ధర్మపురి నుండి కమలాపూర్ రోడ్డులో గల పెట్రోల్ బంక్ సమీపంలో గల పోచంపంపు ఏరియాలో ఉన్న పంటపొలాల్లో చిరుతపులి కలకలం సృష్టించింది. రెండు, మూడు రోజుల నుండి ఈ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లుగా రైతులు గుర్
గత వారం పదిరోజులుగా మంచిరేవుల నుంచి గోల్కొండ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుతపులి (Leopard) ఎట్టకేలకు బోనులో చిక్కింది. మంచిరేవుల ఫారెస్ట్ టెక్ పార్కులో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో పడింది.
అదిగో పులి.. ఇదిగో పులి అంటూనే పదిరోజులు గడిచింది. ఎక్కడ ఎప్పుడు ఏవిధంగా దాడిచేస్తుందోనంటూ స్థానికులు ప్రతి నిత్యం భయంతో బెంబెలెత్తిపోతున్నారు. చిక్కిందంటూ అటవీశాఖ అధికారులు చెబుతుండగా.. అప్పుడే తప్పిం�
Leopard | హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం గండిపేట సమీపంలోని పోలీసు గ్రే హౌండ్స్ గ్రౌండ్లో చిరుత �
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో చిరుతల సంచారం (Leapord Attack) కలకలం సృష్టిస్తున్నది. గత కొంతకాలంగా భక్తులు, వాహన దారులపై చిరుత పులులు దాడులకు పాల్పడుతున్నాయి.
Leopard | గత కొంతకాలంగా తిరుమల శ్రీవారి భక్తులను చిరుత పులులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. గత కొంతకాలంగా పలు ప్రాంతాల్లో చిరుత పులులు నడకదారులకు దగ్గరలోనే కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. తాజాగా మరోసారి అల�
నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం చిరుత పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నాగారంలోని 300 క్వార్టర్స్ ప్రాం తంలో ఉన్న వాటర్ ట్యాక్�
హైదరాబాద్ శివార్లలోని బాలాపూర్లో చిరుత పులుల సంచారం (Leopard) కలకలం సృష్టించింది. బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI)లో రెండు చిరుతలు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
Tiger | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో మళ్లీ పెద్ద పులి రీ ఎంట్రీ ఇచ్చింది. గత ఫిబ్రవరిలో 20 రోజుల పాటు పెద్దపులి కాసిపేట మండలంలో మకాం వేసి హల్చల్ చేసి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చింది. కాసిపేట �
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామాన్ని వదలడం లేదు. గ్రామస్తులకు చిరుత భయం వెంటాడుతూనే ఉన్నది. తరుచూ చిరుతపులి (Leopard) కనిపిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పులి చేలల్లో తి�
అటవీ సమీప గ్రామంలోని ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేండ్ల చిన్నారిపై చిరుతపులి దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లిన ఘటన తమిళనాడు కోయంబత్తూర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.
Leopard | అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు ఇటీవలే కాలంలో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అటవీ సమీప గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.