చేర్యాల, ఆగస్టు 2 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామానికి చెందిన కొయ్యడ వెంకటయ్య(51) అనే వ్యక్తి తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మంగళవారం చోటు చేసు
సిద్దిపేట : మొదటి గంట తల్లి పాలు బిడ్డకు పట్టిస్తే అది మొదటి టీకాతో సమానం అవుతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల దినోత్సవానికి గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియం వేదికై�
చేర్యాల, జూలై 31 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్ష్రేతంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామ�
సిద్దిపేట జిల్లాలో మరో రెండు కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. కుకునూర్పల్లి, అక్బర్పేట-భూంపల్లి ఎక్స్ రోడ్ను కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త మం�
జిల్లాలో మరో రెండు మండలాలు పురుడు పోసుకున్నాయి. 16 గ్రామాలతో కుకునూరుపల్లి, 10 గ్రామాలతో అక్బర్పేట-భూంపల్లి ఎక్స్రోడ్ మండల కేంద్రాలుగా ఏర్పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చ
చేర్యాల, జూలై 27 : టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు పార్టీలో చేరుతున్న ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు సైనికుల వలే పని చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు. సిద్దిపేట జ
హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోఎల్అండ్టీ కన్స్ట్రక్షన్ కంపెనీ, న్యాక్ సంయుక్త ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల కోసం శిక్షణా శిబిరాన్ని 3 నెలల్లో ప్రారంభించనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ�
సిద్దిపేట : భవన నిర్మాణ కార్మికులు అంటే.. దేశాభివృద్ధికి పునాది రాళ్ల వంటి వారిని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని కొండా భూదేవి గార్డెన్స్లో జరిగిన భవన నిర్మాణ కా�
సిద్దిపేట : కొత్త కాలనీల ఏర్పాటుతో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం సహజమే. ఆయా కాలనీల్లో మౌలిక వసతులను దశల వారీగా కల్పిస్తూ.. టీహెచ్ఆర్ కాలనీ అభివృద్ధికి సహకరిస్తానని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
వానకాలం సాగు జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. రైతులు ఏయే పంటలు సాగు చేశారు? ఎంత విస్తీర్ణంలో వేశారు? అనే వివరాలను క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ సేకరించే పనిలో నిమగ్నమైంది. సాగు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ల
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన గాదగోని చక్రధర్ గౌడ్, కనకలక్ష్మి తనకున్న 10ఎకరాల భూమికి రైతుబంధు పథకం ద్వారా వచ్చిన డబ్బులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కు గు�
చేర్యాల, జూలై 21 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో గురువారం నిర్వహించిన సీల్డు టెండర్లు ఖరారైనట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. స్వామి వారి ఆలయానికి సంబంధించిన పాలు, పెరుగు, కూరగాయలు, స్వామి, అ
పట్టణంలో అవసరమైన చోట్ల రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన డీఎంహెచ్వోతో కలిసి వెల్నెస్ సెంటర్ తనిఖీ నర్సింగ్ కళాశాల మొదట
మద్దూరు(ధూళిమిట్ట), జూలై20 : గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంప
సిద్దిపేట : సిద్దిపేట నూతన నర్సింగ్ కళాశాలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం సందర్శించారు. మొదటి బ్యాచ్ నర్సింగ్ విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. నర్సింగ్ తరగతి గదులు సందర్శించి వి�