విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, రైతులకు విద్యుత్ పరంగా ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివా
Kasturipalli : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి (Kasturipalli)లో నీటి కుంటలో పడి ముగ్గురు మరణించారు. స్థానికంగా ఉన్న నీటి కుంటలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తూ నీళ్లలో పడిపోయారు
విద్యార్థులు చదువుపై దృష్టి సారించి పది పరీక్షల్లో 100% ఉత్తీర్ణత కావాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.
‘అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట నియోజకవర్గం టెన్త్ ఫలితాల్లో ఆదర్శంగా ఉండాలనే తపనతో మీకు ఉత్తరం పంపిన వచ్చిందా.. పది నుంచే మీ పిల్లల భవిష్యత్ ప్రారంభం అవుతుంది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎ�
Siddipet | సిద్దిపేట మెడికల్ కాలేజీలో విషాదం నెలకొంది. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఓ జూనియర్ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు.. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా �
Girl student | ప్రభుత్వ పర్యవేక్షణా లోపంతో గురుకుల పాఠశాలలో మరో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. తమ కుమార్తె మరణవార్త వినగానే తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు బోరున విలపించారు.
సిద్దిపేట జిల్లా తొగుట మండల సర్పంచ్ల ఫోరాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అధ్యక్షులుగా ఘనపూర్ సర్పంచ్ గంగసాని రాజిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సిద్దిపేట జిల్లాలో పులి సంచారంతో జనం బిక్కుబిక్కుంటున్నారు. సిద్దిపేట మండలం మిరుదొడ్డి, బుస్సాపూర్, తొగుట మండలం వరదరాజు పల్లి ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నటు అటవీ అధికారులు గుర్తించారు.
Harish Rao | సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్రావు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అనాథ విద్యార్థులకు తిండిపెట్టలేని స్థితిలో ఈ దరిద్రపుగొట్టు ప్రభుత్వం ఉన్నదని ఆయన విమర
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సౌకర్యాల లేమితో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసౌకర్యాల మధ్య ఈనెల 14న స్వామివారి కల్యాణోత్సవం ముగిసింది. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల్లో ఒక్కటై
Harish Rao | బస్తీ దవాఖానాల నిర్వహణలో నిర్లక్ష్యంపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సిద్దిపేట పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను ఆయన శనివారం ఆకస్మికంగా సందర్శించారు.