ములుగు, మే 22 : విహారం కాస్తా విషాదంగా మారింది. ఈత సరదా రెండు జీవితాలను బలితీసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్లో ఆద�
చేర్యాల, మే 22 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో పులకించిపోయింది. మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులక
జగదేవ్పూర్ మే20 : ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఫారెస్టు కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడప రైతువేదిక భవనంలో ఏర్పా�
చేర్యాల, మే20 : సిద్దిపేట మండలం కడవేర్గు గ్రామ శివారులో గత కొన్ని రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తుండడంతో గ్రామస్తులు భయాందోళనకు లోనవుతున్నారు. ప్రధానంగా రాత్రి వేళలలో వ్యవసాయ బావుల వద్ద ఎలుగుబంటి తిరుగుతుండ
సిద్ధిపేట : ఏఎన్ఎం కుటుంబానికి మంత్రి హరీశ్రావు భరోసా కల్పించారు. మద్దూర్ మండలం లదునుర్ గ్రామానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఏన్ఎంగా విధులు నిర్వహిస్తున్న రామడుగు రేణుక (38) విధులకు బైక్ వెళ్త�
తెలంగాణకు హరితహారం ఎనిమిదో విడత కార్యక్రమానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించనుండగా, అందుకు జిల్లా అధికారగణం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ప�
పల్లె, పట్టణ ప్రగతి, ధాన్యం సేకరణ, తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై సీఎం కేసీఆర్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు
హుస్నాబాద్, మే 18 : శ్రీరేణుకా ఎల్లమ్మ అమ్మవారి కృపతో గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయి త్వరలోనే హుస్నాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఎన్నో మహిమలు కలిగ�
దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు ధాన్యం సేకరించాల్సిన కేంద్రం తొండిగా వ్యవహరించి కొర్రీలు పెట్టిందని, రైతుల సంక్షేమం కోసం ఆర్థిక భారమైనా సీఎం కేసీఆర్ రూ.3 వేల కోట్లు వెచ్చించి వడ్లు కొంటున్నారని ఆర
సిద్దిపేట : రాష్ట్రంలోని రజకుల చెంతకు ఆధునిక టెక్నాలజీని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సిద్దిపేట ఎర్ర చెరువు దోబీ �
హుస్నాబాద్ రూరల్, మే 17: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామ శివారులో లేగదూడపై హైనా దాడి చేయడంతో మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి గ్రామశివారులో పాశం సంపత్ వ�
చేర్యాల, మే 16 : సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేర్యాల మండలంలోని వీరన్నపేటకు చెందిన ఆరెళ్ల రవి(40) అనే గీత కార్మికుడు తాటి చెట్టు పై నుంచి పడి సోమవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.
చేర్యాల, మే 15 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పులకించిపోయింది. భారీగా తరలివచ్చిన భక్కులు స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్
‘ఆయిల్పామ్ తోటల సాగుకు జిల్లా అనుకులమైంది. అంతర్జాతీయంగా డిమాం డ్ ఉన్న పంట.. రైతులు ఆయిల్పామ్ సాగు చేయడం లాభదాయకం.. ఈ పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్ ఉంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ�
కాలం విలువైంది.. యువత సమయాన్ని వినియోగించుకోవాలి.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’.. అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆకాంక్షించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని �