కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో చిరుతల సంచారం (Leapord Attack) కలకలం సృష్టిస్తున్నది. గత కొంతకాలంగా భక్తులు, వాహన దారులపై చిరుత పులులు దాడులకు పాల్పడుతున్నాయి.
Leopard | గత కొంతకాలంగా తిరుమల శ్రీవారి భక్తులను చిరుత పులులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. గత కొంతకాలంగా పలు ప్రాంతాల్లో చిరుత పులులు నడకదారులకు దగ్గరలోనే కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. తాజాగా మరోసారి అల�
నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం చిరుత పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నాగారంలోని 300 క్వార్టర్స్ ప్రాం తంలో ఉన్న వాటర్ ట్యాక్�
హైదరాబాద్ శివార్లలోని బాలాపూర్లో చిరుత పులుల సంచారం (Leopard) కలకలం సృష్టించింది. బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI)లో రెండు చిరుతలు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
Tiger | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో మళ్లీ పెద్ద పులి రీ ఎంట్రీ ఇచ్చింది. గత ఫిబ్రవరిలో 20 రోజుల పాటు పెద్దపులి కాసిపేట మండలంలో మకాం వేసి హల్చల్ చేసి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చింది. కాసిపేట �
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామాన్ని వదలడం లేదు. గ్రామస్తులకు చిరుత భయం వెంటాడుతూనే ఉన్నది. తరుచూ చిరుతపులి (Leopard) కనిపిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పులి చేలల్లో తి�
అటవీ సమీప గ్రామంలోని ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేండ్ల చిన్నారిపై చిరుతపులి దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లిన ఘటన తమిళనాడు కోయంబత్తూర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.
Leopard | అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు ఇటీవలే కాలంలో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అటవీ సమీప గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.
మెదక్ జిల్లా పాపన్నపేటలో చిరుత (Leopard) సంచరిస్తున్నది. దీంతో రైతులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. గురువారం రాత్రి పాపన్నపేట శివార్లలోని వెంకటేశ్వరగుట్ట సమీపంలో చిరుతపులి సంచరించిన ఆనవాళ్లను రై�
Leopard attacks sleeping dog | వీధిలోని రోడ్డుపై ఒక కుక్క నిద్రిస్తున్నది. ఒక చిరుత మెల్లగా దాని వద్దకు వచ్చి దాడి చేసింది. ఇంతలో ఆ వీధిలోని మరికొన్ని కుక్కలు అక్కడకు చేరుకున్నాయి. గుంపుగా చిరుతపై దాడి చేశాయి.
అమ్రాబాద్ మండలం దోమలపెంటలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. వారం రోజుల్లో చిరుత మూడుసార్లు ఆ ప్రదేశాల్లో సంచరిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దోమలపెంట మాజీ ఉపసర్పంచ్ బుద్దుల ప్రసాద్�