Siddipet | ఎన్నో ఏండ్లు కష్టపడి సొంతింటి కల సాకారం చేసుకున్న వారి ఆశలు ఆవిరవుతున్నాయి. చెమట చిందించిన సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ప్లాట్లు, నిర్మించుకున్న ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అకస్మాత్తుగా 22ఏ న�
సిద్దిపేట కమాన్ : భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ముత్యాల తలంబ్రాలు, శేష వస్త్రాలను భక్తుల ఇళ్లకు చేర్చే మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్న శ్రీరామకోటి భక్త సమాజం సేవలు అభినందనీయమని యోగా గురువు నాగ�
రాజ్బహదూర్ వెంకట్రామిరెడ్డిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాజ్బహదూర్ వెంకట్రామిరెడ్�
“స్వాతంత్య్ర దినోత్సవం రోజు భారతదేశంలో ఏ సీఎం ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడరు. సంగారెడ్డికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఎదురొంటున్న ప్రధాన సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ �
వరికి బదులు ఆయిల్పామ్ సాగు లాభదాయకమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మేడిపల్లిలో రైతు ముకిస పాపిరెడ్డి సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను ఆదివారం ఆయన పరి�
ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి గులాబీ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం మీదుగా నర్సంపేటకు వెళ్తుండగా ఆదివారం కాశిరెడ్డిపల్లి గ్రామస్తులు సమస్యలు తెలియజేశారు. గ్రామంలో కల్యాణమండపం వద్�
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తారుపెళ్లి గ్రామానికి చెందిన జక్కుల సాయి కృష్ణ(22) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటనతో తారుపల్లిలో విషాధం నెలకొంది.
సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ ప్రయోజనాలు పట్టడం లేదని, ఆయన ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధిని జిల్లాల వారీగా విస్తరించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. కేసీఆర్ కృషితో సిద్దిపేటకు రైల్వే కల సాకారమైంది. కొము�
Siddipet | కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లు నింపి, రైతులకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్తో రైతులతో కలిసి బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాపాదయాత్ర ప్రారంభమైంది.