బాసరేగడికి దశాబ్దాల కష్టం తీరింది. ఏండ్ల నుంచి పడుతున్న బాధకు తెరపడింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరేగడిలోని ఒక వర్గం శ్మశాన వాటిక స్థలం లేక ఏండ్లుగా ఇబ్బం ది పడింది.
రాష్ట్ర మంత్రి కేటీఆర్ మామ, పదవీవిరమణ చేసిన అటవీ శాఖ ఉన్నతాధికారి పాకాల హరినాథరావు (74) గురువారమిక్కడ గుండెపోటుతో మరణించారు. కేటీఆర్ భార్య శైలిమ తండ్రి హరినాథరావు.
ప్రజలకు అటవీప్రాంతం అనుభూతిని కల్పించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నిర్మించిన అర్బన్ పార్కులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్ ఐఎఫ్ఎస్
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న లక్నవరం సరస్సు వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్, ట్రెక్కింగ్ను శనివారం సాయంత్రం ములుగు డీఎఫ్వో కిష్టగౌడ్ ప్రారంభిం�
అటవీశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి పోలీస్శాఖతో మరింత సమన్వయం, సహకారం అందించాలని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ డీజీపీ మహేందర్రెడ్డిని కోరారు.
Minister Indrakaran Reddy | అటవీ శాఖలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Forest Department | తెలంగాణ అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 17 మంది ఐఎఫ్ఎస్లు, 8 మంది డీఎఫ్ఓలు బదిలీ అయ్యారు. నిర్మల్ జిల్లా అటవీ అధికారిగా (డీఎఫ్ఓ) సునీల్ హీరేమత్,
అటవీశాఖ అధికారుల స్పష్టీకరణ మంచిర్యాల, జూలై 9(నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడలో జరుగుతున్న ఘటనలకు తమను బాధ్యులుగా చిత్రీకరించడం తగదని అటవీశాఖ అధికారు లు స్పష్టంచేశారు. పులుల �
హైదరాబాద్ : తెలంగాణ అటవీ శాఖకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. నేషనల్ ఫారెస్ట్ పాలసీ టాస్క్ఫోర్స్, వర్కింగ్ గ్రూపులో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్కు చోటు దక్కింది. జాతీయ అటవీ విధా�
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు మొక్కలు సరఫరా చేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం అరణ్యభవన్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆమె సమీక్షించారు. తొలిదశలో 3
హైదరాబాద్ : నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో మరో 3,334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి జారీ చేసింది. ఆబ్కారీ, అటవీ, అగ్నిమాపకశాఖల్లో ఖాళీల భర్తీకి బుధవారం జీవోలు జారీ చేసింది. ఇప్�
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన లో తెలంగాణ అటవీ శాఖ స్టాల్కు ప్రథమ బహుమతి దక్కింది. అటవీశాఖ గత ఏడేండ్లుగా అమలు చేస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రదర్శించింది. పచ్చదనం పెం�