ఆడ పులి జాడ కోసం ఆవాసాన్ని వదిలి బయటకు వచ్చిన పెద్ద పులి తిరిగి వచ్చిన మార్గంలో వెనక్కి మళ్లుతోంది. మూడు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో 11 జిల్లాల్లో అలజడి సృష్టించిన మూడున్నరేళ్ల పులిని అటవీ శాఖ నిశితంగా గమన
ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని నిర్మాణాన్ని ప్రారంభిస్తే అటవీ శాఖ అధికారులు నిలిపి వేయాలని చెప్పడంతో ఏజెన్సీలోని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో
అడవి చిగురించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వనసంకల్పం సాక్షాత్కరించింది. నాటి సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాల పట్టింపులేమితో అటవీ ప్రాంతం క్రమంగా అంతరిస్తూ, కనుమరుగై పోయే స్థితికి చేరింది. దట్టమ
నల్లమలలో కార్చిచ్చు రాజుకున్నది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తాటిగుండాల, బ్రహ్మగిరి సెక్షన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో 30 హెక్టార్లలో నిప్పు రాజుకున్నది.
నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో నాలుగు రోజుల నుంచి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. ఆటవీశాఖ ఆధికారులు ఏర్పాటు చేసిన బోనులో మంగళవారం రాత్రి చిరుత చిక్కడంతో ప్రజలు ఊపిరి పీల్చ
సూర్యాపేట జిల్లాలో దకన్ సిమెంట్స్ లిమిటెడ్ సంస్థ రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఆక్రమించిందన్న ఆరోపణలపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) తన విచారణను ముమ్మరం చేసింది. ఈ ఆక్రమణల ఫిర్యాదుపై తక్షణమే స్పందించాల�
సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. రాత్రిపూట ఒంటరిగా తిరుగొద్దని, బృందాలుగా వెళ్లాలని సూచ
మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి పులి ప్రవేశించిందని, ప్రస్తుతం పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పులి కదలికలు ఉన్నాయని అటవీశాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్�
ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన అధికారులు తప్పనిసరిగా తెలుగు నేర్చుకోవాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఆటవీశాఖలో ఉద్యోగులుగా నియామకమైన ఐఎఫ్ఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా రేవం�
పెద్ద పులి ప్రాణాలతో అటవీ శాఖ చెలగాటం ఆడుతోంది. సంరక్షించాల్సిన అటవీ అధికారులే తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండడంతో క్రూర మృగం ప్రాణాలకు ముప్పు ఏర్పడినట్లే కనిపిస్తోంది. ఎస్12 పులి విషయంలో ఇదే రకమైన తీరును �
ప్రకృతి పరిరక్షణకు అందరు పాటుపడాలి అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపు ఇచ్చారు. సచివాలయంలో శనివారం అడవుల విశిష్టతను తెలిపే ‘అరణ్యకము’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్