ప్రకృతి పరిరక్షణకు అందరు పాటుపడాలి అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపు ఇచ్చారు. సచివాలయంలో శనివారం అడవుల విశిష్టతను తెలిపే ‘అరణ్యకము’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్
Tiger Estimation | అటవీ, జంతు ప్రేమికులకు శుభవార్త. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పులులను లెక్కించేందుకు తమతో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర అటవీ శాఖ పిలుపునిచ్చింది. అఖిల భారత పులుల లెక్కింపు 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు �
మెదక్ జిల్లా నర్సాపూర్లోని అటవీశాఖ అర్బన్ ఎకో పార్కు రాష్ర్టానికి తలమానికంగా నిలుస్తుందని రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యాటకశాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఫార్టెస్ అర్బన్ ఎ�
చెన్నూర్ను జాతీయ స్థాయిలో నంబర్ వన్గా నిలుపుతున్న పట్టుగూళ్ల పెంపకాన్ని అటవీ శాఖ అడ్డుకుంటున్నది. రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజవర్గంలోని గిరిజనులను అ�
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసింది. పచ్చద నం పెంచే బృహత్తర లక్ష్యంతో అద్భుతమైన ఫలితాలు సాధించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు గెల్చు�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు 13 మంది ఆదివాసీ మహిళలను పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్ఐ తహసినొద్దీన్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. తాళ్లపేట రేంజ్ పరిధి లింగాపూర్ బీట�
అడవులను నరుకుంటూపోతే మానవ మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, మనిషి జీవన విధానంలో చెట్లు చాలా కీలకమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని �
సహజసిద్ధంగా వెలసిన అడవులు కేవలం వనరులు కావని, అవి భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు అని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ అమరువీరుల దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో గురువార�
పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునేవారు, అడవి వనరుపై ఆధారపడేవారు, అటవీశాఖ వారి అజమాయిషీ, మధ్య దళారుల చేతుల్లో మోసపోతూ పేదరికంలో మగ్గుతూ, నాగరిక సమాజానికి దూరంగా, విద్యకు దూరంగా ఉంటూ వస్తున్నవారు గిరిజనులు, బ�
పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునేవారు, అడవి వనరుపై ఆధారపడేవారు, అటవీశాఖ వారి అజమాయిషీ, మధ్య దళారుల చేతుల్లో మోసపోతూ పేదరికంలో మగ్గుతూ, నాగరిక సమాజానికి దూరంగా, విద్యకు దూరంగా ఉంటూ వస్తున్నవారు గిరిజనులు, బ�
గిరిజన రైతులను అటవీశాఖ అధికారులు వేధిస్తున్నారంటూ బంజారా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. మోపాల్ మండలం బైరాపూర్-కాల్పోల్ బీట్ పరిధిలో ప్రకాశ్ అనే ర�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాలో లక్షల సంఖ్యలో చెట్లను నాటి పచ్చదనాన్ని పెంచితే జిల్లాలో కలప మాఫియా మాత్రం అటవీ ప్రాంతాన్ని నాశనం చేసే పనిల�
పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసింది. పారిశ్రామికవాడల్లో తగిన వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం న�