Siddipet | కొండపాక మండలంలోని కుందన్ గ్రానైట్లో అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని కుకునూరు శివార్లలోని కుందన్ గ్రానైట్లో ఉన్న వంటగదిలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. లష్కర్ వారం సందర్భంగా 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు. మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భా
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుకు మున్సిపాలిటీల పోటీ అమీన్ఫూర్, తెల్లాపూర్, బొల్లారం బల్దియాల్లో ర్యాలీలు ప్రజల ఓటింగ్తోనే ర్యాంకులు తెలంగాణ రాష్ర్టానికి రెండో ర్యాంక్తో పెరిగిన జోష్ బొల్లారం మున్స
ప్రతిభకు అడ్డురాని పేదరికం సఫాయి కార్మికుడి ఇంట్లో వెలుగులు కొడుకును ఉన్నత చదువు చదివించిన లింగపేట రాములు ఒకటో తరగతి నుంచి పీహెచ్డీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే విద్యాభ్యాసం తల్లిదండ్రుల కల సాకా�
మృతదేహాన్ని వెలికితీసిన బంధువులు కోనాపూర్ గ్రామంలో విషాదఛాయలు రామాయంపేట, జనవరి 18 : సుద్దవాగులోకి స్నానానికి దిగిన వ్యక్తి శవమై తేలిన ఘటన రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. రామ�
జగదేవ్పూర్ జనవరి18: సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తీగుల్నర్సాపూర్ కొండపోచమ్మ దేవాలయం వేలాది మంది భక్తులతో జనసంద్రం గా మారింది. జాతర రెం డోరోజూ మంగళవారం అమ్మవారిని దర్శించుకునేందుకు వేల స�
ఠాణా మెట్లెక్కిన బాలుడు బెజ్జంకి, జనవరి 18 : ‘సర్.. నా సైకిల్ పోయింది.. ఊరికి వెళ్లి వచ్చే సరికి కనిపిస్తలేదు.. వెతికి పెట్టండి’.. అని ఓ 11 ఏండ్ల బాలుడు ఠాణా మెట్లు ఎక్కాడు. బాలుడి ధైర్యాన్ని చూసి, ఎస్సై మెచ్చుకు
అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్, జనవరి 18 : ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని అడిటోరియంలో మెప్మా, రిసో�
తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రశంసలు లేఖ రాసిన జల్శక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ అధికారులకు మంత్రి హరీశ్రావు అభినందనలు సిద్దిపేట, జనవరి 14: స్వచ్ఛ భారత్లో సిద్దిపేట జిల్లా మెరుగైన స్�
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు సిద్దిపేట జిల్లా రామారంలో 9.43 సెంటీమీటర్ల వాన 12న ఏడు జిల్లాల్లో వడగండ్ల వర్షం హైదరాబాద్, జనవరి 10 : రాష్ట్రంలో ఓ వైపు వానలు పడుతుండగా.. మరోవైపు దట్టంగా పొగమంచు కురుస్తున�
ఈ నెల 13న ప్రారంభిస్తున్న సంస్థ హైదరాబాద్, జనవరి 4: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. నూతన సంవత్సరం తొలి నెలలోనే ఏకంగా 22 షోరూంలను ఆరంభించబోతున్నట్టు ప్రకటించింది. వీటిలో 10 దేశీయంగ�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువు పట్టుదలతో అమెరికా వర్సిటీకి ఎంపిక ‘అలబామా’ లో పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ చేస్తున్న వేణు హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 : జిజ్ఞాస, పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా లక�
Komuravelli Mallanna | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
Rythu Bandhu celebrations | సంగారెడ్డి జిల్లాలో తొలిసారిగా రైతుబంధు పథకం అందుకున్న రైతులు సంబురంగా ఉన్నారు. తొలిసారిగా తమ ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్క�