రాష్ట్రవ్యాప్తంగా వేడుకలా జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అటవీశాఖ సిద్ధమైంది. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని జాతీయ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, జ
వేసవి వచ్చింది.. అటవీ జంతువులు తాగునీటి కోసం తహతహలాడుతున్నాయి. అగ్ని ప్రమాదాల బారినపడి చెట్లు మాడిపోతున్నాయి. జంతువుల దాహార్తి తీర్చేందుకు.. అంతరించిపోతున్న అడవులను కాపాడేందుకు తెలంగాణ అటవీ శాఖ ప్రత్యే�
హరితహారం కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈ ఏడాది 40.53 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నది. జూన్లో మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించగా, మరో వారం, పది రోజుల్లో
ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పంపిణీ ఫైల్పై సంతకం చేయడంతో అటవీ భూములు సాగు చేస్తున్న రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టాల పంపిణీకి సంబంధించిన ప్రక్రియను అధికారులు పూ
వేసవి నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. మూగజీవాల రక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నారు. అడవిలోని మూగజీవాల దప్పిక తీర్చడానికి అటవీశాఖ ప్రత్యేక ఏర్పాటు �
భద్రాద్రి జిల్లా అడవుల్లో పునరుజ్జీవన వైభవం వెల్లివిరుస్తోందని ప్రధాన అటవీ ముఖ్య సంరక్షణ అధికారి (కాంపా) లోకేశ్ జైస్వాల్ పేర్కొన్నారు. అటవీ అధికారులు చేపడుతున్న కార్యక్రమాలు, మొక్కల పెంపకం వంటివి ఎం�
జిల్లావ్యాప్తంగా అటవీ సంపదను కాపాడుకునేందుకు ప్రతిఏటా వేసవిలో అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రతి వేసవిలో అడవికి కార్చిచ్చు ప్రమాదం పొంచి ఉంటున్నది. దీనికి ప్రథమ కారణం మనుషులే.. అటవీ ప్రాంతా�
అటవీ సంపదను రక్షించేందుకు పటిష్ట చర్యలతో ముందుకెళ్లాలని భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారి (ఐఎఫ్ఎస్) రంజిత్నాయక్ సూచించారు. రాష్ర్టాల సరిహద్దుల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు.
జిల్లా అడవులు పులుల ఆవాసానికి అనువైన ప్రాంతంగా మారింది. పక్కనున్న ఆసిఫాబాద్ జిల్లా ఫారెస్ట్ నుంచి బెల్లంపల్లి, చెన్నూర్ అడవుల్లోకి రాకపోకలు సాగిస్తుండడంతో అటవీశాఖ ప్రత్యేక నిఘా పెట్టింది.
చారిత్రక వరంగల్ నగరానికి సమీపంలో మరో పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందుతున్నది. గొప్ప జీవ వైవిధ్యం ఉన్న హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరులోని నాలుగు వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా �