బొగ్గుట్ట అంటే నల్ల నేలలే కాదు.. అక్కడ పచ్చలహారం వేసుకొన్న కోరగుట్ట తీరొక్క హంగులతో కొత్త పుంతలు తొక్కుతోంది. చిట్టడవిని తలపించేలా ఉన్న గుట్ట పచ్చని శిఖరంలా కనువిందు చేస్తుండగా.. ఉదయం, సాయంత్రం పరిసరాల్ల�
ఆస్కార్ అవార్డు గ్రహీత పింకీ సోంకర్ ఇంటి కూల్చివేతకు ఉత్తరప్రదేశ్ అటవీ అధికారులు నోటీసులు జారీచేశారు. ప్రభుత్వ స్థలాల్లో ఇండ్ల నిర్మాణం చేశారని ఆమెతోపాటు కొందరికి నోటీసులు అందజేశారు.
ఆధునిక పోకడలతో నిత్యం ప్రకృతిలో చోటు చేసుకుంటున్న మార్పులను తట్టుకునే విధంగా, వాతావరణంలోనూ సంభవిస్తున్న పెను మార్పులను ఎదుర్కొనేలా ప్రభుత్వ అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతున్నది.
తిరుమల అలిపిరి కాలిబాటలో మరో చిరుత చిక్కింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఇది చిక్కినట్టు అధికారులు చెప్పారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే ఈ చిరుత చిక్కింది.
PCCF | తెలంగాణలో పచ్చదనం మరింత పెంచాలని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ అధికారులకు సూచించారు. అడవుల రక్షణ, నిర్వహణపై రెండు రోజుల రాష్ట్రస్థాయి వర్క్షాప్ హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో జరిగింది.
Minister Indrakaran Reddy | అటవీ అమర వీరుల త్యాగాలను ఉద్యోగులెవరూ మరువొద్దని, వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోమవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భ�
తిరుమలలో అటవీశాఖ అధికారులకు ఓ చిరుత చిక్కింది. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత ఆరేండ్ల చిన్నారిని బలి తీసుకోగా, అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో నిఘాను మరింత పటిష్టం చేసేందుకు అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న చెక్పోస్టులను ఆధునీకరించడంతో పాటు కొత్తవి కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు లో 96వ నిందితుడిగా నల్లగొండ జిల్లా దేవరకొండ అటవీశాఖ బీట్ కానిస్టేబుల్ గుగులోతు పాపారావు నాయక్ను నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్�
గోదావరిలో వరదలకు కొట్టుకొచ్చిన ఓ మొసలిని పట్టుకొని కోసి దాని మాంసాన్ని విక్రయించేందుకు యత్నించిన వ్యక్తిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఎఫ్ఆర్వో చంద్రమౌళి తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. ములుగు
International Tiger Day | శ్రీశైలం అటవీశాఖ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి, అవగాహన కల్పించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంతోపాటు మండలంలో కురుస్తున్న వర్షాలకు చీకుపల్లి అటవీ ప్రాంతంలోని తెలంగాణ నయాగరా బొగత జలపాతంలోకి భారీగా వరద చేరుతున్న అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
ఏటికేడు అంతరించిపోతున్న అటవీ సంపద.. కాలుష్యం పెరిగి పశుపక్ష్యాదులతోపాటు మానవ మనుగడ కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహార