సిద్దిపేట : మంత్రి హరీశ్రావు సామాన్య కార్యకర్తలా మారారు. మంత్రి హోదాను పక్కన పెట్టి సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి తానే స్వయంగా బస్సుల్లో పార్టీ శ్రేణులను సీఎం కేసీఆర్ సభకు తరలించి కార్యకర్�
చేర్యాల, ఫిబ్రవరి 22 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టు పై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లెలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికు�
కొమురవెల్లి,ఫిబ్రవరి 21 : చింత కాయల కోసం చింత చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడటంతో ప్రాణాలు పోయిన సంఘటన మండలంలోని కిష్టంపేటలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొమురవెల్లి మండలం కిష్టంపేటకు �
చేర్యాల, ఫిబ్రవరి 21 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ ఆదివారం సందర్భంగా రూ. 24,71,845 ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. శని ఆదివారాలలో ఆర్జిత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాద
చేర్యాల, ఫిబ్రవరి 20 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే ఉత్సవాలలో 6వ వారం సందర్భంగా రాష్�
అక్కన్నపేట, ఫిబ్రవరి 17 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పంతుల్తండాలో భర్త తాగిన మైకంలో భార్యను హత్య చేశాడు. అంతేకాకుండా శవాన్ని పూడ్చేందుకు ప్రయత్నించగా, స్థానికు�
సిద్ధిపేట : సీఎం కేసీఆర్ లేకపోతే స్వరాష్ట్రం తెలంగాణే లేదని, కాళ్వేరం, రంగనాయక సాగర్ ప్రాజెక్టులే ఉండేవి కాదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రంగనాయక్ స
సిద్దిపేట : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ఎంతో ఇష్ట దైవమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన కొనాయపల్లి పద్మావతి గోదా సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. �
చేర్యాల, ఫిబ్రవరి 13 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 5వ వారానికి కరీంనగర్, మెదక్, వరంగల్ తదితర పూర్వపు జిల్లాల నుంచి సుమార�
సిద్దిపేట : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకొని, పట్నాలు వేసి మ�
కోహెడ, ఫిబ్రవరి 10 : జిల్లాలోని కోహెడ మండలం బత్తులవానిపల్లిలో నిర్మిస్తున్న దుర్గామాత ఆలయ నిర్మాణానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ చేయూతను అందించినట్లు సర్పంచ్ కన్నం లక్ష్మి, ఎంపీటీసీ �
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిద్దిపేట కాల్పుల దోపిడీ ఘటనను పోలీసులు ఛేదించారు. జల్సాల కోసం చెడుమార్గం పట్టిన ఇద్దరు పాత నేరస్థులు బంధువులు ఇద్దరితో కలిసి దోపిడీకి పాల్పడినట్టు తేల్చారు
చేర్యాల, ఫిబ్రవరి 6 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం 4వ వారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం కొమురవెల్లికి చేరుకున్న భక్తులు స్వామి వారిని దర్శించుకో�