భూపాలపల్లి పట్టణంలోని కొంపల్లి గ్రామ శివారు సర్వే నంబర్ 171లో గల 106.34 ఎకరాల భూమి అటవీ శాఖదేనని గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని డీఎఫ్వో వసంత ఒక ప్రకటనలో తెలిపారు.
జీవకోటి మనుగడకు అడవులే ప్రధానం. చెట్లు అంతరించిపోతే పర్యావరణ సమతుల్యత లోపిస్తుంది. కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అనేకచోట్ల మానవ తప్పిదాలే అడవులకు శాపాలుగా మారుతున్నాయి.
అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలో మన్ననూర్ పడమర బీట్ తాళ్లచెల్క, గుండం ఏరియాలో అకస్మాత్తుగా శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ సి బ్బంది అర్ధరాత్రి రె�
Vani Prasad | వర్షపు నీరు వృథా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. వర్షపు నీరు ఉపయోగించుకుంటే వరద ముప్పు, �
ఏనుగు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని పీసీసీఎఫ్ పర్గెయిన్ అన్నారు. గురువారం బెజ్జూర్లోని అటవీ శాఖ అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్
అంకూశపూర్ భూముల్లో రెవెన్యూ, అటవీశాఖ ఆధ్వర్యంలో జాయింట్ సర్వే నిర్వహిస్తామని మంచిర్యాల ఎఫ్ఆర్వో రత్నాకర్రావు అన్నారు. సోమవారం పోలంపల్లి గ్రామ పంచాయతీలోని అంకూశపూర్ శివారులో ఎస్ఐ రాములతో కలిసి �
అమ్రాబాద్ ఫారెస్ట్ రిజర్వ్ (ఏటీఆర్) అటవీ ప్రాంతాల్లో తాగునీటి కోసం వన్యప్రాణులు తండ్లాడుతున్నాయి. దంచికొడుతున్న ఎండలకు తోడు అడవిలో ఎగిసిపడుతున్న మంటలు, తగ్గిన భూగర్భజలాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ
వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి గోస మొదలైంది. వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుంటలు అడుగంటాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అడవిలో నీటికుంటలు, సా�
దేశవ్యాప్తంగా మార్చి 23న రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు లైట్లు ఆఫ్ చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ సూచించారు. ఆ రోజు ఎర్త్ అవర్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు పేర్కొన్న�
రాష్ట్రంలో జీవవైవిధ్యం, హెరిటేజ్ ప్రదేశాలు, సంస్కృతికి అద్దం పట్టే ప్రాంతాలను గుర్తించి ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అటవీ, పర్యాటక శాఖ అధికారులను ఆదేశిం�
వేసవి నేపథ్యం లో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్ర త్యేక దృష్టి పెట్టింది. సహజసిద్ధంగా తాగు నీ రందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు కవ్వాల్ టైగర్ రిజర్వుడ్లోని జన్నారం, ఇందన్పల్లి, త
వేసవి దృష్ట్యా అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎఫ్డీఓ సర్వేశ్వర్ తెలిపారు. చందంపేట మండలంలోని పెద్దమూల, చిత్రియాల, రేకులవలయం, కంబాలపల్లి, పాత
రాష్ట్రప్రభుత్వం అటవీశాఖ అధికారులకు బదిలీలు, ప్రమోషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.