జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బొగ్గు అన్వేషణకు బ్రేక్ పడింది. సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం(ఎక్స్ప్లోరేషన్) ఆధ్వర్యంలో తాడిచెర్ల అడవుల్లో బొగ్గు నిక్షేపాల కోసం చేసే డ్రిల్లింగ్ పనులను అటవీ అధికార�
Telangana | రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడంలో అధికారులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తకు ఎర్ర తివాచీ పరుస్తూ, చిన్నతరహా పారిశ్రామికవేత్తలను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్�
హనుమకొండలోని హంటర్రోడ్డులో ఉన్న కాకతీయ జూపార్క్కు పెద్ద పులి జంట వ చ్చిందోచ్. ఇక కరీనా-శంకర్ జంటను కనులా రా చూసి ఆనందించవచ్చు. టైగర్ కపుల్స్ రావడం తో జంతుప్రదర్శనశాలకు న్యూ లుక్ వచ్చింది. ఇంతకాలం�
అడవిలోకి ఒంటరిగా వెళ్లవద్దని, పులి సంచారంపై సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం జైనూర్ మండలంలోని బూసిమెట్�
మండలంలోని ఎంసీసీ క్వారీలోగల అటవీ అందాలను వీక్షించేందుకు అధికారులు సఫారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి కుంటలు, వన్యప్రాణులు, దట్టమైన అటవీ ప్రాంతాన్ని తిలకించేందుకు దాదాపు 29 కిలో మీటర్ల మేర రైడ్కు అన్న
KGF Star Yash | కేజీఎఫ్ ఫేమ్, పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న చిత్రం టాక్సిక్. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ వివాదాల్లో చిక్కుకున్నది. ప్రస్తుతం మూవీ షూటింగ్ జరుపుకుం
కుంటాల మండలంలోని అంబుగాంకు చెందిన పశువుల కాపరులు మారుతితోపాటు మరో ఇద్దరు అడవిలో పశువుల మందను పెడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం పెద్దపులి మందలోని ఆవు మెడ, కాలుపై దాడి చేసి గాయపర్చింది.
నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. జంతువుల సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
రిజర్వు ఫారెస్టులో పోడు చేస్తున్నారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లి జేసీబీని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులపై కొందరు దాడికి తెగబడ్డారు. ములుగు జిల్లా తాడ్వాయి రేంజ్ పరిధిలోని దామరవాయి గ్రామ శివారు�
సమాంతర ఉధృత గాలుల(స్ట్రెయిట్ లైన్ విండ్స్ స్టార్మ్) వల్లే ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో 500 ఎకరాల్లో చెట్లు నేలకూలినట్లు అటవీ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. గాలి పీడ నం తీవ్రంగా ఉన్నప్పుడు దా
అటవీ శాఖ అమరవీరుల స్ఫూర్తిగా అడవులను రక్షించుకుందామని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. అటవీ అమరవీరుల దినం సందర్భంగా అమరవీరులకు బుధవారం ఆయన నివాళులర్పిం�
పది రోజుల క్రితం వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీలోని కెరమెరి, ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల్లో గ్రామాలకు సమీపాల్లో సంచరిస్తూ, పశువులపై దాడులు చేస్తూ హల్చల్ చేసిన పులి ఆచూకీ పది రోజులుగా తె