విధి నిర్వహణలో అలసత్వం వహించద్దని, ప్రతి అధికారి నిజాయితీగా పనిచేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో గజ్వేల్ డివిజన్ పోలీస్ అధికారులతో పెండిం�
Minister Ponnam | సిద్దిపేటలోని 220 కేవీ సబ్ స్టేషన్లో(Sub station) జరిగిన అగ్ని ప్రమాదంలో( Fire incident) ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) తెలిపారు.
సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం సాయంత్రం 6.58 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి.
హుస్నాబాద్ పట్టణంలో మార్చి 10న నిర్వహించే హాఫ్ మారథాన్ (21కి.మీటర్ల పరుగుపందెం)ను విజయవంతం చేయాలని సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ కోరారు. బుధవారం సిద్దిపేట కమిషనరేట్లో హాఫ్ మారథాన్
సిద్దిపేట, దుబ్బాక పట్టణాలు బుధవారం రాత్రి నుంచి గంటలపాటు అంధకారంలోకి వెళ్లాయి. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం రాత్రి 7గంటల ప్రాంతంలో భారీ అగ�
సిబ్బంది మర్యాదగా ప్రవర్తించి సమస్యను తెలుసుకోవాలని సిద్దిపేట సీపీ అనురాధ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్స్టేషన్, భరోసా, సఖీ సెంటర్లను సోమవారం ఆమె సందర్శించి పరిసర ప్రాంతాలను పరి
Komuravelli | సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రమైంది. బ్రహ్మోత్సవాల్లో నేడు ఐదో ఆదివారం కావడంతో దాదాపు 30 వేల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఎటుచ�
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో గురువారం రైల్వేస్టేషన్(హాల్ట్) నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు భూమిపూజ చేయనున్నారు. మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైలుమార్గంలో ని�
Kodangal | సిద్దిపేట వెటర్నరీ కళాశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కన్ను పడింది. దానిని తన నియోజకవర్గానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కళాశాల పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, దీనికి కేటాయించిన రూ. 100 కోట్ల న�
వ్యవసాయశాఖలోని గ్రౌండ్ లెవెల్ సిబ్బంది సహాయంతో ఫిబ్రవరి నాటికి అన్ని బ్యాంకులు లక్ష్యాన్ని సాధించాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్లో కలెక�
కాంగ్రెస్ ప్రభుత్వం అర్చకులకు కనీసం జీతాలు ఇవ్వడం లేదని, రూ.12 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు బండ స�
భద్రాద్రి కొత్తగూడెంలో జరుగుతున్న 9వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో భాగంగా స్టాండింగ్ బ్రాడ్జంప్లో సిద్దిపేటకు చెం దిన గాడిచర్ల జితేశ్ 1.94 మీ టర్ల విభాగం, 300 మీటర్ల ప రుగ�
ఉన్నతాధికారులు నేరుగా ప్రజల సమస్యలు విని పరిష్కరించడానికి మొదలు పెట్టిన గొప్ప కార్యక్రమం ప్రజావాణి అని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్లో సోమవారం అర్జీదారుల న�