Harish Rao | కష్టకాలంలో పార్టీని విడిచిపెట్టిన వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి తీసుకోమని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఇది పార్టీ తీసుకున్న నిర్ణయమని.. మనకు నష్టం చేసిన వాళ్లను వదిలిపెట్టేది లేదన
Harish Rao | సిద్దిపేటలో అభివృద్ధిని సీఎం రేవంత్రెడ్డి అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి తాను మంజూరు చేయించిన వెటర్నరీ కాలేజీని కొండంగల్కి త
ధూళిమిట్ట మండలంలోని లింగాపూర్లో వారంరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు అరిగోస పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గ్రామానికి నీటిని సరఫరా చేసే రెండు బోరుబావుల్లో �
అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎంపీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట, గజ్వేల్లో నిర్వహించిన �
రామచంద్రానికి, నాకు పెద్దగా పరిచయం లేదు. కానీ, ఆయన కొడుకు రాజు, కోడలు ఇందిరా సుపరిచితమే. ఆలోచనల నుంచి తేరుకొని ‘ఏమైందే బాపు?’ అని అడిగిన. ‘కాశీకి పోతుంటే మా బస్సు లోయల పడ్డది’ అని రామచంద్రం చెప్పిండు.
ఈ పంట నడువంగనే ఇప్పటికే రెండు, మూడు సార్లు మోటర్లు కాలినయ్. దాన్ని రిపేర్కు తీసుకచ్చుడు, తీస్కపోవుడు, రిపేర్కు కలిసి రూ.15 వేల దాకా ఖర్చు అయితున్నది. తాపతాపకు కరెంటు పోతున్నది.
సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. దేవాదుల నీటిని విడుదల చేయకపోవడంతో చెరువులు, కాల్వలు ఎండిపోతున్నాయి.
Farmers dharna | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు(Farmers) కన్నెర్రజేస్తున్నారు. కండ్ల ముందే పంటలు(Crops) ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం కడుపుమండిన రైతన్నలు సాగు నీటికోసం రోడ్డెక్కారు.
Siddipet | నన్ను అనవసరంగా గెలుకుతున్నారు. నేను శాంతియుతంగా ప్రజాహిత యాత్ర చేపడితే మీకేం వచ్చింది. ఎక్కడ నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు.
Accident | సిద్దిపేట (Siddipet) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది (Accident). రాజీవ్ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టిన కారు పల్టీలు కొడుతూ మరో కారును బలంగా ఢీ కొట్టింది.
Telangana | సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం బద్దిపడగలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని మేనమామ అతి కిరాతంగా చంపేశాడు. బురద నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. కుటుంబ కలహాలతోనే మేనమామ శ్రీనివాస్�
Cotton seeds | సిద్దిపేటలో(Siddipet) ప్యాకింగ్ లేకుండా 29 సంచుల్లో నిల్వ ఉంచిన 1450 కిలోల నకిలీ పత్తి విత్తనాలను సిద్దిపేట టాస్క్ఫోర్స్,హుస్నాబాద్ పోలీసులు సీజ్(siege) చేశారు.