lions Akbar, Sita | సింహాలకు అక్బర్, సీత పేర్లు పెట్టడం (lions Akbar, Sita) వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో త్రిపుర అటవీ శాఖ అధికారిని సస్పెండ్ చేశారు. సీనియర్ అటవీ శాఖ, ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ లాల్ అగర్వాల్పై త్రిపుర ప్ర�
అడవి తల్లి ఒడి నుంచి మరో కొలాం గ్రామం కనుమరుగు కాబోతున్నది. రాత్రింబవళ్లు తేడా లేకుండా నిత్యం అటవీ అధికారుల తనిఖీలు, వేధింపులు ఆ కొలాం గిరిజనులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. తమ చేలల్లో పనులకు వెళ్లిన�
అటవీశాఖలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో గ్యాలంటరీ అవార్డులు అందజేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కోరింది.
పశువులతో కలిసి గ్రామంలోకి వచ్చిన కొండగొర్రె పిల్లను గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు అప్పగించారు. మండలంలోని కాటాపురం గ్రామానికి చెందిన పశువుల కాపరి సోమవారం పశువులను గ్రామ సమీపంలోని అడవిలోకి మేతకు తీసు�
Nalgonda | నార్కెట్పల్లిలో పులి కనిపించినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని.. ఈ ప్రాంతంలో పులి సంచారానికి ఏమాత్రం అవకాశం లేదని అటవీశాఖ స్పష్టం చేసింది. ఎడవెల్లి శివారులో పులి కనిపించిందనే వార్తల
అడవిలో కార్చిచ్చు వ్యాపించేందుకు అనేక కారణాలను చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్న అటవీ సంపదను కాపాడుకునేందుకు ఏటా వేసవికి ముందుగానే అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
జిల్లాలో వేసవి కాలంలో వేలాది మందికి ఉపాధి కల్పించే తునికాకు సేకరణపై ఈ ఏడాది సందిగ్ధం నెలకొంది. జిల్లాలో పులుల సంచారం, ఇటీవల కాగజ్నగర్ అడవుల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో టైగర్ జోన్ పరిధిలో తునికాకు సేకరణ
వికారాబాద్ దేశ వ్యాప్తంగా జంతు సంరక్షణ పక్షోత్సవాలు ఈనెల 14 నుంచి 30 వరకు జరుపుకొంటున్న సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పశు వైద్య, పశు
మంచిర్యాల-చంద్రాపూర్ వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులతో పులులు, ఇతర వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్ర అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది.
సిరిసిల్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా 2వేల హెక్టా ర్లు విస్తరించి ఉండగా, ఎల్లారెడ్డిపేట మండ లం గుండారంలో 351హెక్టార్లు రిజ్వర్వ్ ఫారె స్ట్ భూములున్నాయి. 1974-75లోనే అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో వెదురు మొక్క�
రామాయంపేట, చేగుంట మండలాల శివారు అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని రామాయంపేట అటవీశాఖ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ అధికారి నాగరాణి పేర్కొన్నారు.