అటవీశాఖ అధికారుల స్పష్టీకరణ మంచిర్యాల, జూలై 9(నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడలో జరుగుతున్న ఘటనలకు తమను బాధ్యులుగా చిత్రీకరించడం తగదని అటవీశాఖ అధికారు లు స్పష్టంచేశారు. పులుల �
హైదరాబాద్ : తెలంగాణ అటవీ శాఖకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. నేషనల్ ఫారెస్ట్ పాలసీ టాస్క్ఫోర్స్, వర్కింగ్ గ్రూపులో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్కు చోటు దక్కింది. జాతీయ అటవీ విధా�
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు మొక్కలు సరఫరా చేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం అరణ్యభవన్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆమె సమీక్షించారు. తొలిదశలో 3
హైదరాబాద్ : నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో మరో 3,334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి జారీ చేసింది. ఆబ్కారీ, అటవీ, అగ్నిమాపకశాఖల్లో ఖాళీల భర్తీకి బుధవారం జీవోలు జారీ చేసింది. ఇప్�
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన లో తెలంగాణ అటవీ శాఖ స్టాల్కు ప్రథమ బహుమతి దక్కింది. అటవీశాఖ గత ఏడేండ్లుగా అమలు చేస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రదర్శించింది. పచ్చదనం పెం�
హైదరాబాద్ : అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) లో తెలంగాణ అటవీ శాఖ తరపున ఏర్పాటు చేసిన స్టాల్ కు ప్రథమ బహుమతి దక్కింది. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అటవీ శాఖకు �
తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ కొత్త అధిపతి(పీసీసీఎఫ్)గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రాకేశ్మోహన్ డోబ్రియల్ నియమితులయ్యారు. ప్రస్తుతం పీసీసీఎఫ్గా ఉన్న ఆర్ శోభ పదవీ విరమణ పొందటంతో ఆయనకు పీసీసీఎఫ్గా, హెడ్
హైదరాబాద్ : తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పచ్చదనం 24 శాతం నుంచి 31 శాతానికి పెరిగింది అని రాష్ట్ర �
పాలరాపుగుట్ట చుట్టూ రెండు, మూడు జంటలు పక్షులు తిరిగి రావడం శుభపరిణామం: డీఎఫ్వో బర్డ్ ట్రాకర్ల ద్వారా గమనిస్తున్న అటవీశాఖ అధికారులు హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): దాదాపు ఏడాదిన్నర క్రితం మాయమ�
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 8, 9 తేదీల్లో రెండో బర్డ్వాక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. 60 మంది సభ్యులు నాలుగు బృందాలుగా ఏర్పడి జిల్�
వచ్చే ఏడాది హరితహారం టార్గెట్ 46.06 లక్షల మొక్కలు శాఖలవారీగా లక్ష్యాల కేటాయింపు రాబోయే మూడేండ్లకు ప్రణాళికలు సిద్ధం అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కల పెంపకం పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకు�
ములుగు, నవంబర్ 12 : అటవీ కళాశాల విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అటవీ శాఖ చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలో నిర్వహి
Mulugu | ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తూరు మొట్లగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి జాడలు కనిపించాయి. ఈ మేరకు అటవీ శాఖ రేంజ్ అధికారి షకీల్పాషా ఆధ్వర్యంలో పెద్దపులి పాదముద్రలను బుధవారం
అటవీశాఖ మార్గదర్శకాలు జారీ హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీడీలు చుట్టేందుకు వినియోగించే తునికాకు సేకరణ పథకం కింద 30 జిల్లాలు, 37 డివిజన్లలో లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్