ఎదులాపురం : పెద్ద పులుల అవాసాలను అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీసీఎఫ్ రామలింగం అన్నారు. అజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అటవీ శాఖ ద్వారా నిర్వహిస్తున్న ఇండియా ఫర్ టైగర్స్ ఎ ర్యాలీ �
లెక్క తేల్చేందుకు రాండమ్ సర్వే అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తేతెలంగాణ): గత రెండేండ్లలో మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ఆధ్వర్యంలో తెల
అటవీ సమీప గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలుహైదరాబాద్, జూలై 29 (నమస్తేతెలంగాణ): ప్రపంచ పులుల దినోత్సవాన్ని తెలంగాణ అటవీశాఖ ఘనంగా నిర్వహించింది. అడవులు, వన్యప్రాణులకు ఉన్న విడదీయరాని అనుబంధాన్ని ప్�
అటవీ ఉద్యోగుల| కరోనా సమయంలో రేయింబవళ్లు కష్టపడి పని చేస్తూ, కొవిడ్ వల్ల మరణించిన అటవీ ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భరొసానిచ్చారు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.