డిజిటల్ మనీ ట్రాన్జాక్షన్లో భాగంగా ప్రజలు క్యూఆర్ కోడ్ సాన్తో క్షణాల్లో డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని దేశంలోనే తొలిసారి సిద్దిపేటలో అందుబాటులోకి తెచ్చారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ అన్నారు. పట్టణంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే విషయంపై ఫిర్యాదులు రాగా, ఈ విషయాన�
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మారో అరుదైన ఘనతను సాధించింది. ఇంతవరకు ఏగ్రేడ్గా ఉన్న స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాల ఏ-ప్లస్ గ్రేడ్ను కైవసం చేసుకొని రాష్ట్రంలో రెండో కళాశాలగా తన ప్రత్యేతను చాటుకుంద�
గొప్ప సమాజ నిర్మాణ బాధ్యత అధ్యాపకులదే అని న్యాక్ పీర్ టీం చైర్మన్ హోసియార్ దామి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వరుసగా రెండో రోజు మంగళవారం న్యాక్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా హోసియా
మండల కేంద్రలోని శ్రీబగలాముఖి శక్తిపీఠం చుట్టూ ప్రహరీని త్వరలోనే పూర్తి చేస్తామని బగలాముఖి శక్తిపీఠం చైర్మన్, అమ్మవారి ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ, శక్తిపీఠం స్థలదాత పబ్బరమేశ్గుప్తాలు అన్నార�
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్ పీర్ టీం సోమవారం సందర్శించింది. మొదటిరోజులో భాగంగా న్యాక్ టీం చైర్ పర్సన్ బ్రజ్ భూషణ్ ఓజా, న్యాక్ టీం సభ్యుల బృందం ప్రొఫెసర్ హోషియార్ దిమి, కో-ఆర్డినే�
‘ఆన్లైన్ గేములతో అంతా పోగొట్టుకున్నాను. నేను చచ్చిపోతున్నా. నా చావుకు మా నాన్నే కారణం. నా కోసం వెతకొద్దు’ అంటూ యాదాద్రి భువనగిరికి చెందిన చేకూరి ప్రసాద్ చివరిసారిగా సెల్ఫీ వీడియో షేర్చేసి అదృశ్యమయ్�
Harish Rao | బిగ్బాస్ షో తెలుగు సీజన్ 7లో విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్కు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘బిగ్బాస్ తెలుగు సీజన్ 7 విజేత�
ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్నే బలిగొన్నది. సిద్దిపేట కలెక్టర్ వద్ద గన్మెన్గా పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ రెండేండ్లుగా ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి లక్షలాది రూపాయల అప్పుల పాలయ్యాడు.
ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని కబళించాయి. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో చోటుచేసుకుంది. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద (పీఎస్వో) గన్మన్గా పనిచేస్తున్న
సిద్దిపేట జిల్లాలోని (Siddipet) చిన్నకోడూరు మండలం రామునిపట్లలో విషాదం చోటుచేసుకున్నది. భార్యా, ఇద్దరు పిల్లలతో సహా తుపాకీతో కాల్చుకుని కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
జిల్లాలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అధికారులను సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్�