కొమురవెల్లి, మార్చి 17 : ఆరోగ్య తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని లెనిన్నగర్కు చెందిన ములుగు నర్సింహులు కుమార్తె నాగజ్యోతి అనారోగ్యంతో హైదర�
చేర్యాల, మార్చి 17 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఈ నెల 22వ తేదీన దేవస్థానానికి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ తదితర వాటికి వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. గుర�
సిద్దిపేట : సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒకే కాంప్లెక్స్లో భరోసా, సఖీ, ఓల్డ్ ఏజ్ హోమ్ ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్�
చేర్యాల, మార్చి 15 : అదనపు కట్నం కోసం అత్తింటి వేదింపులు భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాస్కర్రెడ్డి, మృతురాలి బందువుల తెలి�
జగదేవ్పూర్ మార్చి 14 : అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతులు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇ�
వర్గల్,మార్చి14 : మండలంలోని నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం హండీ లెక్కింపును నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ఈవో కట్టా సుధాకర్రెడ్డి, పర్యవేక్షణ అధికారి కొండపోచమ్మ ఈవో మోహ�
చేర్యాల, మార్చి 14 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 9వ ఆదివారం సందర్భంగా రూ.46,92,894 ఆదాయం వచ్చిందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి విలేకరులకు తెలిపారు. సోమవారం చైర్మన్ వి�
చేర్యాల, మార్చి 13 : సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం 9వ ఆదివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు
సిద్దిపేట, మార్చి 11 : సీఎం కేసీఆర్ ట్రోపీ సీజన్ -2లో భాగంగా పట్టణంలోని ఆచార్య జయశంకర్ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ పోటీలలో ఆయా జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్లతో తొలి రౌండ్�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పెరిగిన వంట నూనె ధరలు లీటరు ప్యాకెట్పై 30శాతం పెరిగిన రేట్లు రూ.200కు చేరువలో ఒక్కో లీటర్ ప్యాకెట్.. లబోదిబోమంటున్న జనం చేర్యాల, మార్చి 10 : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మన వంటింటి బడ్జె
‘మా పిల్లలకు అడ్మిషన్ ఇవ్వండి ప్లీజ్.. ఈ యేడాది కాకపోయినా వచ్చే యేడాది అయినా చూడండి’.. అని తల్లిదండ్రులు వేడుకోవడం అక్కడ కనిపిస్తుంది.. అలా అని అది ఏ హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాదు.. కేవలం ప్రభుత్వ ప్రైమ�
సిద్ధిపేట : తోగుట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులను నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేత అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బుధవారం మూ