రేవంత్రెడ్డి సర్కారు కమీషన్ల కోసం, జేబులు నింపుకోవడానికి, ఢిల్లీకి కప్పం కట్టడానికి రూ.లక్ష కోట్ల టెండర్లు పిలుస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రైతులకు పంట రుణమాఫీ చేయమంటే పైస�
అనుమానమే నిజమైంది. తన బిడ్డ అపహరణకు గురైందని ఫిర్యాదు చేసిన తల్లే.. ఆ చిన్నారిని బలితీసుకున్నది. బాలుడిని తానే బావిలో పడేశానని ఒప్పుకున్న ఘటన సిద్దిపేట (Siddipet) జిల్లా అప్పనపల్లిలో చోటుచేసుకున్నది.
Indiramma houses | గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను అధికారులు గుర్తించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
MLC Yadava Reddy | ఆకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో వెంటనే రైతుల నుండి కొనుగోలు చేసి అక్కడి నుండి మిల్లులకు తరలించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప�
Kalyana Lakshmi | రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది .. మేం ఏం చెబితే అదే నడుస్తుంది. మేం అడిగినంత డబ్బులు ఇస్తేనే మీకు పనులు అవుతాయి. ప్రతి పనికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఇలా ఇస్తేనే పనులు అవుతాయి.'.. ఇలా చెప్పి లబ్ధిదారుల వద్ద �
అకాల వర్షానికి మండల కేంద్రంలోని ఐకెపి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
సిద్దిపేట అంటే ఆదర్శం, అభివృద్ధి, అవార్డులకు చిరునామా అని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు లాంటి నాయకుడు ఉండడం సిద్దిపేట ప్రజల అదృష్టమని చినజీయర్ స్వామి అన్నారు. సిద్దిపేటలోని వేంకటేశ్వర స్వా
National lok adalat | న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జున్ 9 నుండి 14వరకు జరిగే జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సమావేశం ఇవాళ సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో జరిగింది.
Husnabad Police | సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు, మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలపై ఉపాధి కూలీలకు హుస్నాబాద్ పోలీసులు అవగాహన కల్పించారు. మహిళల పట్ల ఎవరైనా వేధింపులకు పాల్పడితే 100 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు.
Indiramma Atmiya Bharosa Scheme | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు సాకుతో నిలిపివేసిన ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల జారీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జిల్లా కార్యదర్శి వేణు.