చేర్యాల, ఫిబ్రవరి 20 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే ఉత్సవాలలో 6వ వారం సందర్భంగా రాష్�
అక్కన్నపేట, ఫిబ్రవరి 17 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పంతుల్తండాలో భర్త తాగిన మైకంలో భార్యను హత్య చేశాడు. అంతేకాకుండా శవాన్ని పూడ్చేందుకు ప్రయత్నించగా, స్థానికు�
సిద్ధిపేట : సీఎం కేసీఆర్ లేకపోతే స్వరాష్ట్రం తెలంగాణే లేదని, కాళ్వేరం, రంగనాయక సాగర్ ప్రాజెక్టులే ఉండేవి కాదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రంగనాయక్ స
సిద్దిపేట : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ఎంతో ఇష్ట దైవమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన కొనాయపల్లి పద్మావతి గోదా సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. �
చేర్యాల, ఫిబ్రవరి 13 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 5వ వారానికి కరీంనగర్, మెదక్, వరంగల్ తదితర పూర్వపు జిల్లాల నుంచి సుమార�
సిద్దిపేట : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకొని, పట్నాలు వేసి మ�
కోహెడ, ఫిబ్రవరి 10 : జిల్లాలోని కోహెడ మండలం బత్తులవానిపల్లిలో నిర్మిస్తున్న దుర్గామాత ఆలయ నిర్మాణానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ చేయూతను అందించినట్లు సర్పంచ్ కన్నం లక్ష్మి, ఎంపీటీసీ �
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిద్దిపేట కాల్పుల దోపిడీ ఘటనను పోలీసులు ఛేదించారు. జల్సాల కోసం చెడుమార్గం పట్టిన ఇద్దరు పాత నేరస్థులు బంధువులు ఇద్దరితో కలిసి దోపిడీకి పాల్పడినట్టు తేల్చారు
చేర్యాల, ఫిబ్రవరి 6 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం 4వ వారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం కొమురవెల్లికి చేరుకున్న భక్తులు స్వామి వారిని దర్శించుకో�
Siddipet | కొండపాక మండలంలోని కుందన్ గ్రానైట్లో అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని కుకునూరు శివార్లలోని కుందన్ గ్రానైట్లో ఉన్న వంటగదిలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. లష్కర్ వారం సందర్భంగా 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు. మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భా
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుకు మున్సిపాలిటీల పోటీ అమీన్ఫూర్, తెల్లాపూర్, బొల్లారం బల్దియాల్లో ర్యాలీలు ప్రజల ఓటింగ్తోనే ర్యాంకులు తెలంగాణ రాష్ర్టానికి రెండో ర్యాంక్తో పెరిగిన జోష్ బొల్లారం మున్స