జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన టెట్ పరీక్ష సజావుగా ముగిసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 42 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పేపర్-1 పరీక్షకు 10,019 మంది అభ్యర్థులకు గాను 9,341 హాజరయ్యారు. 678 మంది గైర్హాజరు కా�
సిద్దిపేట-కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తు లో లారీ డ్రైవర్ అతివేగంగా కారును ఢీకొట్టగా, ఈ ఘటనలో మృగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. ఆదివారం చిన్నకోడూరు మండలం మల్లారం వద్
తెలంగాణ ఉద్యమానికి అడ్డా అయిన సిద్దిపేట పాత బస్టాండ్కు ఎన్నో ఏండ్ల చరిత్ర ఉందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో రూ.6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిద్దిపేట మో�
సిద్దిపేట కలెక్టర్గా ప్రశాంత్ జీవన్ పాటిల్ను ప్రభుత్వం నియమించింది. 2011 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం నల్లగొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు
సిద్దిపేట బస్టాండ్ తెలంగాణ ఉద్యమానికి అడ్డా అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన మోడల్ బస్ స్టేషన్ను ఆదివారం ఆయన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాన
చేర్యాల, జూన్ 12 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తుల కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకర�
సిద్దిపేట : కాంగ్రెస్లో మరోసారి వర్గబేధాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని ధూళ్మిట్ట మండలం కూటిగల్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. వరంగల్ డిక్లర
సిద్దిపేట : ఎక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండి, రుచికరమైన, అత్యధిక న్యూట్రిషన్ కలిగి ఉన్న దక్కనీ గొర్రెలను అధిక సంఖ్యలో పెంచి భవిష్యత్ తరాలకు అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ది�
చేర్యాల, జూన్ 9 : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ చక్కదిద్దుతుంటే ఓర్వలేని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెసోల్లు నిత్యం ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు చేయడం పనిగా పెట్టుకున్నారు. వాటిని వెంటనే మాన�
చేర్యాల, జూన్ 5 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన యేశబోయిన �
14 ఏండ్ల పాటు సుదీర్ఘ ఉద్యమం నడిపించి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా కొత్త రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రా
సిద్దిపేట : కల్లుగీత కార్మికులందరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఎంతో ముందు చూపు ఉన్న వ్యక్తి సీఎం కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని, కల్ల
మద్దూరు(ధూళిమిట్ట), మే31 : విద్య, వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరు మండలంలోని సలాఖపూర్లో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఎంప
సిద్దిపేట : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఓ లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన జగదేవ్పూర్ మండలంలోని అలిరాజపేట్ బ్రిడ్జి వద్ద గురువార