రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలోని హనుమాజీపేట గ్రామంలో చిరుత పులి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. గ్రామ శివారులో చిరుత సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు వెంటన�
కొన్నిరోజులుగా కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి, లింగంపేట మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో చిరుతల సంచారం.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నది. రెండు నెలల వ్యవధిలో రెండు మండలాల పరిధిలోని గ్రామాల్లో చిరుతల
Boy Mauled To Death By Leopard | తల్లి వెనుక నడుస్తున్న బాలుడిపై చిరుత దాడి చేసింది. నోటకరుచుకుని పొదల్లోకి ఎత్తుకెళ్లి చంపింది. ఈ సంఘటనతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస�
Leopard | అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు, క్రూర జంతువులు ఇటీవలే కాలంలో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.
MLA Turns Up As Leopard | ఒక ఎమ్మెల్యే పులి వేషంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తన నియోజకవర్గంలో చిరుత పులుల దాడులు పెరుగడంపై ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. జనంపై చిరుతల దాడి గురించి గత పదేళ్లుగా తాను మొరపెట్టుకుంటున�
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం చిరుత మృతిచెందింది. జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని చిరుత కళేబరాన్ని పరిశీలించారు. చిరుత కళేబరానికి జ�
Leopard | చిరుత పులి సంచారం భయాందోళనకు గురిచేసింది. పశువులను మేపడానికి వెళ్తున్న క్రమంలో చిరుత పులి పశువులపైకి దాడి చేసే ప్రయత్నం చేసిందని.. భయంతో కేకలు వేయడంతో పరిగెత్తిందన్నాడు గొడుగుపల్లి గ్రామానికి చెంద�
SV University : తిరుపతి ఘాట్ రోడ్డు మార్గంలో, మెట్ల మార్గంలో అడవి జంతువులు కనిపించడం చూశాం. కానీ, ఈసారి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ (SV University) ఆవరణలో చిరుతపులి (Leopard) ప్రత్యక్షమైంది.
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి (Leopard) సంచారం కలకలం సృష్టించింది. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు.. భయంతో కేకలు వేశారు. విషయం తెలుకుసుకున్న సిబ్బంది అధికారులకు సమాచారం అంది�
ఏపీలోని శ్రీశైలం డ్యాం సమీపంలోని పాతాళగంగ మెట్ల వద్ద చిరుత మృత్యువాతపడింది. బుధవారం ఉదయం స్థానికులు తెలిపిన సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి చిరుత కళేబరాన్ని స్వాధీనపర్చుకున్నారు.