సిద్దిపేట, సెప్టెంబర్ 12 : సిద్దిపేట జిల్లా అటవీ శాఖ అధికారి సీ.శ్రీధర్రావు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీధర్రావును సంగారెడ్డికి ట్రాన్స్ఫర్ చేయగా, ములుగు జిల్లా డిప్యూటీ డీఎఫ్వో కే. శ్రీనివాస్ను ఇక్కడికి రానున్నారు.