చేర్యాల, మార్చి 3 : సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణంలో రోజురోజుకు వస్తున్న మార్పులతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత వారం రోజులుగా చేర్యాల ప్రాంతంలో
చేర్యాల, మార్చి 3 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్ల�
సిద్దిపేట : దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు చుక్కెదురైంది. తొగుట మండలం గుడికందుల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు. గుడికందులలో రైత�
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అరుదైన గుర్తింపు లభించింది. మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2021-22 విద్యా సంవత్సరానికి నిర్వహించిన పోటీల్లో డిస్ట్రిక్ట్ గ్రీన్ చాం�
సిద్దిపేట (మార్చి 28) : సీఎం కేసీఆర్ ట్రోఫి సీజన్-2లో భాగంగా ఆచార్య జయశంకర్ స్టేడియంలో జరుగుతున్న రెండో రౌండ్ క్రికెట్ మ్యాచ్లో ఆయా జట్ల మధ్య మ్యాచ్లు పోటా పోటీగా సాగుతున్నాయి. ఆదివారం నైట్ జరిగిన మ�
చేర్యాల, మార్చి 28 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 11వ ఆదివారం సందర్భంగా రూ.52,13,460 ఆదాయం వచ్చిందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. సోమవారం చైర్మన్ మీడియాతో మాట్
సిద్దిపేట : కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఆలయ వర్గాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకా�
చేర్యాల, మార్చి 27 : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో పులకించిపోయింది. చివరి ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమాల సందర్భంగా 50వేలకు పైగ
హుస్నాబాద్టౌన్, మార్చి 27: సంపూర్ణ ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్లో ఆదివారం పోలీస్శాఖ ఆధ్వర్య�
సిద్దిపేట : వడ్లు కొనమంటే నూకలు తినమని తెలంగాణ ప్రజలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తున్నది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మనల్ని నూకలు తినమనడం అంటే యావత్తు తెలంగాణ ప్రజలను అవమాన పరచడమేనని వైద్య
సిద్దిపేట : సమిష్టి కృషితోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. అందరి భాగస్వామ్యంతోనే మీ గ్రామానికి గౌరవం వచ్చింది. ఐకమత్యంతో ఆదర్శంగా తీర్చిదిద్దిన ప్రజల కృషి ప్రశంసనీయమని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ర�
చేర్యాల, మార్చి 21 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 10వ ఆదివారం సందర్భంగా రూ.48,15,116 ఆదాయం వచ్చిందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల�
చేర్యాల, మార్చి 21 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీలను ఈ నెల 29వ తేదీన లెక్కించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వ�
వర్గల్ మార్చి18 : వర్గల్ మండలంలోని గౌరారం రాజీవ్ రహదారి పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు . గౌరారం ఎస్సై సంపత్కుమార్ కథనం మేరకు..హైదారాబాద్