జాతీయ యువజనోత్సవాలను విజయవంతం చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి రంజిత్రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఉత్సవాల �
జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు నేరుగా ప్రజల సమస్యలు విని పరిష్కరించడానికి మొదలుపెట్టిన గొప్ప కార్యక్రమం ప్రజావాణి అని అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్
కేసీఆర్ కప్ సీజన్ -3 విజేతగా అంబేద్కర్ ఆజాద్ జట్టు నిలిచింది. ఆదివారం సిద్దిపేటలోని ఆచార్య జయశంకర్ స్టేడియంలో మిట్టపల్లి వర్సెస్ అంబేద్కర్ ఆజాద్ జట్ల మధ్య జరిగిన పోరులో మిట్టపల్లి పై అంబేద్కర్�
భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఆలయ తోటబావి ప్రాంగణం కల్యాణ వేదిక వద్ద నిర్వహించిన కల్యాణోత్సవానికి
Siddipet | సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సుపై అసంతృప్తి ఉందని వస్తున్న వార్తలను బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఖండించారు. సిద్దిపేట మున్సిపల్లో అవిశ్వాసం అనే మాటే లేదని స్పష్టం చేశారు. చైర
Komuravelli | చేర్యాల: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి క్షేత్రంలో మల్లన్న కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. స్వస్తిశ్రీ శోభకృత్ నామ
Harish Rao | స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో సిద్దిపేట మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చ�
సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి ఆర్చ్ ఫార్మా కంపెనీలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం బీఆర్టీయూ గెలుపొందింది.
యాసంగి పనుల్లో రైతులు బిజీబిజీగా గడుపుతున్నారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా రైతులు నాట్లు వేసేందుకు పొలాలను దున్నుకుని సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు నారుమడులు వేసిన రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్�
నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా సిద్దిపేట కోమటి చెరువు సోమవారం సందడిగా మారింది. చిన్నారులు, పెద్దలు, యువతులు, కుటుంబాలతో సహా సాయంత్రం పెద్దఎత్తున కోమటి చెరువుకు చేరుకున్నారు.
Siddipet | ప్రమాదవశాత్తు బురద పొలంలో పడి వ్యక్తి మృతి( Man died) చెందిన సంఘటన సిద్దిపేట(Siddipet) జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
కొత్త ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ ఉమ్మడి మెదక్ జిల్లాలో గురువారం ప్రారంభమైంది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సెలవు దినాల్లో మినహా జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర�
వంద శాతం పన్నుల వసూలే లక్ష్యంగా బల్దియా అధికారులు ముందుకు సాగుతున్నారు. 2023-24 సంవత్సరానికి బల్దియా పన్నుల వసూళ్ల లక్ష్యం, పాత బకాయిలతో కలిపి రూ.15కోట్ల 37లక్షల 92వేలు కాగా, ఇప్పటి వరకు రూ.9కోట్ల 13లక్షలు78లక్షలు పన