సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో నేడు మూడో ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. పట్నం, లష్కర్ ఆదివారాల సందర్భంగా హైదరాబాద్, సికింద్రా�
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.14 వేల కోట్ల అప్పు చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ యం త్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో భాగంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సమావేశాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజైన శనివారం సిద్దిపేట, జూబ్లీహిల్స్,
ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పిలుపునిచ్చారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకలకు ఆయన హా�
Harish Rao | రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులను వేగవంతం చేయాలని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అధికారులను ఆదేశించారు. నంగ�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రం పసుపుమయంగా మారింది. హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమా�
Komuravelli | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. వేడుకల్లో స్వామివారి కల్యాణం, పట్నంవారం, లష్కర్ వారం, మహా శివరాత్రి రోజున పెద్దపట్నం, అగ్�
ప్రజల భాగస్వామ్యం లేనిదే అనుకున్న లక్ష్యం నెరవేరడం సాధ్యం కాదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ప్రజలను కాపాడుతున్న సఫాయి అన్నాలకు సలాం చెబుతున్నానని తెలిపారు.
స్వచ్ఛ సర్వేక్షణ్లో సిద్దిపేట మెరిసింది. సిద్దిపేట అంటేనే అవార్డులు అని మరోసారి నిరూపించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్బ్యాక్లో అగ్రస్థానంలో నిలిచింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను రోడ్డున పడేసిందని హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారని చెప్పారు.
Accident | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కామారెడ్డి జిల్లాలో సైకిల్ను వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొనడంతో ఇద్దరు.. నిజామాబాద్ జిల్లాలో బైక్ను కా