KGF Star Yash | కేజీఎఫ్ ఫేమ్, పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న చిత్రం టాక్సిక్. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ వివాదాల్లో చిక్కుకున్నది. ప్రస్తుతం మూవీ షూటింగ్ జరుపుకుం
కుంటాల మండలంలోని అంబుగాంకు చెందిన పశువుల కాపరులు మారుతితోపాటు మరో ఇద్దరు అడవిలో పశువుల మందను పెడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం పెద్దపులి మందలోని ఆవు మెడ, కాలుపై దాడి చేసి గాయపర్చింది.
నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. జంతువుల సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
రిజర్వు ఫారెస్టులో పోడు చేస్తున్నారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లి జేసీబీని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులపై కొందరు దాడికి తెగబడ్డారు. ములుగు జిల్లా తాడ్వాయి రేంజ్ పరిధిలోని దామరవాయి గ్రామ శివారు�
సమాంతర ఉధృత గాలుల(స్ట్రెయిట్ లైన్ విండ్స్ స్టార్మ్) వల్లే ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో 500 ఎకరాల్లో చెట్లు నేలకూలినట్లు అటవీ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. గాలి పీడ నం తీవ్రంగా ఉన్నప్పుడు దా
అటవీ శాఖ అమరవీరుల స్ఫూర్తిగా అడవులను రక్షించుకుందామని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. అటవీ అమరవీరుల దినం సందర్భంగా అమరవీరులకు బుధవారం ఆయన నివాళులర్పిం�
పది రోజుల క్రితం వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీలోని కెరమెరి, ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల్లో గ్రామాలకు సమీపాల్లో సంచరిస్తూ, పశువులపై దాడులు చేస్తూ హల్చల్ చేసిన పులి ఆచూకీ పది రోజులుగా తె
అటవీ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలు మరువలేనివని, అడవుల సంరక్షణ కోసం వారు చేసిన ప్రాణత్యాగాలకు విలువకట్టలేమని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొడెం వీరయ్య పేర్కొన్నారు.
Cheetah | ములుగు జిల్లా మదనపల్లి గ్రామంలో చిరుతపులి సంచరిస్తున్నది. పాదముద్రల ఆధారంగా ఫారెస్ట్ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారు. ఆ క్రమంలో ములుగుతో పాటు మదనపల్లి గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చ
రంగారెడ్డి జిల్లాలో మైనింగ్ లీజుదారులు నిబంధనలు అతిక్రమించి యథేచ్ఛగా తవ్వుకుంటున్నారు. సహజ వనరులను కూడా వదలడం లేదు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లింపుల్లోనూ తీవ్ర అవకతవకలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయ�
శ్రీశైలం దారుల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం కట్టుదిట్టంగా అమలవుతున్నది. జూలై 1 నుంచి ఇప్పటి వరకు 6 వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను అటవీశాఖ సేకరించింది. రోజూ దాదాపు 40 నుంచి 50 కిలోల ప్లాస్టిక్ వ�