సిద్దిపేట : గజ్వేల్ దశ, దిశ మారి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందంటే.. అందుకు కారణం సీఎం కేసీఆర్. గజ్వేల్ ప్రజా అవసరాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ..మమ్మల్ని పరిగెత్తిస్తున్నారని వైద్య, ఆరోగ్య శ
సిద్ధిపేట : సిద్ధిపేట అంటే అన్నింట్లో ఆదర్శమని, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ సిద్ధిపేట పేరు లేని అవార్డు ఉండదని, ఇదే పట్టణం మరోసారి నిరూపించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. పట్టణ పగ్రతి
చేర్యాల, మే 11 : కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి బుధవారం భక్తులు భారీగా తరలివచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారి క్షేత్రానికి వచ్చిన
ప్రశాంత్నగర్,మే 11 : అనుమతులు లేకుండా చెట్లు నరికితే చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధిస్తామని సిద్దిపేట హరితహారం అధికారి సామల ఐలయ్య హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట పట్ణంలోని 11వ వార్డులో హరితహారంలో న
ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. కొన్నిసార్లు ఆ సమస్యలోనే తిరుగులేని పరిష్కారం దొరుకుతుంది. సిద్దిపేటలో జరుగుతున్నది అదే. డ్రైనేజీ వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న వ్యర్థాలకు అడ్డుకట్ట వేయడానిక�
చేర్యాల, మే 9 : చేర్యాల పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రభుత్వం జూనియర్ కళాశాలగా ఆప్గ్రేడ్ చేసినట్లు ఎంఈవో ఎం.నర్సింహరెడ్డి, కేజీబీవీ ప్రత్యేక అధికారి నజియా సల్మా సోమవారం ఒక ప్రకటనలో
రాయపోల్ మే 09 : టీఆర్ఎస్ ముమ్మటికి రైతు ప్రభుత్వమేనని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాయపోల్ మండలంని అనాజీపూర్ గ్రామంలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఆయన ప్ర
చేర్యాల, మే 8 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింద�
సిద్ధిపేట : బీజేపీ నేతలకు నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్టుందని, అందుకే అబద్ధం తప్ప నిజాలు మాట్లాడరని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేటలో పట్టణ కార్యకర్తల స
బెజ్జంకి, మే 06 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎ�
కొమురవెల్లి, మే6 : భార్యతో గొడవపడి గొంతు కొసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప
తొగుట, మే 06 : సీఎం కేసీఆర్ చొరవతోనే స్వరాష్ట్రంలో పల్లెసీమలు బలపడుతున్నాయని మెదక్ ఎంపీ, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వర్ధరాజ్పల్లిలో జరుగుతున్న ప
సిద్ధిపేట : జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉచిత మీ సేవ కేంద్రాలను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. ద
చేర్యాల, మే 4 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి భక్తులకు మెరుగైన వసుతుల కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. బుధవారం మల్లన్న ఆలయంలో చై�
దుబ్బాక టౌన్, మే 4 : పిడుగుపాటుతో రైతు మృతి చెందగా మరో రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంనర్లెంగగడ్డలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి దుబ్బాక ఎస్ఐ మహేందర్