పల్లె, పట్టణ ప్రగతి, ధాన్యం సేకరణ, తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై సీఎం కేసీఆర్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు
హుస్నాబాద్, మే 18 : శ్రీరేణుకా ఎల్లమ్మ అమ్మవారి కృపతో గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయి త్వరలోనే హుస్నాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఎన్నో మహిమలు కలిగ�
దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు ధాన్యం సేకరించాల్సిన కేంద్రం తొండిగా వ్యవహరించి కొర్రీలు పెట్టిందని, రైతుల సంక్షేమం కోసం ఆర్థిక భారమైనా సీఎం కేసీఆర్ రూ.3 వేల కోట్లు వెచ్చించి వడ్లు కొంటున్నారని ఆర
సిద్దిపేట : రాష్ట్రంలోని రజకుల చెంతకు ఆధునిక టెక్నాలజీని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సిద్దిపేట ఎర్ర చెరువు దోబీ �
హుస్నాబాద్ రూరల్, మే 17: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామ శివారులో లేగదూడపై హైనా దాడి చేయడంతో మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి గ్రామశివారులో పాశం సంపత్ వ�
చేర్యాల, మే 16 : సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేర్యాల మండలంలోని వీరన్నపేటకు చెందిన ఆరెళ్ల రవి(40) అనే గీత కార్మికుడు తాటి చెట్టు పై నుంచి పడి సోమవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.
చేర్యాల, మే 15 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పులకించిపోయింది. భారీగా తరలివచ్చిన భక్కులు స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్
‘ఆయిల్పామ్ తోటల సాగుకు జిల్లా అనుకులమైంది. అంతర్జాతీయంగా డిమాం డ్ ఉన్న పంట.. రైతులు ఆయిల్పామ్ సాగు చేయడం లాభదాయకం.. ఈ పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్ ఉంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ�
కాలం విలువైంది.. యువత సమయాన్ని వినియోగించుకోవాలి.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’.. అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆకాంక్షించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని �
సిద్దిపేట : గజ్వేల్ దశ, దిశ మారి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందంటే.. అందుకు కారణం సీఎం కేసీఆర్. గజ్వేల్ ప్రజా అవసరాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ..మమ్మల్ని పరిగెత్తిస్తున్నారని వైద్య, ఆరోగ్య శ
సిద్ధిపేట : సిద్ధిపేట అంటే అన్నింట్లో ఆదర్శమని, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ సిద్ధిపేట పేరు లేని అవార్డు ఉండదని, ఇదే పట్టణం మరోసారి నిరూపించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. పట్టణ పగ్రతి
చేర్యాల, మే 11 : కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి బుధవారం భక్తులు భారీగా తరలివచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారి క్షేత్రానికి వచ్చిన
ప్రశాంత్నగర్,మే 11 : అనుమతులు లేకుండా చెట్లు నరికితే చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధిస్తామని సిద్దిపేట హరితహారం అధికారి సామల ఐలయ్య హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట పట్ణంలోని 11వ వార్డులో హరితహారంలో న
ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. కొన్నిసార్లు ఆ సమస్యలోనే తిరుగులేని పరిష్కారం దొరుకుతుంది. సిద్దిపేటలో జరుగుతున్నది అదే. డ్రైనేజీ వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న వ్యర్థాలకు అడ్డుకట్ట వేయడానిక�
చేర్యాల, మే 9 : చేర్యాల పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రభుత్వం జూనియర్ కళాశాలగా ఆప్గ్రేడ్ చేసినట్లు ఎంఈవో ఎం.నర్సింహరెడ్డి, కేజీబీవీ ప్రత్యేక అధికారి నజియా సల్మా సోమవారం ఒక ప్రకటనలో