రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్భగీరథ పథకం మునిపల్లి మండలంలో సత్ఫలితాలనిస్తున్నది. ఏండ్లుగా తాగునీటి ఎద్దడితో అవస్థలు పడుతున్న గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు తెలంగాణ సర్కార్ ప్రతి ఇంటి�
తడిసిన వెంకట్రెడ్డి మరణంతో ఆత్మీయుడిని, మంచి నాయకున్ని కోల్పోయామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మండలంలోని బద్దిపడగ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ర్టీ సీ
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం రాత్రి పర్యటించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు చేపట్టిన పను
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం సందర్భంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పా టు చేస్తున్నామని అడిషనల్ డీసీపీ మహేందర్ తెలిపారు. శుక్రవారం మల్లన్న క్షేత్రంలో అడిషనల్ డీసీ�
శివ్వంపేట మండలం సికింద్లాపూర్లోని ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రం లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. భారీగా భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు
తెలంగాణ తరహా దేశాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారని మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం తొగుట మండల కేం�
కొమురవెల్లి మల్లన్న క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తు లు తరలిరావడంతో మల్లన్న క్షేత్రంలో సందడి నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి 10వేల మందికి పైగా భ�
ఎవరి ఆసరా లేకుండా వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్న అభాగ్యులైన ఒంటరి మహిళలు, వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళలకు మనోధైర్యం కల్పించడమే లక్ష్యంగా మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో పట్టణంలో ర
సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నారు. ఈ దాడిలో నగదు రూ.5670, ఏడు మోటార్ సైకిళ్లు, ఐదు మోబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకు�
minister harish | అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శంగా ఉండాలని, అన్నీ వర్గాల గురించి ఆలోచించి.. ఇచ్చిన సందేశాన్ని గుర్తించాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మతాలను అడ్డు పెట్టుకుని ఎలా విభజించాలని చూస్తా�
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆదర్శవంతమైన జిల్లా సమాఖ్య భవనం సిద్దిపేటలో నిర్మించుకోబోతున్నామని, సిద్దిపేట జిల్లా ఏర్పాటుతోనే ఇది సాధ్యమైందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేటల�
ప్రభుత్వం నుంచి వేతనం తీసుకునేవారు అవినీతికి పాల్పడుతున్నారని తెలిస్తే పెండింగ్ బిల్లులకు డబ్బులు డిమాండ్ చేయడం, రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్ల కోసం ఇబ్బందికి గురిచేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్క�
Minister Harish Rao | డ్లు కొనమంటే బీజేపీ ప్రభుత్వం నూకలు తినాలని తెలంగాణ ప్రజలను అవహేళన చేసిందని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలలో 40వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యా�