హైదరాబాద్ : అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) లో తెలంగాణ అటవీ శాఖ తరపున ఏర్పాటు చేసిన స్టాల్ కు ప్రథమ బహుమతి దక్కింది. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అటవీ శాఖకు �
తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ కొత్త అధిపతి(పీసీసీఎఫ్)గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రాకేశ్మోహన్ డోబ్రియల్ నియమితులయ్యారు. ప్రస్తుతం పీసీసీఎఫ్గా ఉన్న ఆర్ శోభ పదవీ విరమణ పొందటంతో ఆయనకు పీసీసీఎఫ్గా, హెడ్
హైదరాబాద్ : తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పచ్చదనం 24 శాతం నుంచి 31 శాతానికి పెరిగింది అని రాష్ట్ర �
పాలరాపుగుట్ట చుట్టూ రెండు, మూడు జంటలు పక్షులు తిరిగి రావడం శుభపరిణామం: డీఎఫ్వో బర్డ్ ట్రాకర్ల ద్వారా గమనిస్తున్న అటవీశాఖ అధికారులు హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): దాదాపు ఏడాదిన్నర క్రితం మాయమ�
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 8, 9 తేదీల్లో రెండో బర్డ్వాక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. 60 మంది సభ్యులు నాలుగు బృందాలుగా ఏర్పడి జిల్�
వచ్చే ఏడాది హరితహారం టార్గెట్ 46.06 లక్షల మొక్కలు శాఖలవారీగా లక్ష్యాల కేటాయింపు రాబోయే మూడేండ్లకు ప్రణాళికలు సిద్ధం అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కల పెంపకం పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకు�
ములుగు, నవంబర్ 12 : అటవీ కళాశాల విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అటవీ శాఖ చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలో నిర్వహి
Mulugu | ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తూరు మొట్లగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి జాడలు కనిపించాయి. ఈ మేరకు అటవీ శాఖ రేంజ్ అధికారి షకీల్పాషా ఆధ్వర్యంలో పెద్దపులి పాదముద్రలను బుధవారం
అటవీశాఖ మార్గదర్శకాలు జారీ హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీడీలు చుట్టేందుకు వినియోగించే తునికాకు సేకరణ పథకం కింద 30 జిల్లాలు, 37 డివిజన్లలో లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్
ఎదులాపురం : పెద్ద పులుల అవాసాలను అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీసీఎఫ్ రామలింగం అన్నారు. అజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అటవీ శాఖ ద్వారా నిర్వహిస్తున్న ఇండియా ఫర్ టైగర్స్ ఎ ర్యాలీ �
లెక్క తేల్చేందుకు రాండమ్ సర్వే అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తేతెలంగాణ): గత రెండేండ్లలో మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ఆధ్వర్యంలో తెల
అటవీ సమీప గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలుహైదరాబాద్, జూలై 29 (నమస్తేతెలంగాణ): ప్రపంచ పులుల దినోత్సవాన్ని తెలంగాణ అటవీశాఖ ఘనంగా నిర్వహించింది. అడవులు, వన్యప్రాణులకు ఉన్న విడదీయరాని అనుబంధాన్ని ప్�
అటవీ ఉద్యోగుల| కరోనా సమయంలో రేయింబవళ్లు కష్టపడి పని చేస్తూ, కొవిడ్ వల్ల మరణించిన అటవీ ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భరొసానిచ్చారు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.