వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు అన్నదాతలు ఒకేరోజు బలవన్మరణాలకు పాల్పడ్డా రు. ఇద్దరు రైతులు అప్పులబాధ తట్టుకోలేక, మరో రైతు అటవీశాఖ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. జోగుళాం బ గద్వాల జ�
Pangolin | అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న పంగోలిన్ (Pangolin) ను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బతికి ఉన్న పంగోలిన్ను స్వాధీనం చేసుకున్నారు. పంగోలి�
మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్దపులి మళ్లీ సంచరిస్తున్నది. రేంజ్ పరిధిలోని ఎల్లంపేట్ ఫారెస్ట్ బీట్ పరిధిలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచిరించినట్లు అధికారులు దాని పాదముద్రలను గుర్తిం
కంచె చేను మేసిన చందంగా మారింది భూపాలపల్లిలో అటవీశాఖ పరిస్థితి. ఆ శాఖ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకునే అధికారులు సొంత భవనానికి మాత్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అటవీశాఖ భవన ని�
ప్రకృతి ఒడిలో రూపుదిద్దుకున్న సొబగులు అవి. అక్కడి పెద్దపెద్ద బండ రాళ్లు అచ్చెరువొందిస్తాయి. ఎవరో చెక్కినట్లుగా నునుపైన బండరాళ్లు, వాటిపై అంతే సుకుమారంగా కనిపించే పిట్టగూళ్లు, జంతు పాదముద్రల మాదిరి ఆకృ�
‘స్వయానా ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడు డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించారు...’ ఇదీ ఇటీవల మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితాపటేల్ చేసిన సంచలన ఆరోపణ. అయితే, ఈ బెదిరింపుల వ్యవహారం ఎక్కడిద
Shadow Minister | రాష్ట్ర ప్రభుత్వంలో ‘కొందరు ఆడిందే ఆట.. పాడిందే పాట’గా సాగుతున్నది. ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్టు ప్రకటించినా.. చేతల్లో మాత్రం తూతూ మంత్రమే అనిపిస్తున్నది.
ఓ గుట్ట సమీపంలోని మామిడి తోటలో అనార్యోగంతో ఉన్న ఓ పునుగు పిల్లి అస్వస్థతతో కనిపించింది. ఈ పరిస్థితిని గమనించిన కొం దరు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అసాధారణ పరిస్థితుల్లో కనిపించిన ఈ అరుదైన అటవీ జ�
ఆడ పులి జాడ కోసం ఆవాసాన్ని వదిలి బయటకు వచ్చిన పెద్ద పులి తిరిగి వచ్చిన మార్గంలో వెనక్కి మళ్లుతోంది. మూడు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో 11 జిల్లాల్లో అలజడి సృష్టించిన మూడున్నరేళ్ల పులిని అటవీ శాఖ నిశితంగా గమన
ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని నిర్మాణాన్ని ప్రారంభిస్తే అటవీ శాఖ అధికారులు నిలిపి వేయాలని చెప్పడంతో ఏజెన్సీలోని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో
అడవి చిగురించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వనసంకల్పం సాక్షాత్కరించింది. నాటి సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాల పట్టింపులేమితో అటవీ ప్రాంతం క్రమంగా అంతరిస్తూ, కనుమరుగై పోయే స్థితికి చేరింది. దట్టమ
నల్లమలలో కార్చిచ్చు రాజుకున్నది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తాటిగుండాల, బ్రహ్మగిరి సెక్షన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో 30 హెక్టార్లలో నిప్పు రాజుకున్నది.
నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో నాలుగు రోజుల నుంచి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. ఆటవీశాఖ ఆధికారులు ఏర్పాటు చేసిన బోనులో మంగళవారం రాత్రి చిరుత చిక్కడంతో ప్రజలు ఊపిరి పీల్చ