సహజ వనరులపై కాంగ్రెస్ సర్కారు కన్ను పడింది. సొంత లాభం కోసం సహజ సంపదను నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. అడవులను పరిరక్షించి, అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నద�
హెచ్సీయూకి చెందిన కంచ గచ్చిబౌలిలోని భూముల్లో పర్యావరణానికి రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వైల్డ్లైఫ్ చీఫ్
తాడిచెర్ల నుంచి కాకతీయ థర్మర్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)కి కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి లైన్ క్లియరైంది. ఇందుకు సంబంధించి అటవీశాఖ అనుమతులు మంజూరు చేసింది. దీనివల్ల బొగ్గు రవాణా మరింత సులభం కానుంద�
భీమారం, బూర్గుపల్లి, ఖాజీపల్లి, ధర్మారం, పోలంపల్లి శివారు ప్రాంతాల్లోని వాగుల నుంచి ఇసుక యథేచ్ఛగా తరలిపోతున్నది. రాత్రి వేళల్లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా జేసీబీలతో తవ్వి మరీ ట్రాక్టర్లలో రవాణా చేస్తూ అం
నెన్నెల మండలంలోని పలు వాగుల నుంచి జోరుగా ఇసుక తరలిపోతుండగా, అధికారులు ‘మామూలు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. కొందరు అభివృద్ధి పనుల పేరిట మైలారం, ఖర్జీ, నెన్నెల గుండ్ల సోమారం వాగుల నుంచి రాత్రీ.. పగ
అటవీ శాఖకు చెందిన టేకు ప్లాంటేషన్లో అధికారులు బోర్వెల్ వేస్తుండగా గిరిజనులు అడ్డుకొని రాస్తారోకో చేశారు. ఈ ఘటన అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ�
ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మేలు చేసే పక్షుల ప్రాముఖ్యతపై పూర్తి అవగాహన పెంచుకోవాలని ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) డాక్టర్ సువర్ణ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కలెక్
FASTag Check Post | ఏటూరు నాగారంలోని అటవీశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న చెక్పోస్ట్ వద్ద ఫాస్టాగ్ను ఇవాళ ప్రారంభించారు. టెక్నాలజీ పెరగడంతో అటవీ శాఖ అధికారులు మాన్యువల్ వసూళ్లను నిలిపేసి.. ఏకంగా ఫాస్టాగ్ ప్రారంభించా
అటవీ అధికారి అవమానించడంతో మనస్తాపం చెందిన ఓ గిరిజన రైతు మందు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం రేంజ్లోని గడ్డంగూడలో గురువారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. �
చెన్నూర్లో నియోజకవర్గ పరిధిలో నిజామాబాద్- జగ్దల్పూర్ జాతీయరహదారి-63పై రెండుచోట్ల టోల్గేట్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదమవుతున్నది. ఫారెస్టుశాఖ తన పరిధి దాటి నిబంధనలకు విరుద్ధంగా హరిత రుసుం వసూళ్లకు
కవ్వాల్ టైగర్జోన్ పరిధిలో విధించిన ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే వాటిని ఎత్తివేయాలని ప్రజలు, వాహనదారులు డిమాం డ్ చేశారు. శుక్రవారం జన్నారంలోని ఆర్ఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో ఎఫ్డీ�
టెరిటోరియల్ అడివిని నరికి టైగర్ రిజర్వ్ ఫారెస్టు బాధితులకు పునరావాసం కల్పించాలని రాష్ట్ర అటవీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు నాగర్కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని బాచారం టెరిటోరియల్ అడవిని
హనుమకొండలోని కాకతీయ జూపార్క్లో నేటి నుంచి రాయల్ బెంగాల్ టైగర్స్, అడవి దున్నలు సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. డిసెంబర్ 2న హైదరాబాద్ నెహ్రూ జూపార్కు నుంచి రెండు పులులు కరీనా-శంకర్, 20 రోజుల క్రితం
పులి గాండ్రింపులతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల మీదుగా రుద్రగూడెం గ్రామ పరిసర పంట పొలాల్లో పులి సంచరించినట్లు పాదముద్రల ద�
తెలంగాణలో పర్యాటక రంగానికి పెట్టింది పేరుగా నిలిచిన ములుగు జిల్లాలో మరో అద్భుత పర్యాటక ప్రాంతం రూపుదిద్దుకుంటున్నది. ఇది త్వరలో అందుబాటలోకి రానున్నది. తాడ్వాయి మండలంలోని అటవీ ప్రాంతం మధ్యలో అటవీ శాఖ ఆ�