Leopard : అటవీ జంతువులు ప్రజల నివాసాల్లోకి రావడం చాలా మామూలు విషయంగా మారింది. తాజాగా కేంద్ర పాలిత ప్రాంతమైన నాని డామాన్ ఏరియలో ఒక చిరుత స్వీట్ షాపులోకి ప్రవేశించింది. ఈ ఘటన మంగళవారం ఉదయం 11.30 గంటలకు జరిగింది.
మండలంలోని తూంపల్లి పరిధిలో ఉన్న కొత్త తిరుపతి గుట్ట కంపార్ట్మెంట్ నంబర్ 500 బీట్ అటవీ ప్రాంతంలో జిట్టపులి సంచరిస్తున్నది. మంగళవారం రాత్రి ఓ లేగదూడను హతమార్చిం ది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్�
Leopard Attacks Farmer | రైతుపై చిరుత దాడి చేసింది. ప్రాణాలు దక్కించుకునే క్రమంలో రైతు బావిలో పడ్డాడు. చిరుత కూడా ఆ బావిలో పడింది. ఈ నేపథ్యంలో రైతు మరణించగా చిరుత కూడా చనిపోయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలోని హనుమాజీపేట గ్రామంలో చిరుత పులి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. గ్రామ శివారులో చిరుత సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు వెంటన�
కొన్నిరోజులుగా కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి, లింగంపేట మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో చిరుతల సంచారం.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నది. రెండు నెలల వ్యవధిలో రెండు మండలాల పరిధిలోని గ్రామాల్లో చిరుతల
Boy Mauled To Death By Leopard | తల్లి వెనుక నడుస్తున్న బాలుడిపై చిరుత దాడి చేసింది. నోటకరుచుకుని పొదల్లోకి ఎత్తుకెళ్లి చంపింది. ఈ సంఘటనతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస�
Leopard | అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు, క్రూర జంతువులు ఇటీవలే కాలంలో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.
MLA Turns Up As Leopard | ఒక ఎమ్మెల్యే పులి వేషంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తన నియోజకవర్గంలో చిరుత పులుల దాడులు పెరుగడంపై ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. జనంపై చిరుతల దాడి గురించి గత పదేళ్లుగా తాను మొరపెట్టుకుంటున�
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం చిరుత మృతిచెందింది. జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని చిరుత కళేబరాన్ని పరిశీలించారు. చిరుత కళేబరానికి జ�
Leopard | చిరుత పులి సంచారం భయాందోళనకు గురిచేసింది. పశువులను మేపడానికి వెళ్తున్న క్రమంలో చిరుత పులి పశువులపైకి దాడి చేసే ప్రయత్నం చేసిందని.. భయంతో కేకలు వేయడంతో పరిగెత్తిందన్నాడు గొడుగుపల్లి గ్రామానికి చెంద�