వికారాబాద్ దేశ వ్యాప్తంగా జంతు సంరక్షణ పక్షోత్సవాలు ఈనెల 14 నుంచి 30 వరకు జరుపుకొంటున్న సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పశు వైద్య, పశు
మంచిర్యాల-చంద్రాపూర్ వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులతో పులులు, ఇతర వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్ర అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది.
సిరిసిల్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా 2వేల హెక్టా ర్లు విస్తరించి ఉండగా, ఎల్లారెడ్డిపేట మండ లం గుండారంలో 351హెక్టార్లు రిజ్వర్వ్ ఫారె స్ట్ భూములున్నాయి. 1974-75లోనే అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో వెదురు మొక్క�
రామాయంపేట, చేగుంట మండలాల శివారు అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని రామాయంపేట అటవీశాఖ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ అధికారి నాగరాణి పేర్కొన్నారు.
అనుమతుల్లేని రిసార్టులపై జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరిహిల్స్కు రోజుకు ఐదు వేల వరకు పర్యాటకులు వస్తుండడంతో వారిని ఆకర్షించేందుకు అనంతగిరి చుట్టూ పదుల సంఖ్యల
వన్యప్రాణులకు హాని తలపెడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్కుమార్ డేబ్రేవాల్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులకు వన్యప్రాణుల స
వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు అధికారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న లెఫ్ట్ వింగ్ ఎక్స్రీమిజం(ఎల్డబ్ల్యూఈ) నిధులను పక్కాగా వినియోగించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి త
జిల్లాలో పదేళ్లుగా పులుల సంచారం పెరిగింది. తడోబా, తిప్పేశ్వరం నుంచి పులుల రాకపోకలు కొనసాగుతున్నాయి. జిల్లాలో 2015లో మొదటిసారిగా కదంబా అడవుల్లో పులిని గుర్తించారు.
విషప్రయోగంతో పులులు చనిపోయిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ జిల్లా అటవీ శాఖ, మిగిలిన పులుల జాడ కోసం అడవిని జల్లెడ పడుతున్నది. బుధవారం మొదటి రోజు 70 ట్రాకర్లతో 15 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టిన అధికారుల�
రాష్ట్రంలోని రెండు పులుల వరుస మృత్యువాత ఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అరుదైన వన్యప్రాణులను సంరక్షించాల్సిన రాష్ట్ర అటవీశాఖ వైఖరిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆధిపత్య పోరు వల్ల పులులు మృత్�
మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ను జిల్లాలోని తహసీల్దార్లు కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్స ర శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు అం కితభావంతో విధులు నిర్వర్తించా
కాగజ్నగర్ అటవీ డివిజన్లోని పెంచికల్పేట్రేంజ్ అరుదైన వృక్ష శిలాజాలకు కేరాఫ్గా నిలుస్తున్నది. కొండపల్లి, బొంబాయిగూడ అటవీ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు యంత్రాంగం గుర్తించడం ప్రాధాన్యం �
సిర్పూర్(టీ) అటవీశాఖ రేంజ్ పరిధిలోని చింతకుంట గ్రామ సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి రెండు చుక్కల దుప్పులను హతమార్చిన 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు కాగజ్నగర్ ఎఫ్డీవో వేణుబాబు పేర్కొన�