మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్17: తీవ్ర కరువు ప్రాంతంగా పేరొందిన ధూళిమిట్ట నడిగడ్డను గోదావరి జలాలు ముద్దాడాయి. ఆదివారం రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా ధూళిమిట్ట మండల కేంద్రానికి గోదావరి జల�
మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్17: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మద్దూరు మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రేబర్తి గ్రామానికి చెంద�
గజ్వేల్ రూరల్, ఏప్రిల్17 : కరెంట్ షాక్తో ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అహ్మదీపూర్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కుంట బక్కోల్ల అంజిరెడ్డి రోజు మాదిరిగ�
అక్కన్నపేట, ఏప్రిల్ 15 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అక్కన్నపేట మండలం కుందన్వానిపల్లి గ్రామ పరిధిలోని చౌటకుంటతండాకు చెందిన మాలోతు దేవేందర్(31) అనే యువకుడు ప్రమాదావశాత్తు విద్యుత్షాక్తో మృతి చెందా
ధాన్యం సేకరణలో కేంద్రం అంతులేని కొర్రీలు పెడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇతర పంటల సాగువైపు ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే పప్పు, నూనె గింజల సాగువైపు రైతులు మళ్లారు. తాజాగా మార్కెట్లో మంచి డిమాండ�
సాగుచేస్తే రైతుకు స్థిరమైన ఆదాయం భవిష్యత్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం 20లక్షల ఎకరాల్లో సాగుచేస్తే భారత ప్రభుత్వమే మన రైతు దగ్గరికి దిగివస్తుంది.. ఏ రంగంలోనైనా తెలంగాణ నంబర్వన్ వ్యవసాయశాఖ మ�
సిద్ధిపేట : కేంద్రం పెట్టిన వడ్ల పంచాయితీని ఢిల్లీ దాకా తీసుకెళ్లామని, రైతులపట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పేందుకే ఢిల్లీలో సీఎం కేసీఆర్ చివరి ప్రయత్నం చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మం�
సిద్ధిపేట : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మొట్టమొదటి పామాయిల్ ఫ్యాక్టరీని సిద్ధిపేటలోనే స్థాపించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో ర�
చిన్న పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేసిన జిల్లాగా సిద్దిపేట అరుదైన రికార్డు సృష్టించింది. నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని గెలుచుకున్నది. మిషన్ ఇంద్రధను�
చేర్యాల, ఏప్రిల్ 12 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఈనెల 18న సీల్డు టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాలయం షాపింగ్ కా�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సోమవారం చేపట్టిన నిరసన దీక్షలో మెతుకుసీమ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతుకు మద్దతుగా దీక్ష చేయడంతో హస్తిన దద్దరిల్లింది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్�
చేర్యాల, ఏప్రిల్ 10 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తుల నామస్మరణలతో శైవక్షేత్రం పులకరిం
సిద్దిపేట : జిల్లాలోని చేర్యాల పీహెచ్సీ బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. వైద్య సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే వేటు తప్పదని మంత్రి హెచ్చరించారు. �
కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలపై మోయలేని భారం పడుతున్నది. పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటి ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి.