కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్తండాలో గురువారం ఆవుపై దాడి చేసింది చిరుత అని తేలింది. ఇటీవల రామారెడ్డి మండలంలో పెద్దపులి ఓ ఆవు దాడి చేసిన సంగతి తెలిసిందే. పాదముద్రలను బట్టి పెద్దపులిగా నిర్ధా�
మారుమూల ప్రాంతాల్లోని మా వోయిస్టు ప్రభావిత గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక పథకం(ఐఏపీ-ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్) ద్వారా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్�
అంతరించి పోతున్న చీతాలను పరిరక్షించేందుకు ప్రాజెక్ట్ చీతాను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. నమీబియా దేశం నుంచి ఎనిమిది చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఉంచి సంరక్షణ చర్యలు చే�
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్లో గురువారం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు లాక్కునేందుకు యత్నిస్తున్నారని మండలంలోని అక్కాపూ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలోని సర్వే నంబర్ 30, 36, 39లోగల భూములను అటవీ శాఖ నుంచి తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజనులు మూడు రోజులుగా పాదయాత్ర చేస్తూ గుర
అటవీ శాఖ ఆధీనంలో ఉన్న అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలోని సర్వే నంబర్ 30, 36, 39లోని భూములు తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు మూడు రోజులుగా పాదయాత్ర చేస్తూ గురువారం భద్�
కొడిమ్యాల అటవీ శాఖ పరిధిలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేశారు. కావున దానికి సంబంధించిన పనులను అటవీశాఖ రాష్ట్ర ముఖ్య అధికారి సువర్ణ పరిశీలించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్లూరు అటవీ ప్రాంతంలో ఈ నెల 15న విద్యుత్ తీగలు అమర్చి పులిని హతమార్చిన కేసులు 16 మందిని రిమాండ్కు తరలించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ తె
కాళేశ్వరం గ్రామం.. చుట్టూ అభయారణ్యం.. పకనే కాళేశ్వర-ముక్తీశ్వరాలయం.. చెంతనే గోదావరి, ప్రాణహిత, సరస్వతీ (అంతర్వాహిని) సంగమం. నిత్యం రద్దీగా ఉండే ఈ గ్రామంలో అటవీశాఖ అతిథుల కోసం మంచి విడిదిని ఏర్పాటు చేసింది.
వేసవి నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు కవ్వాల్ టైగర్ రిజర్వుడు ఫారెస్టులో సహజసిద్ధంగా తాగు నీరందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. వాగుల్లో చెలిమెల�
రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న వన మహోత్సవానికి కంపా (కంపన్సేటరీ ఎఫరెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధులతోపాటు హరితనిధికి సంబంధించిన వాటిని కూడా ఉపయోగించుకోవాలని అటవీ శాఖ ప�
సూర్యాపేట జిల్లాలో మూడు సున్నపురాయి గనుల వేలంలో జరిగిన అవకతవకలపై కేంద్రం చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ-వేలం నిర్వహించారంటూ సామాజిక కార్యకర్త ఒకరు కేంద్ర గనుల మంత్రిత్వ �