నేడు ఏ దవాఖానకు వెళ్లినా వైద్యం కంటే వైద్య పరీక్షలకే ఖర్చు ఎక్కువ.. రోగ నిర్ధారణ పరీక్షల భారం పేదలకు శాపంగా మారుతున్నది. ఈ పరిస్థితిని గమనించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వైద్య పరీ
చేర్యాల, మే 23 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీలను ఈ నెల 27వ తేదీన లెక్కిస్తామని ఆలయ ఈవో ఏ.బాలాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం వేసవి సెలవులు రావడంత�
లండన్ పర్యటనలో ఉన్న మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు సిద్దిపేట వాసులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నిర్వహించిన గ్రీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 22,564 మంది విద్యార్థులకు 117 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో 11,400 మంది విద్యార్థుల
యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం దౌల్తాబాద్లో ఐకేపీ ఆధ్వర్యం�
ములుగు, మే 22 : విహారం కాస్తా విషాదంగా మారింది. ఈత సరదా రెండు జీవితాలను బలితీసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్లో ఆద�
చేర్యాల, మే 22 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో పులకించిపోయింది. మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులక
జగదేవ్పూర్ మే20 : ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఫారెస్టు కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడప రైతువేదిక భవనంలో ఏర్పా�
చేర్యాల, మే20 : సిద్దిపేట మండలం కడవేర్గు గ్రామ శివారులో గత కొన్ని రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తుండడంతో గ్రామస్తులు భయాందోళనకు లోనవుతున్నారు. ప్రధానంగా రాత్రి వేళలలో వ్యవసాయ బావుల వద్ద ఎలుగుబంటి తిరుగుతుండ
సిద్ధిపేట : ఏఎన్ఎం కుటుంబానికి మంత్రి హరీశ్రావు భరోసా కల్పించారు. మద్దూర్ మండలం లదునుర్ గ్రామానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఏన్ఎంగా విధులు నిర్వహిస్తున్న రామడుగు రేణుక (38) విధులకు బైక్ వెళ్త�
తెలంగాణకు హరితహారం ఎనిమిదో విడత కార్యక్రమానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించనుండగా, అందుకు జిల్లా అధికారగణం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ప�
పల్లె, పట్టణ ప్రగతి, ధాన్యం సేకరణ, తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై సీఎం కేసీఆర్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు
హుస్నాబాద్, మే 18 : శ్రీరేణుకా ఎల్లమ్మ అమ్మవారి కృపతో గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయి త్వరలోనే హుస్నాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఎన్నో మహిమలు కలిగ�
దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు ధాన్యం సేకరించాల్సిన కేంద్రం తొండిగా వ్యవహరించి కొర్రీలు పెట్టిందని, రైతుల సంక్షేమం కోసం ఆర్థిక భారమైనా సీఎం కేసీఆర్ రూ.3 వేల కోట్లు వెచ్చించి వడ్లు కొంటున్నారని ఆర
సిద్దిపేట : రాష్ట్రంలోని రజకుల చెంతకు ఆధునిక టెక్నాలజీని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సిద్దిపేట ఎర్ర చెరువు దోబీ �