ప్రకృతిని అల్లుకున్న అద్భుత భూ మి నల్లమల. చెట్లు, చేమలు, పక్షుల కిలకిల, పులుల గర్జనలు ఇలాంటి సహజ దృశ్యాలు మరెక్కడా కనిపించవు.. ఇదే నల్లమల ప్రత్యేకత. ఇప్పుడు ఈ అడవి వన్యప్రాణుల కోస మే ఓ తాత్కాలిక విరామాన్ని ప�
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల సమీప తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పెద్దపులి సంచారం గిరిజనులను మరోసారి భయాందోళనలకు గురిచేసింది. కొన్ని నెలల క్రితం కా వడిగుండ్ల అడవుల్లో సంచరించ�
రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ జూన్ 30న ఉద్యోగ విరమణ చేయనుండటంతో కొత్త పీసీసీఎఫ్ నియామకంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.
Attack | చెట్ల కొమ్మల తొలగింపు విషయంలో రెండు డిపార్ట్మెంట్ల మధ్య మొదలైన గొడవ, మాట మాట పెరిగి రోడ్డుపై కొట్టుకునే వరకు వెళ్లింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ట్రెంచ్ను పూడ్చివేసి పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో వివాదం నెలకొంది. దీంతో ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకోవడంతో తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘట
అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం కరీంనగర్ నగరంలోని డీర్ పార్కులో విద్యార్థులకు అటవీశాఖ అధికారులు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో అటవీశాఖ జిల్లా నూతన కార్యాలయ భవనాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం ప్రారంభించారు.
కొద్ది రోజులుగా హడలెత్తించిన మూడున్నరేళ్ల పెద్ద పులి జాడ ప్రస్తుతం అంతు చిక్కడం లేదు. సుమారుగా నెల రోజులుగా టైగర్ అడుగు జాడలు కనిపించడం లేదు. దాదాపుగా 6 నెలల పాటు ఉత్తర తెలంగాణతో పాటుగా దక్షిణ తెలంగాణను
ఉమ్మడి ఖమ్మం జిల్లా గార్ల మండలంలోని రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో బెరైటీస్, డోలమైట్స్ మైనింగ్ను నిలిపివేస్తూ అటవీ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు అన్నదాతలు ఒకేరోజు బలవన్మరణాలకు పాల్పడ్డా రు. ఇద్దరు రైతులు అప్పులబాధ తట్టుకోలేక, మరో రైతు అటవీశాఖ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. జోగుళాం బ గద్వాల జ�
Pangolin | అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న పంగోలిన్ (Pangolin) ను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బతికి ఉన్న పంగోలిన్ను స్వాధీనం చేసుకున్నారు. పంగోలి�
మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్దపులి మళ్లీ సంచరిస్తున్నది. రేంజ్ పరిధిలోని ఎల్లంపేట్ ఫారెస్ట్ బీట్ పరిధిలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచిరించినట్లు అధికారులు దాని పాదముద్రలను గుర్తిం
కంచె చేను మేసిన చందంగా మారింది భూపాలపల్లిలో అటవీశాఖ పరిస్థితి. ఆ శాఖ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకునే అధికారులు సొంత భవనానికి మాత్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అటవీశాఖ భవన ని�