అటవీ శాఖలో ఇటీవల జరుగుతున్న ‘మార్పు’లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉద్యోగులను బదిలీ చేయడం, మాతృశాఖలకు తిరిగి రమ్మనడం, కొత్తవారిని అవసరం ఉన్న శాఖలకు పంపడం నిరంతరం జరిగే ప్రక్రియే.
ఇచ్చోడ మండలంలోని కేశవపట్నంలో స్థానికులు ఏళ్లుగా అటవీ భూములను సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారని, వారిపై అటవీ శాఖ అధికారులు దౌర్జన్యం చేస్తే సహించేది లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు.
తమ ప్రాణాలకు రక్షణ ఉంటేనే అటవీ భూములను రక్షించగలుగుతామని, ప్రభుత్వం వెంటనే తమ రక్షణ కోసం ఆయుధాలివ్వాలని అటవీశాఖ అధికారులు కోరారు. మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో ఫారెస్టు అధికారులు, సిబ్బందిపై ద�
వివిధ ప్రాజెక్టు అవసరాల కోసం అటవీభూముల కేటాయింపుల సందర్భంగా పర్యావరణానికి, వన్యప్రాణుల ఆవాసాలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు వీలుగా ల్యాండ్ బ్యాంక్ను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు
సిర్పూర్(టీ) అటవీ శాఖ రేంజ్ పరిధిలోని ఇటుకలపాడు అటవీ ప్రాంతంలోని 250 హెక్టార్లలో మొక్కలు నాటేందుకు గ్రామస్తులు సహకరించాలని కాగజ్నగర్ ఎఫ్డీవో అప్పలకొండ అన్నారు. గురువారం ఇటుకలపాడులో గురువారం ఆర్డీవ�
హరితహారం లక్ష్యాన్ని ఈ ఏడాది కుదించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. ఏటా 19కోట్ల నుంచి 20కోట్ల మొకలు నాటుతుండగా, ఈ ఏడాది 13 కోట్ల మొకలు మాత్రమే నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది.
నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ జంతువుల సంఖ్య గతం కంటే పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ రకాల జంతువులు 436 ఉన్నాయని, అందులో సుమారు 12 చిరుతలు ఉండొచ్చని అంచనా వేస్తున్నామని పేర్కొంటున్నార
ఆకుపచ్చని తెలంగాణగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కోట్యానాయక్ తండా, శేరిపురం గ్రామ పంచాయతీ పరిధిలోని బెరైటీస్ గుట్టలను మైనింగ్ శాఖ ఏజీ నిరంజన్ ఆధ్వర్యంలో అటవీశాఖ, మైనింగ్ శాఖ అధికారులు పరిశీలించారు.
మంచిర్యాల జిల్లా భీమారం మండలం కుందారం రిజర్వ్ ఫారెస్టులో దాదాపు వంద ఎకరాలను కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నాయకులు భారీ స్కెచ్ వేశారు. పొలంపల్లి, తాళ్లగూడెం, భీమారం గ్రామాల నేతలకు ఆ భూములను హస్తగతం చేసుకొ
దేశంలో రెండో అతిపెద్దదై న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) అటవీ ప్రాంతం జీవవైవిధ్యాన్ని కలిగిఉన్నది. నల్లమల అ టవీ ప్రాంతం విభిన్న రకాల జంతుజాలానికి ని లయం. ఇది ముఖ్యమైన జీవవైవిద్య జోన్గా మా రింది. ఆక�
శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఒకే ప్రాంతంలో చిరుత తిరుగాడుతున్న�
ఈతవనం దగ్ధమైన ఘ టన మండలంలోని బైరంపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకున్నది. గీత కార్మికుల కథనం మేరకు.. భై రంపల్లి, నేరడుగం శివారులోని ఈతవనాన్ని ఎవరో ఉద్దేశపూర్వకంగానే దగ్ధం చేశారు. కల్లుగొబ్బలను ధ్వంసం చేస�
ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని, లేకపోతే మీ ఇండ్లమీదకు బుల్డోజర్లను పంపిస్తామని అస్సాంలోని హైలకండీ జిల్లాలోని బుటుకుసీ గ్రామంలోని ముస్లింలను అక్కడి అధికారులు బెదిరించారు.
నల్లమల ప్రాంతంలోని సలేశ్వరం క్షేత్రానికి సోమవారం నుంచి భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉ త్సవాలను అటవీ శాఖ మూడు రోజులకు అనుమతించడం, రాత్రి వేళ ప్రయాణాన్ని నిషేధించడంతో భక్తు �