CPM leader Shivaraju | హుస్నాబాద్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించాల్సి ఉండగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతోనే ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ప్రకటిం
ఈ నెల 3వ తేది నుంచి 17వ తేదీ వరకు మద్దూరు, ధూళిమిట్ట మండలాలలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ మహ్మద్ అబ్దుల్ గపూర్ రహీం, సింహాచలం మదుసూధన్లు శనివారం ఒక ప్రకటనలో తెలి
Koheda Road Accident ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వచ్చి తిరిగి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను సభకు వచ్చిన తూఫాన్ వాహనం ఢీ కొనగా వారు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా బాధిత మృతుల కుటుంబాల సభ్యులకు చెక్కుల�
MLA Harish Rao | నారాయణరావుపేట మండల పరిధిలోని గుర్రాలగొంది గ్రామంలో జరుగుతున్న మహంకాళీ దేవాలయ ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ.. రేవంత్రెడ్
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎంఈవో సత్యనారాయణ రెడ్డి శుక్రవారం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ పుస్తకాలను ప్రతి విద్యార్థికి పాఠశాల ఓపెనింగ్ రోజే అం�
CMRF | దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన జనగామ బూదయ్యకు బుధవారం రూ. లక్ష 75 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు.
Ex Sarpanches | ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని హుస్నాబాద్ పోలీసులు పలువురు మాజీ సర్పంచులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
రేవంత్రెడ్డి సర్కారు కమీషన్ల కోసం, జేబులు నింపుకోవడానికి, ఢిల్లీకి కప్పం కట్టడానికి రూ.లక్ష కోట్ల టెండర్లు పిలుస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రైతులకు పంట రుణమాఫీ చేయమంటే పైస�
అనుమానమే నిజమైంది. తన బిడ్డ అపహరణకు గురైందని ఫిర్యాదు చేసిన తల్లే.. ఆ చిన్నారిని బలితీసుకున్నది. బాలుడిని తానే బావిలో పడేశానని ఒప్పుకున్న ఘటన సిద్దిపేట (Siddipet) జిల్లా అప్పనపల్లిలో చోటుచేసుకున్నది.
Indiramma houses | గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను అధికారులు గుర్తించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు.