బెజ్జంకి, మార్చి 10 : అక్రమగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 7 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్�
హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గత నెలలో రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనను మరచిపోక ముందే తాజాగా తొగుట మండలం రాంపూర్లో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకున్నది. �
సిద్దిపేట, మార్చి 6 : సీఎం కేసీఆర్ ఆడపడుచుల ఆత్మబంధువు.. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో మహిళా దినోత్స
చేర్యాల, మార్చి 6 : సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. 8వ ఆదివారం సందర్భంగా 35వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి స్వా
సిద్దిపేట : అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పారిశుధ్య కార్మికురాలికి పాదాభివందనం చేసి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..అంతర్జాత�
సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి స్వచ్ఛ సర్వేక్షణ్పై ప్రజలకు అవగాహన ప్రశాంత్నగర్, మార్చి 3 : సిద్దిపేట కోమటి చెరువు, రూబీ నెక్లెస్ రోడ్డులో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని స�
చేర్యాల, మార్చి 3 : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందడం కేంద్రంలో ఉన్న ప్రధాని మోదీ, అమిత్షాలకు ఇష్టం లేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నా�
చేర్యాల, మార్చి 3 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారికి మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రూ.81,45,957 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఏ.బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి వివరాలను వెల్లడించారు. గురువా�
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి (Komuravelli Mallanna) క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు
చేర్యాల, ఫిబ్రవరి 28 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ ఆదివారం సందర్భంగా రూ. 36,87,546 ఆదాయం వచ్చినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. శని, ఆదివారాలలో పట్న�
హుస్నాబాద్టౌన్, ఫిబ్రవరి 28 : హరితహారం మొక్కలను తొలగించిన వ్యక్తికి మున్సిపల్ అధికారులు మూడువేల రూపాయల జరిమానా విధించారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ�
మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి27 : భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపనికి గురై ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మద్దూరు మండలంలోని ధర్మారంలో చోటు చేసుకుంది. ఎస్సై అన్నెబోయిన నారాయణ త�