సిద్దిపేట : అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పారిశుధ్య కార్మికురాలికి పాదాభివందనం చేసి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..అంతర్జాత�
సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి స్వచ్ఛ సర్వేక్షణ్పై ప్రజలకు అవగాహన ప్రశాంత్నగర్, మార్చి 3 : సిద్దిపేట కోమటి చెరువు, రూబీ నెక్లెస్ రోడ్డులో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని స�
చేర్యాల, మార్చి 3 : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందడం కేంద్రంలో ఉన్న ప్రధాని మోదీ, అమిత్షాలకు ఇష్టం లేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నా�
చేర్యాల, మార్చి 3 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారికి మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రూ.81,45,957 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఏ.బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి వివరాలను వెల్లడించారు. గురువా�
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి (Komuravelli Mallanna) క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు
చేర్యాల, ఫిబ్రవరి 28 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ ఆదివారం సందర్భంగా రూ. 36,87,546 ఆదాయం వచ్చినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. శని, ఆదివారాలలో పట్న�
హుస్నాబాద్టౌన్, ఫిబ్రవరి 28 : హరితహారం మొక్కలను తొలగించిన వ్యక్తికి మున్సిపల్ అధికారులు మూడువేల రూపాయల జరిమానా విధించారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ�
మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి27 : భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపనికి గురై ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మద్దూరు మండలంలోని ధర్మారంలో చోటు చేసుకుంది. ఎస్సై అన్నెబోయిన నారాయణ త�
సిద్దిపేట : మంత్రి హరీశ్రావు సామాన్య కార్యకర్తలా మారారు. మంత్రి హోదాను పక్కన పెట్టి సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి తానే స్వయంగా బస్సుల్లో పార్టీ శ్రేణులను సీఎం కేసీఆర్ సభకు తరలించి కార్యకర్�
చేర్యాల, ఫిబ్రవరి 22 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టు పై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లెలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికు�
కొమురవెల్లి,ఫిబ్రవరి 21 : చింత కాయల కోసం చింత చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడటంతో ప్రాణాలు పోయిన సంఘటన మండలంలోని కిష్టంపేటలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొమురవెల్లి మండలం కిష్టంపేటకు �
చేర్యాల, ఫిబ్రవరి 21 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ ఆదివారం సందర్భంగా రూ. 24,71,845 ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. శని ఆదివారాలలో ఆర్జిత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాద