రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం హైదరాబాద్లోని సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత
పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా వచ్చే ఏడాదిలో 40.48 లక్షల మొక్కలను నాటాలని వికారాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ హరితహారం ప్రణా�
వేటగాళ్లను వేటాడేందుకు రాష్ట్ర అటవీశాఖ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. వన్యప్రాణుల వేట నిరోధానికి ‘క్యాచ్ ద ట్రాప్' కార్యక్రమాన్ని చేపట్టింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్వైర్లు, విష, �
తెలంగాణలో వన్యప్రాణుల వేటను నిరోధించేందుకు అటవీశాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. శుక్రవారం నుంచి ‘క్యాచ్ ద ట్రాప్' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు ఈ ప్రత్యేక డ్రైవ్లో
బొగ్గుట్ట అంటే నల్ల నేలలే కాదు.. అక్కడ పచ్చలహారం వేసుకొన్న కోరగుట్ట తీరొక్క హంగులతో కొత్త పుంతలు తొక్కుతోంది. చిట్టడవిని తలపించేలా ఉన్న గుట్ట పచ్చని శిఖరంలా కనువిందు చేస్తుండగా.. ఉదయం, సాయంత్రం పరిసరాల్ల�
ఆస్కార్ అవార్డు గ్రహీత పింకీ సోంకర్ ఇంటి కూల్చివేతకు ఉత్తరప్రదేశ్ అటవీ అధికారులు నోటీసులు జారీచేశారు. ప్రభుత్వ స్థలాల్లో ఇండ్ల నిర్మాణం చేశారని ఆమెతోపాటు కొందరికి నోటీసులు అందజేశారు.
ఆధునిక పోకడలతో నిత్యం ప్రకృతిలో చోటు చేసుకుంటున్న మార్పులను తట్టుకునే విధంగా, వాతావరణంలోనూ సంభవిస్తున్న పెను మార్పులను ఎదుర్కొనేలా ప్రభుత్వ అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతున్నది.
తిరుమల అలిపిరి కాలిబాటలో మరో చిరుత చిక్కింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఇది చిక్కినట్టు అధికారులు చెప్పారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే ఈ చిరుత చిక్కింది.
PCCF | తెలంగాణలో పచ్చదనం మరింత పెంచాలని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ అధికారులకు సూచించారు. అడవుల రక్షణ, నిర్వహణపై రెండు రోజుల రాష్ట్రస్థాయి వర్క్షాప్ హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో జరిగింది.
Minister Indrakaran Reddy | అటవీ అమర వీరుల త్యాగాలను ఉద్యోగులెవరూ మరువొద్దని, వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోమవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భ�
తిరుమలలో అటవీశాఖ అధికారులకు ఓ చిరుత చిక్కింది. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత ఆరేండ్ల చిన్నారిని బలి తీసుకోగా, అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో నిఘాను మరింత పటిష్టం చేసేందుకు అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న చెక్పోస్టులను ఆధునీకరించడంతో పాటు కొత్తవి కూడా ఏర్పాటు చేయబోతున్నారు.