హుస్నాబాద్ రూరల్, మే 17: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామ శివారులో లేగదూడపై హైనా దాడి చేయడంతో మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి గ్రామశివారులో పాశం సంపత్ వ�
చేర్యాల, మే 16 : సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేర్యాల మండలంలోని వీరన్నపేటకు చెందిన ఆరెళ్ల రవి(40) అనే గీత కార్మికుడు తాటి చెట్టు పై నుంచి పడి సోమవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.
చేర్యాల, మే 15 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పులకించిపోయింది. భారీగా తరలివచ్చిన భక్కులు స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్
‘ఆయిల్పామ్ తోటల సాగుకు జిల్లా అనుకులమైంది. అంతర్జాతీయంగా డిమాం డ్ ఉన్న పంట.. రైతులు ఆయిల్పామ్ సాగు చేయడం లాభదాయకం.. ఈ పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్ ఉంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ�
కాలం విలువైంది.. యువత సమయాన్ని వినియోగించుకోవాలి.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’.. అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆకాంక్షించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని �
సిద్దిపేట : గజ్వేల్ దశ, దిశ మారి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందంటే.. అందుకు కారణం సీఎం కేసీఆర్. గజ్వేల్ ప్రజా అవసరాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ..మమ్మల్ని పరిగెత్తిస్తున్నారని వైద్య, ఆరోగ్య శ
సిద్ధిపేట : సిద్ధిపేట అంటే అన్నింట్లో ఆదర్శమని, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ సిద్ధిపేట పేరు లేని అవార్డు ఉండదని, ఇదే పట్టణం మరోసారి నిరూపించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. పట్టణ పగ్రతి
చేర్యాల, మే 11 : కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి బుధవారం భక్తులు భారీగా తరలివచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారి క్షేత్రానికి వచ్చిన
ప్రశాంత్నగర్,మే 11 : అనుమతులు లేకుండా చెట్లు నరికితే చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధిస్తామని సిద్దిపేట హరితహారం అధికారి సామల ఐలయ్య హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట పట్ణంలోని 11వ వార్డులో హరితహారంలో న
ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. కొన్నిసార్లు ఆ సమస్యలోనే తిరుగులేని పరిష్కారం దొరుకుతుంది. సిద్దిపేటలో జరుగుతున్నది అదే. డ్రైనేజీ వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న వ్యర్థాలకు అడ్డుకట్ట వేయడానిక�
చేర్యాల, మే 9 : చేర్యాల పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రభుత్వం జూనియర్ కళాశాలగా ఆప్గ్రేడ్ చేసినట్లు ఎంఈవో ఎం.నర్సింహరెడ్డి, కేజీబీవీ ప్రత్యేక అధికారి నజియా సల్మా సోమవారం ఒక ప్రకటనలో
రాయపోల్ మే 09 : టీఆర్ఎస్ ముమ్మటికి రైతు ప్రభుత్వమేనని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాయపోల్ మండలంని అనాజీపూర్ గ్రామంలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఆయన ప్ర
చేర్యాల, మే 8 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింద�
సిద్ధిపేట : బీజేపీ నేతలకు నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్టుందని, అందుకే అబద్ధం తప్ప నిజాలు మాట్లాడరని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేటలో పట్టణ కార్యకర్తల స
బెజ్జంకి, మే 06 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎ�