అధికారులు ఈ నెల చివరి వరకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ఎంపీడీఓలు, ఎంపీఓలు
‘ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వ విధానాలు ఉంటాయి. బాలికలు, విద్యార్థులు ఇక నుంచి బస్పాస్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్పాస్�
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని తలచుకుని కుంగిపోవద్దని, ధైర్యంగా ముందుకు సాగుదామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తూ ప్రజల గ
ఎవరూ బాధపడొద్దు... ధైర్యంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలతో క్యాంపు కార్యాలయం సందడిగా మారింది
శాసనసభ ఎన్నికల ఫలితాలు గులాబీ శ్రేణుల్లో జోష్ను నింపాయి. మెతుకు సీమలో గులాబీ గుబాళించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పది స్థానాలకు ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు.
సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్లో తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (TS Assembly Elections 2023) కొనసాగుతోంది. సిద్ధిపేటలో స్వామి (54) అనే వ్యక్తి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి ఇంటికి తిరిగి వెళుతుండగా గుండెపోటుకు గురయ్యాడు.
CM KCR | అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా సిద్దిపేట జిల్లా చింతమడక(Chintamadaka) గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు(Vote) వినియోగించుకునేందుకు సీఎం కేసీఆర్(CM KCR) గురువారం రానున్నారు. ఈ మేరకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ�
‘ఈ దేశంలో అవార్డులంటూ ఇస్తే.. సిద్దిపేట పేరు లేకుండా ఉం డదు. అవార్డు అంటే సిద్దిపేట.. సిద్దిపేట అంటే అవార్డు అన్నట్లుగా అభివృద్ధి చేసుకున్నాం’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో మంగళవారం జరిగిన రో
Harish Rao | బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట శత్రువులని మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ యూపీఏ హయాంలో కేంద్రానికి ఒక నివేదిక సమర్పించార
Siddipet | సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మైసంపల్లిలోని దళిత కాలనీలో డబుల్ బెడ్రూం ఇండ్లు పొందిన లబ్ధ్దిదారులు తమ ఓట్లన్నీ మంత్రి హరీశ్రావుకే వేస్తామని దర్వాజాలకు పోస్టర్లు అతికించారు.
దీపావళి వెలుగులు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? కర్ణాటక మాడల్లో ఆర్థిక దివాలా కావాలా? అని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. కర్ణాటక ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆర�