దుబ్బాక : సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం శంకుస్థాపన చేశారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాలపై మంత్రి ఆరా తీశారు. వం�
బెజ్జంకి : సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చేరుకున్న మంత్రి ముందుగా గ్రామ చెన్న కేశవ స్వామి ఆల�
సిద్ధిపేట : ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్న�
గజ్వేల్ రూరల్, ఏప్రిల్24: ఆర్థిక ఇబ్బందులతో చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గజ్వేల్ పట్టణ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.
సిద్దిపేట,ఏప్రిల్ 24 : జిల్లా వైద్యాధికారి, గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ తడకమడ్ల మహేష్ గుండె పోటుతో మృతి చెందారు. ఆయన ఆకాల మరణం పట్ల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ�
ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్ర క్రీడా యువజన సర్వీసులశాఖ సెట్విన్, ధ్రువ సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన జాబ్ �
చేర్యాల, ఏప్రిల్ 22 : ఉపాధిహామీ కూలీల పై తేనెటీగలు దాడి చేయడంతో గాయాలపాలై దవాఖానలో చికిత్సిపొందుతున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం
సిద్దిపేట పట్టణంలో చేపట్టిన దేశంలోనే తొలి భూగర్భ మురుగు నీటి శుద్ధి కేంద్రం నిర్మాణం పూర్తయ్యింది. జనావాసాల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసి పంట పొలాలకు, మొక్కల పెంపకానికి ఉపయోగించడంతోపాటు దోమలు, ఈ
సిద్దిపేట : సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పుతామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. నియోజకవర్గంలోని చిన్నగుండవెల్లి గ్
చేర్యాల, మార్చి 17 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్ల�
మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్17: తీవ్ర కరువు ప్రాంతంగా పేరొందిన ధూళిమిట్ట నడిగడ్డను గోదావరి జలాలు ముద్దాడాయి. ఆదివారం రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా ధూళిమిట్ట మండల కేంద్రానికి గోదావరి జల�
మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్17: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మద్దూరు మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రేబర్తి గ్రామానికి చెంద�
గజ్వేల్ రూరల్, ఏప్రిల్17 : కరెంట్ షాక్తో ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అహ్మదీపూర్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కుంట బక్కోల్ల అంజిరెడ్డి రోజు మాదిరిగ�
అక్కన్నపేట, ఏప్రిల్ 15 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అక్కన్నపేట మండలం కుందన్వానిపల్లి గ్రామ పరిధిలోని చౌటకుంటతండాకు చెందిన మాలోతు దేవేందర్(31) అనే యువకుడు ప్రమాదావశాత్తు విద్యుత్షాక్తో మృతి చెందా