సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ప్రశాంతంగా జరిగింది. ఇన్చార్జి ఆర్డీవో అనంతరెడ్డి, �
Cm Bhagwant Mann | తెలంగాణలో చేపట్టిన సాగునీటి పథకాలు బాగున్నాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రశంసించారు. రాష్ట్రంలోని భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు సీఎం నేతృత్వంలోని అధికారుల బృ�
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ మాన్ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్ విద్యార్థుల మెస్చార్జీలను త్వరలోనే పెంచుతామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు భరోసా ఇచ్చారు.
భావితరాలకు అష్టకాల నరసింహ రామ శర్మ జీవిత చరిత్ర మార్గదర్శకం కావాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మృతి అవధానానికి, ఆధ్యాత్మిక సాహిత్య రంగాలకు తీరని లోటని చెప్పారు.
Minister Harish Rao | రంగనాయక్ సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ ఆలయం వద్ద నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరించనున్నారు. మొదటి వ�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జునస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆల య ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయ
ప్రజారవాణా సంస్థ ఆర్టీసీ నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్నది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ అందరి మన్నలు అందుకుంటూ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నది. అందుకు సిద్దిపేట ఆర్టీసీ ఒక
రెండో విడత కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో గురువారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మర్కూక్ మండలం అంగడి కిష్టాపూర్లో అధికారికంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జడ్ప
ఆయిల్పామ్ మొక్కలకు తొలి దశలో వచ్చే పూల గుత్తులను తొలిగించుకోవాలని సిద్ద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. గురువారం మర్కూక్లో రైతు జీవన్రెడ్డి ఆయిల్పామ్ తోటను మండల వ్యవసాయ అధి�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో సర్వం సిద్ధం చేశారు. డివిజన్లోని హుస్నాబాద్,