నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ మంజూరైంది. �
యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
BJP | పొద్దున లేస్తే ప్రజలకు నీతిబోధలు చెప్పే నాయకుడు. ఆ నాయకుడే నిత్యం తన భార్యను వేధిస్తూ.. అదనపు కట్నం తేవాలని పుట్టింటికి పం పించాడు. ఆయనే బీజేపీ సైనిక విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు, సిద్దిపేట జిల్లా మద్ద�
ఎమ్మెల్సీగా దేశపతి రాణించి ప్రభుత్వ అందించే సుపరిపాలనలో భాగస్వామ్యం కావాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పోలీసు కన్వెన్షన్హాల్లో ఆదివారం రాత్రి ఆహ్వాన సంఘం �
నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్ జిల్లాలో 10,700 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, 69 సెంటర్లు, సంగారెడ్డి జిల్లాలో ఎగ్జామ�
రోగులతో వైద్యా సిబ్బంది ఆప్యాయంగా మాట్లాడాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. జిల్లా కేంద్రం సిద్దిపేట సర్వజన దవాఖానలో ఆదివారం రక్తనమూనాల సేకరణ కేంద్రం, దోబీఘాట్ను ఎమ్మెల్సీ ఫార
సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే తెలంగాణలో రైతన్నలు గెలిచి, నిలిచారని, ప్రతి గుంటకూ సాగునీరు.. ప్రతి రైతు గుం డెల్లో సీఎం కేసీఆర్ ఉన్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. వడగండ్లత
CM KCR | స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ గజ్వేల్ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ చేపట్టని అనేక కొత్త పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారానికి వే�
పైలేరియా వ్యాధిగ్రస్తులను సీఎం కేసీఆర్ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నదని, అందుకే వారికి ఆసరా పిం ఛన్లు అందజేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. రూ.40 లక
‘ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న వైద్య సేవలను ప్రజలకు వివరించాలి.. దవాఖానకు వచ్చేవారితో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారి వరకు అందరూ ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడాలి.. మనం ప్రేమగా మాట్లాడితే వార�
రాష్ట్ర, జాతీయ స్థాయిలో సిద్దిపేట పేరు లేకుండా అవార్డే ఉండదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో జరిగిన దీన్ దయాల్ ఉపా
‘వ్యవస్థను కాపాడితే.. వ్యవస్థ మనల్ని కాపాడుతుంది.. న్యాయవ్యవస్థ జోడెడ్ల బండి లాంటిది.. కక్షిదారులకు సరైన సమయంలో న్యాయం అందించాలి’ అని హైకోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేటకోర్టు ప్�
నిన్న మాట ఇచ్చారు.. నేడు అమలు చేశారు.. అవును.. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావుకు ఆలోచన వచ్చిందటే చాలు అది ఆచరణలోకి రావడం ఖాయం.
మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం మహిళా ఆరోగ్య కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. మహిళా దినోత్సవం సందర్బంగా జిల్లాలో మొదటి దశలో 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక బస్తీ దవాఖానలో ఆరోగ్య మహిళా క్లినిక్ల�