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషికి మరో ఫలితమిది. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చ
Harish Rao | నాలో శక్తి ఉన్నంత వరకు సిద్దిపేట ప్రజల సేవలోనే ఉంటానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పష్టం చేశారు. సిద్దిపేట విద్యాలయాలకు ఖిల్లాగా మారిందని అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆ
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. 35 ఏండ్లు కష్టపడి పని చేసి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను రేవంత్ ర�
“పిల్లలకు పెట్టాల్సిన భోజనమేనా ఇది..నిర్లక్ష్యంగా వంటలు వండితే ఎలా, మెనూ ఎందుకు పాటించడం లేదు, మీ ఇస్టానుసారంగా పిల్లలకు భోజనం పెడితే సహించేదిలేదు”అని సిద్దిపేట కలెక్టర్ హైమావతి మండిపడ్డారు. సిద్దిపే�
Siddipet | సమస్యల పరిష్కారానికి సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో అన్నదాతలు రోడ్డెక్కారు. సిద్దిపేట - ముస్తాబాద్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఉజ్వల కెరీర్కు పదో తరగతి ఎంతో కీలకమని, ఆత్మవిశ్వాసంతో చదివితే లక్ష్యం చేరుకోవచ్చని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగత�