రాయపోల్ మే 09 : టీఆర్ఎస్ ముమ్మటికి రైతు ప్రభుత్వమేనని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాయపోల్ మండలంని అనాజీపూర్ గ్రామంలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఆయన ప్ర
చేర్యాల, మే 8 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింద�
సిద్ధిపేట : బీజేపీ నేతలకు నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్టుందని, అందుకే అబద్ధం తప్ప నిజాలు మాట్లాడరని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేటలో పట్టణ కార్యకర్తల స
బెజ్జంకి, మే 06 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎ�
కొమురవెల్లి, మే6 : భార్యతో గొడవపడి గొంతు కొసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప
తొగుట, మే 06 : సీఎం కేసీఆర్ చొరవతోనే స్వరాష్ట్రంలో పల్లెసీమలు బలపడుతున్నాయని మెదక్ ఎంపీ, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వర్ధరాజ్పల్లిలో జరుగుతున్న ప
సిద్ధిపేట : జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉచిత మీ సేవ కేంద్రాలను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. ద
చేర్యాల, మే 4 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి భక్తులకు మెరుగైన వసుతుల కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. బుధవారం మల్లన్న ఆలయంలో చై�
దుబ్బాక టౌన్, మే 4 : పిడుగుపాటుతో రైతు మృతి చెందగా మరో రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంనర్లెంగగడ్డలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి దుబ్బాక ఎస్ఐ మహేందర్
Thunderstorm | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నల్లగొండ, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో పిడుగులు పడటంతో ఇద్దరు మరణించగా, రెండు కాడెద్దులు, 43 మేకలు మృతిచెందాయి. మరో మ
సిద్దిపేట : సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే ఆదాయ, నివాసం, కుల ధృవీకరణ పత్రాలను 24 గంటల్లోనే ఇవ్వాలనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం �
సిద్దిపేట అర్బన్, మే 03 : రెండు విడుతల్లో బక్రిచెప్యాల గ్రామంలోని అర్హులైన దళితులందరికి దళితబంధు పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలో�
సిద్దిపేట : సమాజంలోని కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన గొప్ప అభ్యుదయ వాది బసవేశ్వర స్వామి అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బసవేశ్వరుడి జయంతి సందర్భంగా జిల్
సిద్దిపేట : గాంధీ, ఉస్మానియా హాస్సిటల్స్కే పరిమితమైనా మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు త
చేర్యాల, మే 1 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. ఆదివారం సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్�