ప్రతిభకు అడ్డురాని పేదరికం సఫాయి కార్మికుడి ఇంట్లో వెలుగులు కొడుకును ఉన్నత చదువు చదివించిన లింగపేట రాములు ఒకటో తరగతి నుంచి పీహెచ్డీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే విద్యాభ్యాసం తల్లిదండ్రుల కల సాకా�
మృతదేహాన్ని వెలికితీసిన బంధువులు కోనాపూర్ గ్రామంలో విషాదఛాయలు రామాయంపేట, జనవరి 18 : సుద్దవాగులోకి స్నానానికి దిగిన వ్యక్తి శవమై తేలిన ఘటన రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. రామ�
జగదేవ్పూర్ జనవరి18: సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తీగుల్నర్సాపూర్ కొండపోచమ్మ దేవాలయం వేలాది మంది భక్తులతో జనసంద్రం గా మారింది. జాతర రెం డోరోజూ మంగళవారం అమ్మవారిని దర్శించుకునేందుకు వేల స�
ఠాణా మెట్లెక్కిన బాలుడు బెజ్జంకి, జనవరి 18 : ‘సర్.. నా సైకిల్ పోయింది.. ఊరికి వెళ్లి వచ్చే సరికి కనిపిస్తలేదు.. వెతికి పెట్టండి’.. అని ఓ 11 ఏండ్ల బాలుడు ఠాణా మెట్లు ఎక్కాడు. బాలుడి ధైర్యాన్ని చూసి, ఎస్సై మెచ్చుకు
అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్, జనవరి 18 : ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని అడిటోరియంలో మెప్మా, రిసో�
తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రశంసలు లేఖ రాసిన జల్శక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ అధికారులకు మంత్రి హరీశ్రావు అభినందనలు సిద్దిపేట, జనవరి 14: స్వచ్ఛ భారత్లో సిద్దిపేట జిల్లా మెరుగైన స్�
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు సిద్దిపేట జిల్లా రామారంలో 9.43 సెంటీమీటర్ల వాన 12న ఏడు జిల్లాల్లో వడగండ్ల వర్షం హైదరాబాద్, జనవరి 10 : రాష్ట్రంలో ఓ వైపు వానలు పడుతుండగా.. మరోవైపు దట్టంగా పొగమంచు కురుస్తున�
ఈ నెల 13న ప్రారంభిస్తున్న సంస్థ హైదరాబాద్, జనవరి 4: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. నూతన సంవత్సరం తొలి నెలలోనే ఏకంగా 22 షోరూంలను ఆరంభించబోతున్నట్టు ప్రకటించింది. వీటిలో 10 దేశీయంగ�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువు పట్టుదలతో అమెరికా వర్సిటీకి ఎంపిక ‘అలబామా’ లో పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ చేస్తున్న వేణు హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 : జిజ్ఞాస, పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా లక�
Komuravelli Mallanna | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
Rythu Bandhu celebrations | సంగారెడ్డి జిల్లాలో తొలిసారిగా రైతుబంధు పథకం అందుకున్న రైతులు సంబురంగా ఉన్నారు. తొలిసారిగా తమ ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్క�
Farmers joy with Rythu Bandhu | రైతుబంధు సంబురం కొనసాగుతున్నది. రెండో రోజూ బుధవారం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయ్యింది. ‘ఎవుసం చేయాలంటే సావుకారి దగ్గరికెళ్లి అప్పు తీసుకుని లాగోడికి పెట్టుబడులు పెట్టేవాళ్లం.. సీఎం
Harish Rao | నైతిక విలువల రాజకీయాలకు ప్రతిరూపం భూపాల్రెడ్డి అని ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపా
Ex minister Fariduddin | ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పని చేసిన మహ్మద్ ఫరీదుద్దీన్ గుండెపోటుతో బుధవారం హైదరాబాద్లో మృతి చెందారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను, కుటుంబీక