జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్ర శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయింది. అటవీశాఖ అనుమతులు ఆలస్యం కావడంతో షటర్ల బిగింపు ఆగిపోయింది. పాత అనుమతుల ప్రకారం 0.25టీఎంసీల నీటి నిల�
మెదక్ జిల్లా మెదక్-రామాయంపేట రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో చిరుత మృతిచెందింది. ఆదివారం మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలంలోని గంగాపూర్ రాజేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని రోడ్డుపై ప్రమాదం జర�
పోడు భూమి వివాదంలో ఆదివాసీ ఆడబిడ్డలను అటవీ శాఖ సిబ్బంది తరిమితరిమి కొట్టారు. మహిళలు అని కూడా చూడకుండా ఈడ్చిఈడ్చి మరీ కొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం
ఒకప్పుడు భారీ వృక్ష సంపదతో, పుష్కలమైన జంతుజాలంతో కళకళలాడిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అటవీ సంపద ఇప్పుడు నేలమట్టం అవుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా అడవి నరికివేతకు తోడుగా జంతువుల వేట అడ్డూ అదుపు లేకుండా �
గతేడాది కాలంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా సరిహద్దు అడవుల్లో రెండు పెద్ద పులులు ప్రవేశించి సంచరించాయి. మొదటి పులి జూలై 2025లో గుర్తించారు. దీనికి ఎస్12గా నామకరణం చేశారు. ఇది మంచిర్యాల - కవ్వాల్ నుంచి వచ్
పచ్చదనం పెంచాలి, పర్యావరణాన్ని రక్షించాలి. ఇది ప్రభుత్వాల సంకల్పం. కానీ ఇదే అదనుగా చేసుకుని కొందరు అధికారులు మాత్రం కాసుల వర్షం కురిపించే కల్పవృక్షంలా హెచ్ఎండీఏలోని అర్బన్ ఫారెస్ట్రీ విభాగాన్ని మార్
ప్రకృతిని అల్లుకున్న అద్భుత భూ మి నల్లమల. చెట్లు, చేమలు, పక్షుల కిలకిల, పులుల గర్జనలు ఇలాంటి సహజ దృశ్యాలు మరెక్కడా కనిపించవు.. ఇదే నల్లమల ప్రత్యేకత. ఇప్పుడు ఈ అడవి వన్యప్రాణుల కోస మే ఓ తాత్కాలిక విరామాన్ని ప�
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల సమీప తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పెద్దపులి సంచారం గిరిజనులను మరోసారి భయాందోళనలకు గురిచేసింది. కొన్ని నెలల క్రితం కా వడిగుండ్ల అడవుల్లో సంచరించ�
రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ జూన్ 30న ఉద్యోగ విరమణ చేయనుండటంతో కొత్త పీసీసీఎఫ్ నియామకంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.
Attack | చెట్ల కొమ్మల తొలగింపు విషయంలో రెండు డిపార్ట్మెంట్ల మధ్య మొదలైన గొడవ, మాట మాట పెరిగి రోడ్డుపై కొట్టుకునే వరకు వెళ్లింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ట్రెంచ్ను పూడ్చివేసి పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో వివాదం నెలకొంది. దీంతో ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకోవడంతో తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘట
అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం కరీంనగర్ నగరంలోని డీర్ పార్కులో విద్యార్థులకు అటవీశాఖ అధికారులు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో అటవీశాఖ జిల్లా నూతన కార్యాలయ భవనాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం ప్రారంభించారు.