అనుమతుల్లేని రిసార్టులపై జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరిహిల్స్కు రోజుకు ఐదు వేల వరకు పర్యాటకులు వస్తుండడంతో వారిని ఆకర్షించేందుకు అనంతగిరి చుట్టూ పదుల సంఖ్యల
వన్యప్రాణులకు హాని తలపెడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్కుమార్ డేబ్రేవాల్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులకు వన్యప్రాణుల స
వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు అధికారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న లెఫ్ట్ వింగ్ ఎక్స్రీమిజం(ఎల్డబ్ల్యూఈ) నిధులను పక్కాగా వినియోగించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి త
జిల్లాలో పదేళ్లుగా పులుల సంచారం పెరిగింది. తడోబా, తిప్పేశ్వరం నుంచి పులుల రాకపోకలు కొనసాగుతున్నాయి. జిల్లాలో 2015లో మొదటిసారిగా కదంబా అడవుల్లో పులిని గుర్తించారు.
విషప్రయోగంతో పులులు చనిపోయిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ జిల్లా అటవీ శాఖ, మిగిలిన పులుల జాడ కోసం అడవిని జల్లెడ పడుతున్నది. బుధవారం మొదటి రోజు 70 ట్రాకర్లతో 15 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టిన అధికారుల�
రాష్ట్రంలోని రెండు పులుల వరుస మృత్యువాత ఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అరుదైన వన్యప్రాణులను సంరక్షించాల్సిన రాష్ట్ర అటవీశాఖ వైఖరిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆధిపత్య పోరు వల్ల పులులు మృత్�
మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ను జిల్లాలోని తహసీల్దార్లు కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్స ర శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు అం కితభావంతో విధులు నిర్వర్తించా
కాగజ్నగర్ అటవీ డివిజన్లోని పెంచికల్పేట్రేంజ్ అరుదైన వృక్ష శిలాజాలకు కేరాఫ్గా నిలుస్తున్నది. కొండపల్లి, బొంబాయిగూడ అటవీ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు యంత్రాంగం గుర్తించడం ప్రాధాన్యం �
సిర్పూర్(టీ) అటవీశాఖ రేంజ్ పరిధిలోని చింతకుంట గ్రామ సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి రెండు చుక్కల దుప్పులను హతమార్చిన 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు కాగజ్నగర్ ఎఫ్డీవో వేణుబాబు పేర్కొన�
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం హైదరాబాద్లోని సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత
పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా వచ్చే ఏడాదిలో 40.48 లక్షల మొక్కలను నాటాలని వికారాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ హరితహారం ప్రణా�
వేటగాళ్లను వేటాడేందుకు రాష్ట్ర అటవీశాఖ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. వన్యప్రాణుల వేట నిరోధానికి ‘క్యాచ్ ద ట్రాప్' కార్యక్రమాన్ని చేపట్టింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్వైర్లు, విష, �
తెలంగాణలో వన్యప్రాణుల వేటను నిరోధించేందుకు అటవీశాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. శుక్రవారం నుంచి ‘క్యాచ్ ద ట్రాప్' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు ఈ ప్రత్యేక డ్రైవ్లో