నల్లమలలోని లొద్దిమల్లయ్య క్షేత్రాన్ని బుధవారం భక్తులు ద ర్శించుకొని పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని అటవీశాఖ విధించిన ఆంక్షల మధ్య స్థానిక భక్తులు కాలినడకన వెళ్లి స్వామి వారిని దర్శి�
రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యంతో పదేండ్లలో తొమ్మిది శాతం పచ్చదనాన్ని పెంచుకోగలిగామని ఎమ్మెల్యే వేముల అన్నారు
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7గనిలో నార్త్ ఉత్పత్తి పనిస్థలాల్లో ఉత్పత్తి నిలిపి వేయాలని కేంద్ర ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. నార్త్ భాగంలో బొగ్గు ఉత్పత్తికి 2020 వరకే �
అడవుల్లో సంచరించే నక్క, శనివారం మల్లాపూర్ మండలం పాతదాంరాజ్పల్లి శివారులో కనిపించింది. జనవాసాల మధ్యలోకి రావడంతో గ్రామస్తులు పట్టుకునే ప్రయత్నం చేయగా, శివారులోని ఓ బావిలో పడిపోయింది.
వుడ్ కార్వింగ్ కోసం తీసుకువచ్చిన చెక్కముక్కలు, బైక్ను స్వాధీనం చేసుకోవడంతో ఓ వ్యక్తి అటవీశాఖ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఎల్లారెడ్డిలో సోమవారం చోటు చేసుకున్న
జాలువారుతున్న జలధారలు. షవర్ను తలపించే మాదిరిగా నీటి తుంపరలు. చూసేకొద్దీ చూడాలనిపించే జలసవ్వడులు, తనివితీరని దృశ్యాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం హనుమాన్ ఆలయ సమీపంలోని రథంగుట్టపై నుంచి
హరితహారంలో భాగంగా సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని రంగనాయక సాగర్ వద్ద ఏర్పాటుచేసిన బొటానికల్ గార్డెన్ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. రంగనాయక సాగర్ వద్ద స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా త
రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని పండుగలా చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ ముజమ�
వన మహోత్సవంలో మొక్కలు నాటడమే కాదు నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించే బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలని రాష్ట్ర అటవీశాఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రెవెన్యూ, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్ర�
ములుగులోని అటవీ శాఖలో బంగ్లా వాచర్గా పనిచేస్తున్న గట్టికొప్పుల భాగ్యలక్ష్మిని డీఎఫ్వో తన ఇంట్లో సరిగా పనిచేయడం లేదని సస్పెండ్ చేసిన ఘటన ఆ శాఖలో తీవ్ర కలకలం రేపింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు హరితహారం కింద మొక్కలను నాటే కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి పచ్చదనం పెంపొందించేందుకుగాను బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
మండలంలోని తెలంగాణ నయాగర బొగత జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులను పలు సమస్యలు వేధిస్తున్నాయి. పర్యాటకులు, చిన్నారులు ఆడుకునే తాళ్లబ్రిడ్జి తెగిపోయింది. చిల్డ్రన్స్ పార్క్ వద్ద బంగీ జంపు సైతం పనిచేయడంల