టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు లో 96వ నిందితుడిగా నల్లగొండ జిల్లా దేవరకొండ అటవీశాఖ బీట్ కానిస్టేబుల్ గుగులోతు పాపారావు నాయక్ను నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్�
గోదావరిలో వరదలకు కొట్టుకొచ్చిన ఓ మొసలిని పట్టుకొని కోసి దాని మాంసాన్ని విక్రయించేందుకు యత్నించిన వ్యక్తిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఎఫ్ఆర్వో చంద్రమౌళి తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. ములుగు
International Tiger Day | శ్రీశైలం అటవీశాఖ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి, అవగాహన కల్పించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంతోపాటు మండలంలో కురుస్తున్న వర్షాలకు చీకుపల్లి అటవీ ప్రాంతంలోని తెలంగాణ నయాగరా బొగత జలపాతంలోకి భారీగా వరద చేరుతున్న అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
ఏటికేడు అంతరించిపోతున్న అటవీ సంపద.. కాలుష్యం పెరిగి పశుపక్ష్యాదులతోపాటు మానవ మనుగడ కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహార
రాష్ట్రవ్యాప్తంగా వేడుకలా జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అటవీశాఖ సిద్ధమైంది. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని జాతీయ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, జ
వేసవి వచ్చింది.. అటవీ జంతువులు తాగునీటి కోసం తహతహలాడుతున్నాయి. అగ్ని ప్రమాదాల బారినపడి చెట్లు మాడిపోతున్నాయి. జంతువుల దాహార్తి తీర్చేందుకు.. అంతరించిపోతున్న అడవులను కాపాడేందుకు తెలంగాణ అటవీ శాఖ ప్రత్యే�
హరితహారం కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈ ఏడాది 40.53 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నది. జూన్లో మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించగా, మరో వారం, పది రోజుల్లో
ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పంపిణీ ఫైల్పై సంతకం చేయడంతో అటవీ భూములు సాగు చేస్తున్న రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టాల పంపిణీకి సంబంధించిన ప్రక్రియను అధికారులు పూ
వేసవి నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. మూగజీవాల రక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నారు. అడవిలోని మూగజీవాల దప్పిక తీర్చడానికి అటవీశాఖ ప్రత్యేక ఏర్పాటు �
భద్రాద్రి జిల్లా అడవుల్లో పునరుజ్జీవన వైభవం వెల్లివిరుస్తోందని ప్రధాన అటవీ ముఖ్య సంరక్షణ అధికారి (కాంపా) లోకేశ్ జైస్వాల్ పేర్కొన్నారు. అటవీ అధికారులు చేపడుతున్న కార్యక్రమాలు, మొక్కల పెంపకం వంటివి ఎం�
జిల్లావ్యాప్తంగా అటవీ సంపదను కాపాడుకునేందుకు ప్రతిఏటా వేసవిలో అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రతి వేసవిలో అడవికి కార్చిచ్చు ప్రమాదం పొంచి ఉంటున్నది. దీనికి ప్రథమ కారణం మనుషులే.. అటవీ ప్రాంతా�